Breaking News

Tag Archives: bar association

బాన్సువాడకు సబ్‌ కోర్టు మంజూరు చేయాలి

బాన్సువాడ, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర హైకోర్టు జడ్జిలు శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ అలిశెట్టిలకు బాన్సువాడకు సబ్‌ కోర్టు మంజూరు చేయాలని కోరుతూ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణమూర్తి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ మూర్తి మాట్లాడుతూ సబ్‌ కోర్టు లేకపోవడం వల్ల డివిజన్‌ …

Read More »

ఆ స్థలాన్ని జిల్లా కోర్టుకు కేటాయించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌ కోర్టుల నూతన భవనాల శంకుస్థాపన కార్యక్రమానికి వచ్చిన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్థులు అలిశెట్టి లక్మి నారాయణ, జె శ్రీనివాసరావులకు నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ మర్యాద పూర్వకంగా కలిసి విడివిడిగా రెండు వినతిపత్రాలు వారికి అందజేశారు. నిజామాబాద్‌ జిల్లాకోర్టు ఆవరణానికి అనుకుని ఉన్న పాత …

Read More »

జాతీయవాదమే మాకు ప్రాణప్రదం

నిజామాబాద్‌, జనవరి 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వార్షిక క్యాలెండర్లో వార్షిక ప్రగతి ప్రణాళికలు ఉంటేనే వాటికి సార్ధికత లభిస్తుందని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ అన్నారు. న్యాయవాద పరిషత్‌ రాష్ట్ర కమిటీ రూపొందించిన 2025 వార్షిక క్యాలెండర్‌ ను జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో పరిషత్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి డి. నరేందర్‌ రెడ్డి, సభ్యులు దయావార్‌ నగేష్‌, …

Read More »

రాజ్యాంగ స్ఫూర్తితో ముందుకు సాగాలి….

నిజామాబాద్‌, జనవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కోర్టు ఆవరణంలో నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం మాట్లాడుతూ అనేక మంది మహనీయుల త్యాగాలతో భారత దేశ స్వాతంత్రం సాధించిందని వారి త్యాగాలు ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగ అవతరించిందని రాజ్యాంగ స్ఫూర్తితో దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలని కోరారు. గణతంత్ర వారసత్వాన్ని కొనసాగించాలని అన్నారు. గణతంత్ర …

Read More »

సీనియర్‌ న్యాయవాది మృతి

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది పొద్దుటూరు సదానంద్‌ రెడ్డి గురువారం మృతి చెందారు. ఆర్మూర్‌ మండలం ఇస్సపల్లి గ్రామానికి చెందిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా పట్ఠాభద్రులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్‌ జిల్లాకోర్టులో న్యాయవాదిగా యాబై ఏళ్లకు పైగా ప్రాక్టీస్‌ చేశారని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జగన్‌మోహన్‌ …

Read More »

క్యారమ్స్‌ ఆటతో కంటిచూపు మెరుగవుతుంది…

నిజామాబాద్‌, జనవరి 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆటపాటలతో ఆనందం పెరిగి, మానసిక ప్రశాంతత చేకూరుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. సోమవారం జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌ క్యారమ్స్‌ ఆటలపోటీలను ప్రారంభించి కొద్దిసేపు క్యారమ్స్‌ ఆడారు. అనంతరం మాట్లాడుతూ మనుషుల నిత్యజీవనంలో ఆటపాటలు ఉంటేనే సంతోషాలు వెల్లివిరుస్థాయని తెలిపారు. గణతంత్ర దినోత్సవం జరుపుకోనున్న శుభతరుణంలో బార్‌ అసోసియేషన్‌ వివిధ రకాల క్రీడా …

Read More »

బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ జట్టుపై నిజామాబాద్‌ విజయం

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం నిజామాబాద్‌ పాలిటెక్నిక్‌ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్‌ పోటిలో బోధన్‌ బార్‌ అసోసియేషన్‌ క్రికెట్‌ జట్టుపై నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ క్రికెట్‌ జట్టు విజయం సాధించింది. బోధన్‌ జట్టు సమ్మయ్య నాయకత్వంలో టాస్‌ గెలిచి మొదట బ్యాటింగ్‌ చేసిన బోధన్‌ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి మొత్తం …

Read More »

వివేకానంద జీవనాన్ని అధ్యయనం చేయాలి…

నిజామాబాద్‌, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వామి వివేకానంద జీవనాన్ని, సాహిత్యాన్ని నేటి యువత అధ్యయనం చేయాలని నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌ అన్నారు. జిల్లాకోర్టు ప్రాంగణంలోని బార్‌ సమావేశపు హల్‌లో నిర్వహించిన స్వామి వివేకానంద జయంతి కార్యక్రమంలో ఆయన స్వామిజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం మాట్లాడారు. భారతీయ ఆధ్యాత్మిక, సాంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడని తెలిపారు. …

Read More »

కాలంతో కలిసి నడుద్దామ్‌…

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూతకాలాన్ని, వర్తమాన కాలంతో సరిచూసుకుని భవిష్యత్‌ కాలంతో కలిసి నడవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల అన్నారు. నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్‌ మోహన్‌ గౌడ్‌, ఉపాధ్యక్షుడు రాజు, ప్రధాన కార్యదర్శి వసంత్‌ రావు, కార్యదర్శి సురేష్‌ దొన్పాల్‌, కోశాధికారి దీపక్‌ లు నూతన సంవత్సరం శుభవేళ పూలమాలలు, మిఠాయిలు తనకు అందజేసిన సందర్భంలో …

Read More »

యువ న్యాయవాదులు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలి

నిజామాబాద్‌, డిసెంబరు 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సీనియర్‌ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు నాలుగు దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా కొనసాగి పౌరసమాజానికి చేసిన సేవలు మరువలేనివని ఆయన మరణం న్యాయవాద సమాజానికి తీరనిలోటని బార్‌ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్‌ గౌడ్‌ అన్నారు. బార్‌ సమావేశపు హల్‌లో నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడారు. నలభైరెండేళ్ల న్యాయవాద ప్రస్థానంలో అలుపెరుగని ప్రాక్టీస్‌ చేశారని ఆయన కొనియాడారు. యువ న్యాయవాదులు మాధవరావు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »