బాన్సువాడ, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏసీబీ వలలో బాన్సువాడ సబ్ రిజిస్టర్ సతీష్ను బుధవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే బాన్సువాడ పట్టణానికి చెందిన ఉమామహేశ్వరరావు తన పాత ఇంటి స్థలం రిజిస్ట్రేషన్ గురించి సబ్ రిజిస్టర్ సంప్రదించగా ముగ్గురు అన్నదమ్ములు పేరున తల్లిదండ్రుల ఆస్తి మార్పిడి చేయడానికి 15 వేలు డిమాండ్ చేసినట్లు డిఎస్పి తెలిపారు. రిజిస్టర్కి ఇప్పటికే …
Read More »టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం
బాన్సువాడ, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కాసుల బాలరాజ్ ఇటీవల అధిష్టానం కాంగ్రెస్ పార్టీ టికెట్ స్థానికేతరులకు కేటాయించడంతో మనస్థాపం చెంది బుధవారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి, మధ్యలో కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లి పురుగుల మందు సేవించి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. వెంటనే స్థానికులు గమనించి హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. …
Read More »ఓబీసీ గర్జన బహిరంగ సభకు తరలిన బిజెపి నాయకులు
బాన్సువాడ, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించే బీసీ గర్జన సభకు నరేంద్ర మోడీ నాయకతాన్ని బలపరిచేందుకు బాన్సువాడ నియోజకవర్గం నుండి బిసి నాయకులు బిసి కులస్తులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీలకు ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు కేటాయించడం జరిగిందని, బీసీలను …
Read More »బస్సు ఢీకొని వృద్ధురాలి మృతి
బాన్సువాడ, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్లో సోమవారం ఆర్టీసీబస్సు క్రింద పడి పాత బాన్సువాడ సంగమేశ్వర కాలనీకి చెందిన రాజబోయిన రుక్కవ్వ (80) ప్రమాదవశాత్తు పడి మృతి చెందిందని స్థానికులు తెలిపారు. మెరుగైన చికిత్స కోసం నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు మృతురాలి బంధువులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More »మూడు కిలోల గంజాయి స్వాధీనం
బాన్సువాడ, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎక్సైజ్ పరిధిలో అక్రమంగా గంజాయి అమ్ముతున్న వారిని పట్టుకొని విచారించగా బాన్సువాడకు చెందిన వెంకటేష్ను పిట్లం, కల్లెర్ మండలం మారడి గ్రామానికి చెందిన బాలప్ప, పిట్లం మండలానికి చెందిన ఇబ్రహీం, రాజుల వద్ద 3 కిలోల 200 గ్రాముల ఎండు గంజాయిని వారి వద్ద నుండి జప్తు చేసి అరెస్టు చేసి రిమాండ్కు తరలించనున్నట్లు ఎక్సైజ్ సీఐ …
Read More »జాతీయస్థాయి క్రీడా పోటీలకు గురుకుల విద్యార్థిని
బాన్సువాడ, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రస్థాయి నెట్ బాల్ క్రీడలో జాతీయస్థాయి పోటీలకు బోర్లం క్యాంప్ గురుకుల పాఠశాల విద్యార్థిని సృజన ఎంపికైనట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పద్మ కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 3, 4, 5 తేదీలలో అండర్ 19 ఫెడరేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేట్ జిల్లాలోని గజ్వేల్ బూరుగుపల్లి గ్రామంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడలకు పాఠశాల నుండి …
Read More »స్పీకర్ను ఓడిస్తా.. యెండల లక్ష్మినారాయణ
బాన్సువాడ, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ బాజాపా అభ్యర్థిగా ఎన్నికలలో యెండల లక్ష్మీనారాయణకు టికెట్ కేటాయించడంతో తొలిసారి బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా భాజపా శ్రేణులు మోస్ర మండల కేంద్రం వద్ద నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రామాలయంలో లక్ష్మీనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించి మోస్రా, చందూర్, వర్ని, కోటగిరి, పోతంగల్ మండలం మీదుగా బీర్కూర్, నసురుల్లాబాద్ మండలాల మీదుగా …
Read More »బాన్సువాడ భాజపా అభ్యర్థిగా ఎండల
బాన్సువాడ, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించింది. ఇందులో 35 మందికి చోటు కల్పించారు. అందరి దృష్టి ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడపై ఉంది. బాన్సువాడలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి బలమైన నాయకుడిగా ముద్ర పడ్డారు. ఈ బలమైన నాయకుడిని ఢీ కొనడానికి ఎవరు వస్తారని? భాజపా, కాంగ్రెస్ పార్టీలో …
Read More »రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన మాల్యాద్రి రెడ్డి
బాన్సువాడ, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాల్యాద్రి రెడ్డి మంగళవారం హైదరాబాదులోని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి రేవంత్ రెడ్డి మల్యాద్రి రెడ్డికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాల్యాద్రి రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బారస అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఎన్నికల్లో ఓడగొట్టడమే …
Read More »ఆదమరిస్తే అంతే ….
బాన్సువాడ, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని మొగులాన్ గ్రామ శివారులో బాన్సువాడ ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంత ప్రమాదకరంగా మారి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్న క్షేత్రస్థాయిలో గుత్తేదారులు నాసిరకం పనులు చేపట్టి పనులపై సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే ప్రధాన రోడ్లపై గుంతలు …
Read More »