బాన్సువాడ, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ బిజెపి అధ్యక్షుడిగా కోణాల గంగారెడ్డిని నియమించినట్లు జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులు అధికారిక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడిగా నియామకమైన కోణాల గంగారెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో పట్టణ అధ్యక్షుడిగా అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు ఎండల లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షులు నీలం చిన్న రాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. …
Read More »బాన్సువాడ ఇన్చార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టిన ముజాహిద్
బాన్సువాడ, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎంపీడీవో బషిరుద్దిన్ ఇటీవల ఉద్యోగ విరమణ పొందడంతో ఎంపీడీవో కార్యాలయంలో సూపర్డెంట్గా విధులు నిర్వహిస్తున్న ముజాహిద్ శుక్రవారం ఇంచార్జ్ ఎంపీడీవోగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో పంచాయతీల నిర్వహణతోపాటు, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
Read More »డ్రగ్స్, కల్తీ కల్లుపై అప్రమత్తంగా ఉండాలి..
బాన్సువాడ, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాలలో డ్రగ్స్, గంజాయి కల్తీకల్లు పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నార్కోటిక్ డిఎస్పి సుబ్బరామిరెడ్డి, ఎక్సైజ్ పోలీస్ సిఐలు యాదగిరి రెడ్డి, మండల అశోక్ అన్నారు. శనివారం బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్, ఇబ్రహీంపేట్, తాడ్కోల్ గ్రామాలలో డ్రగ్స్, గంజాయి, మత్తు పదార్థాలు, కల్తీ కల్లుపై అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు కల్తీ …
Read More »కోనాపూర్లో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
బాన్సువాడ, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కోనాపూర్ గ్రామంలో శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకొని పాటి హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి ఆధ్వర్యంలో భజన కీర్తనలు ఆలపించారు. అనంతరం ఆలయ ఆవరణలో మాజీ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు …
Read More »ఘనంగా సీతారాముల కళ్యాణం
బాన్సువాడ, ఏప్రిల్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని శ్రీరామ కాలనీలోని రామాలయంలో రామనవమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగ కన్నుల పండుగగా నిర్వహించారు.. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఆలయాన్ని అందంగా అలంకరించి, వేద మంత్రోచ్ఛారణల మధ్య రాముడికి అభిషేకాలు నిర్వహించి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు రమాకాంత్ దంపతులు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని పెద్దలుగా స్వామివారికి …
Read More »ఉగాది పచ్చడి వితరణ
బాన్సువాడ, మార్చ్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకొని యువర్స్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉగాది పచ్చడి వితరణ చేశారు. ఈ సందర్భంగా యువర్స్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు సచిన్ మాట్లాడుతూ ఫౌండేషన్ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు ఉగాది పండుగ రోజున గత ఆరు సంవత్సరాలుగా ఉగాది పచ్చడిని ప్రజలకు వితరణ చేయడం …
Read More »నాణ్యమైన విద్యుత్ అందించడమే మా లక్ష్యం..
బాన్సువాడ, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించడంతోపాటు విద్యుత్ అంతరాయం కలగాకుండా ఉండేందుకు రాష్ట్ర సిఎండి ఆదేశాల మేరకు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడం జరిగిందని బాన్సువాడ డివిజనల్ అధికారి గంగాధర్ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని సాయి కృప నగర్, బస్టాండ్ తదితర ప్రాంతాలలో ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి విద్యుత్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ …
Read More »నవవధువు ఆత్మహత్య
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని కొల్లూరు గ్రామంలోని వల్లేపు లక్ష్మి ,వెంకటేష్ లకు గత నెల 23న వివాహం జరగగా, పెళ్లి ఇష్టం లేకపోవడంతో మంగళవారం నవవధువు వల్లెపు లక్ష్మి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతురాలి తల్లి …
Read More »బకాయిలు చెల్లించాలి…
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీలో విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు రావాల్సిన బకాయిలను యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే విశ్రాంత ఉద్యోగుల పట్ల మానవతా దృక్పథంతో బకాయిలను విడుదల చేయాలని ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగుల డివిజన్ కన్వీనర్ శంకర్ అన్నారు. మంగళవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన విశ్రాంత ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు రాకపోవడంతో విశ్రాంత …
Read More »బాన్సువాడ మున్సిపాలిటీ తైబజార్ బహిరంగ వేలం
బాన్సువాడ, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలోని మేకలు గొర్రెలు, వారాంతపు సంత, రోజువారి సంతను మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో తై బజార్ వేలం నిర్వహించగా రూ.67.77 లక్షలకు గుత్తేదారులు వేలంపాట ద్వారా దక్కించుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ మేకల గొర్రెల సంత రూ.46.26 లక్షలకు, రోజువారిసంత రూ.9.02 లక్షలకు, వారాంతపు సంత రూ. 12.31 లక్షలకు …
Read More »