Tag Archives: armoor

కళాకారులకు డప్పుల వితరణ

ఆర్మూర్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పట్టణంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు చౌకె లింగం అధ్వర్యంలో రుద్రూర్‌ గంగపుత్ర సైడ్‌ డప్పు కళాకారులు పెంట సాయిలు, పోశెట్టి, మాధవ్‌, నాని, హనుమంతులకు రాష్ట్ర కమిటీ అధ్యక్షులు వంగా శ్రీనివాస్‌ గౌడ్‌, ప్రధాన కార్యదర్శి చుంచు లింగన్నల ఆర్థికసాయం, వారి ఆదేశాల అనుసారంగా ఉచితంగా సైడ్‌ డప్పులను మంగళవారం …

Read More »

బిర్సాముండా ఆశయాలతో ముందుకు సాగుదాం…

ఆర్మూర్‌, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా గిరిజన మోర్చా (బిజెజిఎం) ఆర్మూర్‌ పట్టణ శాఖ ఉపాధ్యక్షులు గూగులోత్‌ తిరుపతి నాయక్‌ ఆధ్వర్యంలో భగవాన్‌ బిర్సా ముండా 146 వ జయంతిని పురస్కరించుకుని ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా బిజెపి నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జి.వి. నరసింహారెడ్డి, …

Read More »

దళితులకు అన్యాయం జరిగితే ఊరుకోను

ఆర్మూర్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మార్పీఎస్‌ ఉద్యమకారులు దళిత ముద్దుబిడ్డ ఇందారపు స్వప్న-రాజులతో పాటు కుటుంబ సభ్యులు ఇందారపు వసంత-గోపి లు మాదిగ కుల సంఘ నాయకులతో ఆదివారం ఉదయం ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిని కలిసి ముఖాముఖి తమ సమస్యను పలువురు ప్రజా ప్రతినిధుల సమక్షంలో గోడు విన్నవించారు. ఇందరపు రాజు తండ్రి నరసయ్య గత 70 సంవత్సరాలుగా సర్వే నంబర్‌ …

Read More »

కెసిఆర్‌ పాలనకు చరమగీతం…

ఆర్మూర్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన ఆర్మూర్‌ పట్టణ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, బిజెపి ఆర్మూర్‌ ఇంచార్జ్‌ న్యాలం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ కెసిఆర్‌ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడడం మొదలైందని …

Read More »

అనాథ చిన్నారులకు బట్టల పంపిణీ

ఆర్మూర్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం మామిడిపల్లిలో తపస్వి తేజో నిలయంలో దీపావళి పండుగ సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ డి కే రాజేష్‌ – పద్మ కుటుంబ సభ్యులతో కలిస ిఅనాధ చిన్నారులకు ఉచితంగా బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్బంగా లయన్స్‌ క్లబ్‌ జోన్‌ చైర్మన్‌ డీకే రాజేష్‌ మాట్లాడుతూ రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. …

Read More »

రోటరీ క్లబ్‌ ఆర్మూరు ఆదర్శ్‌కు అవార్డుల పంట

ఆర్మూర్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2020- 21 సంవత్సరంలో చేసిన సేవలకు గుర్తింపుగా రోటరీ ఆదర్శ్‌ 8 అవార్డులు పొందడం జరిగింది. కార్యక్రమం హైదరాబాద్‌ లో ఎల్‌. వి. కన్వెన్షన్‌లో జరిగింది. రోటరీ డిస్టిక్‌ గవర్నర్‌ హనుమంత్‌ రెడ్డి చేతుల మీదుగా అవార్డులు పొందారు. కార్యక్రమంలో రోటరీ ఆదర్శ్‌ అధ్యక్షులు జక్కుల రాధా కిషన్‌, కార్యదర్శి నందు పవర్‌, ప్రస్తుత కార్యదర్శి అక్షింతల నరేందర్‌ …

Read More »

అవినీతి రహిత దేశం నిర్మాణం కావాలి…

ఆర్మూర్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణపరిదిలో యూనియన్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా పట్టణ పరిసర ప్రాంత శాఖల అధ్వర్యంలో అవినీతి నిర్మూలన వారోత్సవాలలో బాగంగా సోమవారం ఆర్మూర్‌ నుండి మామిడిపల్లి గ్రామం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిజామాబాద్‌ ప్రాంతీయ అధికారి నరేంద్ర కుమార్‌ మాట్లాడుతూ అవినీతిపై ప్రజలకు అవగాహన కల్పించడం, అవినీతి రహిత భారతదేశం నిర్మించడం, 75 సంవత్సారాల ఆజాదీకా అమృత్‌ …

Read More »

నవంబర్‌ 7న మేరు కులస్తుల ఆత్మీయ సమ్మేళనం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ఆర్మూర్‌ పట్టణ మేరు సంఘభవనంలో రాష్ట్ర మేరు సంఘం నవంబర్‌ 7 వ తేది ఆదివారం రోజు నిర్వహించబోయే దసరా దీపావళి ఆత్మీయ సమ్మేళనం వివాహా పరిచయ వేదిక, మహాసభ కరపత్రాలు ఆవిష్కరించారు. కార్యక్రమానికి రాష్ట్ర మేరు సంఘం ఉపాధ్యక్షులు పోల్కం గంగాకిషన్‌ హాజరై మాట్లాడుతూ మహాసభకు మేరు కులస్థులు పెద్దఎత్తున తరలివచ్చి మేరు కులవృత్తి దారుల …

Read More »

విద్యార్థి విభాగం అధ్యక్షులుగా శ్రావణ్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేక పోతుల నరేందర్‌ గౌడ్‌, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు దేవరకొండ నరేష్‌ చారి ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లాలోని బీసీ సంక్షేమ కార్యాలయంలో బొడ్డు శ్రవణ్‌ కుమార్‌కు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్‌ బొబ్బిలి నరసయ్య, తెలంగాణ బీసీ …

Read More »

సామూహిక ఉపనయనం

ఆర్మూర్‌, అక్టోబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం ఆర్మూర్‌ పట్టణములోని వాసవి కన్యకా పరమేశ్వరి కల్యాణ మండపములో క్షత్రియ సమాజ్‌ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఖాందేష్‌ శ్రీనివాస్‌- సంగీతా ఖాందేష్‌ కౌన్సిలర్‌ దంపతుల ఆధ్వర్యములో సామూహిక ఉపనయన సంస్కార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అథితులుగా ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి సతీమణి రజితా రెడ్డి విచ్చేసి ఉపనయనం స్వీకరించిన చిన్నారులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »