Tag Archives: babu jagjeevan ram

బాబు జగ్జీవన్‌ రామ్‌ సేవలు చిరస్మరణీయం…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్‌ రామ్‌ 118 వ జయంతి సందర్భంగా నిజామబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో గల సమావేశ హాల్లో బాబు జగ్జీవన్‌ రావ్‌ చిత్రపటానికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌ రావు ఈ …

Read More »

ఘనంగా బాబూ జగ్జీవన్‌ రాం జయంతి వేడుకలు

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ఉపప్రదాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌ రాం 118వ జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరుపుకున్నారు. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కంటేశ్వర్‌ కమాన్‌ వద్ద గల పాత అంబేడ్కర్‌ భవన్‌ లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో శాసన సభ్యులు సుదర్శన్‌ రెడ్డి, రాకేశ్‌ రెడ్డి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ …

Read More »

మహనీయుల జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలి …

కామారెడ్డి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) అధ్యక్షతన జిల్లాలో గల ఎస్సీ సంఘాల నాయకులు, బిసి, వివిద విద్యార్థి సంఘాల ప్రతినిదులుతో భారత రాజ్యాంగ శిల్పి, భారతరత్న డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ 134వ జయంతి, మాజీ ఉపప్రధానమంత్రి డా. బాబు జగ్జీవన్‌ రామ్‌ 118వ జయంతి మహోత్సవాల ఏర్పాటుకు సంబంధించి సన్నాహక సమావేశం బుధవారం మధ్యాహ్నం 3 …

Read More »

దన్నూర్‌లో ఘనంగా జగ్జీవన్‌ రామ్‌ జయంతి వేడుకలు

బోత్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోత్‌ మండలం దన్నూర్‌ బి గ్రామ స్థానిక బస్టాండ్‌లో మాజీ ఉపప్రధాని బాబుజగ్జీవన్‌ రామ్‌ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దన్నూరు గ్రామ వీడీసీ చైర్మన్‌ బుచ్చన్న మాట్లాడుతూ దళితుల కోసం కొట్లాడిన మహనీయుడు, అణగారిన వర్గాలను అభ్యున్నతిలోకి తీసుకురావడానికి పోరాడిన యోధుడు, జనం కోసమే జీవితాన్ని సంపూర్ణంగా అంకితం చేసిన బాబూ జగ్జీవన్‌ రామ్‌ జయంతి జరుపుకోవడం …

Read More »

దళితులు వ్యాపార వేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యం

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలనేదే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ఇందిరాగాంధీ స్టేడియం లో మంగళవారం దళిత బంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. వ్యాపార …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »