Breaking News

Tag Archives: armoor

అంగన్వాడి కేంద్రంలో పోషణ్‌ అభియాన్‌ కార్యక్రమం…

ఆర్మూర్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని రంగాచారి నగర్‌ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్ర మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ, ఐసిడిఎస్‌ ప్రాజెక్ట్‌ ఆర్మూర్‌ వారి ఆధ్వర్యంలో మంగళవారం పోషణ్‌ అభియాన్‌ పోషణ పక్షోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం ఈ నెల 20వ తేదీ నుండి 15 రోజులుగా అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తామని నిర్వాహకురాలు అరుంధతి తెలిపారు. అంగన్వాడి బోధకురాలు అరుంధతి …

Read More »

పోస్టల్‌ బీమా పాలసీలపై అవగాహన

ఆర్మూర్‌, మార్చ్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ సబ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో సోమవారం సహాయక పర్యవేక్షకురాలు యాపరు సురేఖ ఆధ్వర్యంలో ఎస్పీఎం ఆంజనేయులు 18 గ్రామాల బీపీఎంలు ఏపీపీఎంలకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఏఎస్పీ సురేఖ మాట్లాడుతూ గ్రామాలలో బీపీఎంలు, ఏపీపీఎంలు పాఠశాలలు, కళాశాలలకు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్లి పీఎల్‌ఐ, ఆర్‌పిఎల్‌ఐ పాలసీలపై అవగాహన కల్గించి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్‌ కల్పిస్తున్న విధానాన్ని, …

Read More »

ఆర్మూర్‌లో విద్యార్థుల స్వచ్చత కార్యక్రమం

డిచ్‌పల్లి, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ యువజన సర్వీసులు, క్రీడల శాఖ, ఎన్‌ఎస్‌ఎస్‌ రీజినల్‌ డైరెక్టర్‌ హైదరాబాద్‌ సూచనల మేరకు, స్వచ్ఛ యాక్షన్‌ ప్లాన్‌ 2022-23 పథకంలో భాగంగా బహిరంగ ప్రదేశాలలో ఒకరోజు సామూహిక స్వచ్ఛత కార్యక్రమాన్ని ఆర్మూర్‌ బస్టాండ్‌లో నిర్వహించినట్లు ఎన్‌ఎస్‌ఎస్‌ కోఆర్డినేటర్‌ డాక్టర్‌ రవీందర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆర్మూర్‌, సిద్ధార్థ, నరేంద్ర డిగ్రీ కళాశాలలకు …

Read More »

సాయిబాబాగుడిలో వంటగది ప్రారంభించిన మంగి రాములు మహరాజ్‌

ఆర్మూర్‌, మార్చ్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలంలోని చేపూర్‌ గ్రామ శివారులోని జాతీయ రహదారి 16 ను ఆనుకొని ఉన్న షిరిడి సాయిబాబా ఆలయం, దత్త సాయి ఆలయాలలో గురువారం నందిపేట్‌ పలుగుట్ట కేదారేశ్వర ఆలయ వ్యవస్థాపకులు శ్రీశ్రీశ్రీ బాలయోగి మంగి రాములు మహారాజ్‌ పాల్గొని ప్రతీ గురువారం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహించే వంటగదిని ప్రారంభించారు. కార్యక్రమంలో చేపూర్‌ గ్రామస్థులతో పాటు చుట్టుపక్కల గ్రామాల …

Read More »

కల్లడిలో విద్యార్థుల వీడ్కోలు సమావేశం

నిజామాబాద్‌ రూరల్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కల్లడి గ్రామ ప్రభుత్వ పాఠశాలలో 9 వ తరగతికి చెందిన విద్యార్థులు 10 వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలుకుతూ కార్యకమ్రం నిర్వహించారు. కల్లడి గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు గంగోల్ల ప్రళయ్‌ తేజ్‌ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా పదవ తరగతి పరీక్షలు దగ్గరలోనే ఉన్నందున విద్యార్థులకు పరీక్ష అట్టలు, పెన్నులు, జామెట్రి …

Read More »

ఏసిపి కార్యాలయం తనిఖీ

ఆర్మూర్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని ఆర్మూర్‌ ఏ.సి.పి కార్యాలయాన్ని వార్షిక తనిఖీలలో భాగంగా సోమవారం నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ ఏ.సి.పి కార్యాలయంలో ముందుగా గౌరవ వందనం స్వీకరించి, కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం సిబ్బంది ఆరోగ్య పరిస్థితులు, వారి సాదకబాదకాలు అడిగి తెలుసుకున్నారు. …

Read More »

రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు సర్వం సిద్దం

ఆర్మూర్‌, మార్చ్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఆల్‌ఫోర్స్‌ (నరేంద్ర) హైస్కూల్లో నిర్వహించనున్న 37వ రాష్ట్రస్థాయి బాలుర సబ్‌ జూనియర్‌ హ్యాండ్‌ బాల్‌ ఆటల పోటీలు ఈనెల 10వ తేదీ నుండి ప్రారంభం అవుతున్నట్లు జిల్లా అడా కమిటీ చైర్మన్‌ గంగా మోహన్‌ చక్రు, కన్వీనర్‌ సురేందర్‌, కో కన్వీనర్‌ రాజేష్‌ తెలిపారు. పేట వ్యాయామ ఉపాధ్యాయ సంఘ అధ్యక్షులు విద్యాసాగర్‌ రెడ్డి మాట్లాడుతూ …

Read More »

కంటి వెలుగు శిబిరాల పరిశీలన

ఆర్మూర్‌, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌ 20 వ వార్డులో గల కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా పరిశీలకుడు డాక్టర్‌ వెంకటేష్‌ సందర్శించి కంటి వెలుగు కొనసాగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు తమకు ఇచ్చిన టార్గెట్‌ను పూర్తిచేయాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు జరిగేలా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో …

Read More »

హనుమాన్‌ దీక్ష స్వాములకు నిత్య అన్నదానం

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శ్రీ జ్యోతిర్లింగ ఆశ్రమం ఆర్మూర్‌ పట్టణంలో దోబీ ఘాట్‌ నిజామాబాద్‌ ఎక్స్‌ రోడ్‌ ఆర్మూర్‌ హనుమాన్‌ మందిరంలో శ్రీశ్రీశ్రీ సిందే మధుకర్‌ మహారాజ్‌ ఆధ్వర్యంలో హనుమాన్‌ దీక్ష 25 సంవత్సరాల సందర్భంగా హనుమాన్‌ దీక్ష భక్తులకు నిత్య అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సిందే మధుకర్‌ మహారాజ్‌ కుమారుడు మాట్లాడుతూ ఆశ్రమం వద్ద ప్రతినిత్యం అన్నదానముంటుందని 41 రోజులపాటు …

Read More »

గోవింద్‌పేట్‌లో అమ్మఒడి

ఆర్మూర్‌, ఫిబ్రవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గోవింద్‌ పెట్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వైద్యురాలు మానస మాట్లాడుతూ గర్భిణీ స్త్రీ అని తెలియగానే క్రమం తప్పకుండా ప్రతినెల వైద్య పరీక్షలు చేయించుకొని వైద్యుల సలహా మేరకు మంచి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించారు. రక్తహీనత లేకుండా ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని ఉండాలని ప్రసవ సమయంలో రక్తస్రావం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »