ఆర్మూర్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో అక్క చెల్లెల మర్డర్ కలకలం రేపింది. బుధవారం ఉదయం ఆర్మూర్లో ఇద్దరు మహిళలను గుర్తు తెలియని దుండగులు కొట్టి హత్య చేశారు. వీరు మగ్గిడి గంగవ్వ (69), మగ్గిడి రాజవ్వ ( 72) గా గుర్తించారు చంపిన తర్వాత ఇద్దరి మృతదేహాలను దహనం చేసేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో భారీగా పొగలు రావడంతో గుర్తించిన …
Read More »రేవంత్రెడ్డి ఆర్మూర్లో పోటీచేస్తే డిపాజిట్ రాకుండా చేస్తాం
ఆర్మూర్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డిపై ఎవరు పోటీ చేసినా చిత్తుగా ఓడిస్తామని బిఆర్ఎస్ నాయకులు టెలికాం డైరెక్టర్ మీసేవ షహెద్, జన్నెపల్లి రంజిత్, మీరా శ్రవణ్, పృథ్వీ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జీవన్రెడ్డిపై గెలుస్తాడు అనడన్ని వారు తీవ్రంగా ఖండిరచారు. రేవంత్రెడ్డి నీకు దమ్ముంటే …
Read More »కంటి ఆపరేషన్ నిమిత్తం సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం
ఆర్మూర్, జూలై 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో ఎటువంటి సహాయానికైనా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ అభాగ్యులకు అండగా నిలుస్తున్న సేవ్ లైఫ్ ఫౌండేషన్ తాజాగా ఆర్మూర్ పట్టణానికి చెందిన గుజుల సుధా అనే మహిళకు కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి ఆర్థిక స్తోమత లేదనే విషయం తెలుసుకొని సేవ్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రభాస్ ఆమె కంటి ఆపరేషన్కి అవసరమైన డబ్బులను సమకూరుస్తానని …
Read More »వయస్సు మీరుతున్న కొద్దీ ఎక్కువగా మాట్లాడాలి
వైద్యులు ఇలా అంటున్నారు. పదవీ విరమణ చేసిన వారు (సీనియర్ సిటిజన్లు) ఎక్కువగా మాట్లాడాలి, ఎందుకంటే జ్ఞాపకశక్తి కోల్పోకుండా నిరోధించడానికి ప్రస్తుతానికి మార్గం లేదు. ఎక్కువగా మాట్లాడటం ఒక్కటే మార్గం. సీనియర్ సిటిజన్లు ఎక్కువగా మాట్లాడితే కనీసం మూడు ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది: మాట్లాడటం మెదడును సక్రియం చేస్తుంది మరియు మెదడును చురుగ్గా ఉంచుతుంది, ఎందుకంటే భాష & ఆలోచన ఒకదానితో ఒకటి సంభాషించుకోవడం, ముఖ్యంగా త్వరగా మాట్లాడటం, ఇది …
Read More »ఎండు గంజాయి స్వాధీనం… ఇద్దరు వ్యక్తుల అరెస్టు
ఆర్మూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డీపీఈవో ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్హెచ్వో ఆర్మూర్ బృందం పెర్కిట్లో దాడులు నిర్వహించి పాన్షాపులో ఎండు గంజాయి విక్రయిస్తున్నట్టు గుర్తించి 200 గ్రాములు స్వాధీనం చేసుకుని షేక్ నయీం అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో అతను షేక్ సోఫియాన్ అనే వ్యక్తి నుండి కొనుగోలు చేసినట్లు వెల్లడిరచాడు. ఎక్సైజ్ బృందం షేక్ సోఫియాన్ను కూడా అరెస్టు చేశారు. …
Read More »మానవత్వాన్ని చాటుకున్న సేవ్లైఫ్ ఫౌండేషన్
ఆర్మూర్, జూలై 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణంలో పలు సేవా కార్యక్రమాలతో తనవంతు సహాయ సహకారాలు అందిస్తూ అనాధలకు, నిస్సహాయులకు తనవంతు సహకారం అందిస్తూ సేవా కార్యక్రమాలలో ముందుండే సేవ్లైఫ్ ఫౌండేషన్ మరోసారి తన ఔదార్యాన్ని చాటుకుంది. సేవ్లైఫ్ ఫౌండేషన్ సభ్యుడు ప్రభాస్ అధ్యక్షతన జండాగల్లి ప్రాంతానికి చెందిన దేశాయిపేట్ మాణిక్ రావు, రూప దంపతుల కుమారుడు దత్త సాయి (18) అనారోగ్య సమస్యతో …
Read More »ఉచిత డ్రైవింగ్ లైసెన్స్కు విశేష స్పందన
ఆర్మూర్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉచిత డ్రైవింగ్ లైసెన్సు దరఖాస్తు స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న టెలికాం డైరెక్టర్ షాహిద్, జిల్లా యువజన నాయకులు మీర శ్రావణ్ పట్టణ అధ్యక్షులు గుంజల పృథ్విరాజ్, మాట్లాడుతు ఆర్మూర్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ఎల్లవేళలా కృషి చేస్తారని, అందుకు నిదర్శనం తాజాగా ఆర్మూర్ నియోజకవర్గంలో 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యగల వయస్సు …
Read More »క్రీడాకారుడికి అండగా నిలిచిన బీసీ సంక్షేమ సంఘం
ఆర్మూర్, జూలై 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓరుసు మహేష్ ఇటీవల గోవాలో నిర్వహించిన అండర్ 17 రూరల్ గేమ్స్ ఆఫ్ ఫెడరేషన్ ఇండియా నేషనల్ లెవెల్ గేమ్లో గోల్డ్ మెడల్ సాధించారు. ఆగస్టు 25న నేపాల్ భూటాన్లో జరిగే ఇంటర్నేషనల్ గేమ్స్లో ఎంపికయ్యారు. అక్కడ గేమ్స్లో పాల్గొనడానికి బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా …
Read More »దళితరత్న అవార్డు అందుకున్న చేపూర్ సర్పంచ్
ఆర్మూర్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం చేపూర్ గ్రామ సర్పంచ్ ఇందుర్ సాయన్నకు మంగళవారం రోడ్డు భవనాల శాఖమంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతులమీదుగా దళిత రత్న అవార్డు అందజేశారు. ఈ సందర్బంగా చేపూర్ గ్రామంచాయతీ కార్యాలయంలో గ్రామస్థులు ఆయనను యువజన సంఘాలవారు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సర్పంచ్ సాయన్న మాట్లాడుతూ తాను దళిత రత్న అవార్డు మంత్రి చేతులమీదుగా అందుకోవడం …
Read More »ఆకట్టు కుంటున్న పోలీస్ వారి ప్రచారం
బాల్కొండ, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలంలోని గ్రామాల్లో కేజ్ వీల్స్ ట్రాక్టర్లు రోడ్ల పై నడపవద్దని పట్టణ పోలీస్ అధికారి కే.గోపి అన్నారు. మంగళవారం బాల్కొండ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో పోలీస్ వారిచే ప్రచారం జోరుగా కొనసాగుతోందని బాల్కొండ ఏస్.ఐ కే.గోపి తెలిపారు. బాల్కొండ మండల పరిధిలోని గ్రామాలలో ప్రధాన రహదారులపై నిర్లక్ష్యంగా కేజ్ వీల్స్ ట్రాక్టర్లతో బీటీ …
Read More »