Tag Archives: AITUC

స‌మాన ప‌నికి స‌మాన వేత‌నం ఇవ్వాలి..

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న కార్మికులు శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ గా కాంట్రాక్ట్ కార్మికులు కనీస వేతనం జీవో 68 ప్రకారం 18 వేల‌ వేతనం ఇవ్వాలని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు పి బాలరాజ్ జిల్లా నాయకుడు దశరథ్ అన్నారు. ఈ మేర‌కు కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అజయ్ కుమార్ కు వినతి …

Read More »

వేత‌నాలు పెంచ‌క‌పోవ‌డం బాధాక‌రం

నిజామాబాద్‌, జూన్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏఐటియుసి ఆధ్వర్యంలో నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి ముందు ఆసుపత్రి కార్మికులు రాష్ట్రప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం. 60 ప్ర‌తుల‌ను శ‌నివారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య, తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 60 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »