బాన్సువాడ, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నిస్సహాయతను ఆసరా చేసుకున్న రైస్ మిల్లర్లు తరుగు పేరిట అధికార పార్టీ నాయకులు, అధికారుల అండదండలతో రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ కాసుల బాలరాజ్ అన్నారు. బుధవారం కోటగిరి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఉనికిని కాపాడుకోవడానికి కొనుగోలు …
Read More »నర్సరీ మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలి
బాన్సువాడ, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న నర్సరీలో పెరుగుతున్న మొక్కలు ఎండిపోకుండా చూడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. శనివారం మండలంలోని బొర్లం గ్రామంలోని గ్రంథాలయాన్ని నర్సరీని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి కాలం దృష్ట్యా నర్సరీలో మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాలని హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాలలో ప్రతి ఇంటింటికీ …
Read More »సైబర్ నేరాల పట్ల తల్లిదండ్రులను అప్రమత్తం చేయాలి
బాన్సువాడ, మార్చ్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సైబర్ నేరాలు జరగకుండా సైబర్ మోసగాల వలలో పడకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత విద్యార్థులకు ఎంతో ఉందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కిషోర్ అన్నారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిచిత వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ స్వీకరించకుండా, తమకు ఏమైనా …
Read More »పాఠశాలను పరిశీలించిన జిల్లా విద్యాధికారి
బాన్సువాడ, మార్చ్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని బోర్లమ్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పదవ తరగతి విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధమయ్యే అంశాలపై ఉపాధ్యాయులతో చర్చించి, పరీక్ష కేంద్రాలు ఏర్పాటుపై సీసీ కెమెరాలు ఏర్పాటును పరిశీలించి ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు అనుసరిస్తున్న విధానాలను ఆయన అభినందించారు. ఈ …
Read More »సేవాలాల్ స్వాముల బైక్ ర్యాలీ
బాన్సువాడ, మార్చ్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని సేవాలాల్ స్వాములు సోమవారం నిజాంసాగర్ మండలంలోని తున్కిపల్లి తండా నుండి బైక్ర్యాలీ నిర్వహించి బాన్సువాడ పట్టణంలోని బాల బ్రహ్మచారి శ్రీశ్రీశ్రీ రామ్రావ్ మహారాజ్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భోగ్ భండార్ కార్య క్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బంజారా సేవాసంఘం జిల్లా అధ్యక్షుడు బద్యా నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ దీక్ష స్వాములు …
Read More »సరస్వతి శిశుమందిర్లో ఉచిత వైద్య శిబిరం
బాన్సువాడ, మార్చ్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని సరస్వతి శిశు మందిర్లో శుక్రవారం దంతవైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దంత వైద్యులు సుహాసిని, ఆకృతి, రీతిమ విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు వైద్యులను శాలువాతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మధుసూదన్, నాగార్జున, శివ, సుధీర్, సాయిబాబా, ప్రిన్సిపాల్ నాగిరెడ్డి, విద్యార్థిని విద్యార్థులు …
Read More »అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం
బాన్సువాడ, మార్చ్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఎస్ఆర్ఎన్కె డిగ్రీ కళాశాలలో ఆంగ్లం బోధనలో అతిథి అధ్యాపకులుగా పనిచేయుటకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందూరు గంగాధర్ ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు పిజిలో 55 శాతం మార్కులు కలిగి ఉండాలని, ఎస్సి, ఎస్టి అభ్యర్థులు 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. అలాగే నెట్, సెట్, పిహెచ్డి …
Read More »ఆరోగ్యవంతమైన జీవనం కోసం వ్యాయామం తప్పనిసరి
బాన్సువాడ, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని కోనాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు ప్రజలకు ఆరోగ్యకరమైన జీవనం కోసం వ్యాయామం పాటించాలని గ్రామ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ అన్నారు. సోమవారం ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది భాగ్య సైక్లింగ్ వల్ల కలిగే ఉపయోగాలు, లాభాల గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకటరమణారావు దేశ్ముఖ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ …
Read More »
కాలేశ్వరం నీటితో నిజాంసాగర్ ఎప్పటికీ నిండుకుండలా ఉంటుంది…
సీఎం కేసీఆర్
బీర్కూర్, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలోని బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం హెలికాప్టర్లో బాన్సువాడ మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీర్కూర్ మండలంలోని తిమ్మాపూర్ వెంకటేశ్వర క్షేత్రానికి వాహనాలలో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆలయానికి …
Read More »రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి…
బాన్సువాడ, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రశాంత్ కాలనీకి చెందిన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణాతార ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్ట్రీట్ కార్నర్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అమలుకాని హామీలను ఇచ్చి …
Read More »