Tag Archives: bar association

ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు..

నిజామాబాద్‌, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌ శాసన సభ్యులు ధనపల్‌ సూర్యనారాయణ జన్మదినం సందర్భంగా వారికి న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ మాట్లాడుతూ జన హృదయ నేత, ధర్మ పరిరక్షకులు పేదవారికి అండగా నిలబడేటటువంటి నీతి నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి నాయకుడు ధన్పాల్‌ సూర్యనారాయణ, వారు భవిష్యత్తులో ఇలాంటి …

Read More »

జిల్లా కోర్టు ప్రాంగణంలో చలి వేంద్రం ప్రారంభం

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా జడ్జి జి వి ఎన్‌ భరత లక్ష్మీ సోమవారం ఉదయం చలివేంద్రం ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతు వేసవిలో పట్టెడు అన్నం కన్న గుక్కెడు నీళ్లు మంచిదని జిల్లా నలుమూలల నుండి కోర్ట్‌కు కక్షి దారులు వస్తారని అందుకే జిల్లా న్యాయ సేవా సంస్థ ద్వారా చలి వేంద్రం ఏర్పాటు చేశామన్నారు. …

Read More »

సమస్యలు సమయానుకూలంగా పరిష్కారం…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయవ్యవస్థ సాఫీగా విధులు నిర్వహించడానికి బార్‌ అండ్‌ బెంచ్‌ రథ చక్రాలలాంటివని నిజామాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.వి.ఎన్‌ భరత లక్ష్మీ తెలిపారు. జ్యూడిషియరీ సమానస్థాయిలో పయనించడానికి అదే స్థాయిలో రెండు చక్రాలు వెళ్ళినప్పుడు మాత్రమే న్యాయసేవలకు పరిపూర్ణత చేకూరుతుందని ఆమె అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని పిపి.గంగారెడ్డి మెమోరియల్‌ హాల్‌లో నిర్వహించిన నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గ …

Read More »

బహుజనుల ఆత్మబంధువు మహాత్మ జ్యోతిరావు పూలే….

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనగారినవర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన వ్యక్తి, బహుజనులకు ఆత్మబంధువు మహాత్మా జ్యోతిరావు పూలే అని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ అన్నారు. శుక్రవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో మహాత్మా జోతిబా పులే జయంతి కార్యక్రమాన్ని జిల్లా కోర్టు అవరణంలోని బార్‌ అసోసియేషన్‌ హాల్లో ఘనంగా నిర్వహించారు. అధ్యక్షులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. …

Read More »

బాబు జగ్జీవన్‌ రామ్‌ సేవలు చిరస్మరణీయం…

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత మాజీ ఉప ప్రధానమంత్రి బాబు జగ్జీవన్‌ రామ్‌ 118 వ జయంతి సందర్భంగా నిజామబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా కోర్టులో గల సమావేశ హాల్లో బాబు జగ్జీవన్‌ రావ్‌ చిత్రపటానికి బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌ రావు ఈ …

Read More »

న్యాయవాదిని హత్య చేసిన దుండగులను శిక్షించాలి..

బాన్సువాడ, మార్చ్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలకు న్యాయ సేవలు అందిస్తున్న హైదరాబాదులో ఇజ్రాయిల్‌ అనే న్యాయవాదిని యాదగిరి అనే దుండగుడు హత్య చేయడం కిరాతకమైన చర్య అని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి అన్నారు. మంగళవారం బాన్సువాడ జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ కోర్టు న్యాయవాదులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని తీసుకువచ్చి …

Read More »

న్యాయవాది హత్యపట్ల బార్‌ నిరసన

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది ఎర్రబాపు హత్యను నిరసిస్తూ నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించినట్లు బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ తెలిపారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో నిర్వహించిన అత్యవసర సమావేశంలో మృతుడు ఎర్రబాపు నివాళి అర్పించి, కుటుంబ సభ్యులకు సంతాప సందేశం పంపినట్లు ఆయన తెలిపారు. హత్యకు నిరసనగా న్యాయస్థానాలలో కోర్టు …

Read More »

న్యాయవాది ఎర్రబాపు హత్య హేయమైన చర్య….

నిజామాబాద్‌, మార్చ్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంగారెడ్డి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ న్యాయవాది ఈస్రాయేల్‌ ఎర్రబాపు దారుణ హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ హత్యతోనైన న్యాయవాదులు రక్షణ చట్టం ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. ఎర్ర బాపు హత్య న్యాయవాద వృత్తి, న్యాయవ్యస్థల పట్ల చేసిన క్రూరమై …

Read More »

ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటన….

నిజామాబాద్‌, మార్చ్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ 2025-26 సంవత్సరపు ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల ముఖ్య ఎన్నికల అధికారిగా ఎర్రం విగ్నేష్‌ ఎన్నికల అధికారులుగా జి మధుసూదన్‌ గౌడ్‌, బిట్ల రవి లను నియమిస్తూ నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ ఆదివారం బార్‌ అసోసియేషన్‌ హాల్లో నియామక పత్రాలు అందజేశారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర బార్‌ …

Read More »

బీజెపీ గెలుపు… న్యాయవాదుల సంబరాలు …

నిజామాబాద్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌, నిజామాబాద్‌, అదిలాబాద్‌, మెదక్‌ జిల్లాల ఉపాధ్యాయ నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజెపీ అభ్యర్థి మల్కా కొమురయ్య, పట్టభద్రుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్ని అంజిరెడ్డి గెలుపొందిన నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లా బీజేపీ లీగల్‌ సెల్‌, న్యాయవాద పరిషత్‌ ఆధ్వర్యంలో జిల్లాకోర్టు చౌరస్తాలో టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పరిషత్‌ జిల్లా అధ్యక్షుడు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »