నిజామాబాద్, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ కార్మికులకు ప్రభుత్వం పెంచిన కరువు భత్యాన్ని అమలు చేయాలి ఈరోజు ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్, బీడీ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర బీడీ వర్కర్స్ ఫెడరేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు వై. ఓమయ్య మాట్లాడుతూ …
Read More »సివిల్ సప్లై కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
నిజామాబాద్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సమ్మె చేస్తున్న సివిల్ సప్లై కార్మికుల సమ్మె శిబిరాన్ని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై కార్పోరేషన్లో పనిచేస్తున్న హమాలీ స్వీపర్ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. గత సంవత్సర క్రితం …
Read More »మునిసిపల్ ఉద్యోగుల పెన్డౌన్
నిజామాబాద్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల పెన్డౌన్ సమ్మె మూడవ రోజుకు చేరిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాప్ అండ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వై ఓమయ్య, పి.నర్సింగరావు పెన్డౌన్ శిబిరానికి వెళ్లి ఉద్యోగుల ఆందోళన కార్యక్రమానికి సంపూర్ణ సంఫీుభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగం …
Read More »అర్హులైన కార్మికులకు ప్రమోషన్లు
నిజామాబాద్, నవంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ కార్మికులకు అర్హులైన వారందరికీ ప్రమోషన్ కల్పించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. ప్రమోషన్లు ఇవ్వాలని ఎన్ఎంఆర్ కార్మికులకు 22 జీవో ప్రకారం ఆరునెలల సర్వీస్ పొడిగించి పర్మినెంట్ చేయాలని ఆయన కోరారు. మంగళవారం కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ హైదరాబాదులో వినతిపత్రం అందించారు. …
Read More »28న మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ
నిజామాబాద్, అక్టోబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 న ఏఐటీయూసీ అనుబంధ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్టు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య తెలిపారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర మూడవ మహాసభలు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో యూనియన్ రాష్ట్ర …
Read More »నూతన జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటేషన్ పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్, కార్మికుల, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, మద్నూర్ ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల జిల్లా సమావేశం నిర్వహించారు. సమావేశానికి మెడికల్ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎండి యూసుఫ్, రాష్ట్ర కార్యదర్శి హసీనా బేగం హాజరై మాట్లాడారు. పెరిగిన ధరలకు అనుగుణంగా నూతన జీవో 21 …
Read More »జీవో 60 ప్రకారం వేతనాలు చెల్లించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న కార్మికులందరికీ జీవో 60 ప్రకారం ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ మెడికల్ కాంటాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి …
Read More »కార్మికుల సమస్యల పరిష్కారానికి పోరాటమే ఏకైక మార్గం
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కార్మికుల హక్కుల రక్షణ కోసం ఏఐటిసి ప్రారంభం నుండి దేశంలో కార్మిక ఉద్యమాలు చేపడుతూనే ఉందని, అదే స్ఫూర్తి, అనుభవంతో కార్మికుల ఉద్యమం ద్వారానే సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మక పోరాటం చేయాల్సిందేనని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్. బాలరాజు పిలుపునిచ్చారు. గురువారం ఏఐటీయూసీ 21వ జిల్లా మహాసభలు గడ్డం వెంకట్ రెడ్డి నగర్ (మేరూభవన్) నిజామాబాద్ లో పి. …
Read More »పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి
నిజామాబాద్, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 3 నెలల పెండిరగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏఐటియుసి, మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్లకు మూడు నెలలుగా వేతనాలు …
Read More »మార్చ్ 28, 29న దేశవ్యాప్త సమ్మె
కామారెడ్డి, మార్చ్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28 29 దేశవ్యాప్త సమ్మె విజయవంతం చేయాలని ఏఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విఎస్ బోస్ అన్నారు. సమ్మె పోస్టరును శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలతో దేశవ్యాప్త సమ్మె నిర్వహిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వము కార్మిక వ్యతిరేక ప్రజావ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని నాలుగు లేబర్ కోడ్ల రద్దుకై పోరాడుతామన్నారు. కనీస వేతనం …
Read More »