Tag Archives: bheemgal

రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్‌ల మంజూరుకు కృషి

వేల్పూర్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అవసరమైన ప్రాంతాల్లో రైల్వే ఓవర్‌ బ్రిడ్గ్‌ ల మంజూరు కోసం రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రిగా తనవంతు బాధ్యతను గుర్తెరిగి ఈ దిశగా కృషి చేశానని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పేర్కొన్నారు. గురువారం భీంగల్‌, వేల్పూర్‌ మండలాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. నిజామాబాద్‌ శివారులోని మాధవనగర్‌ ఆర్‌.ఓ.బీ తో …

Read More »

గ్రామాలన్ని తీర్మానించాలని మంత్రి ఆదేశాలు

భీంగల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు రూ.వందల కోట్ల నిధులను ఖర్చు చేస్తూ గ్రామ గ్రామాన నూతనంగా నిర్మిస్తున్న బీ.టీ రోడ్లను పది కాలాల పాటు మన్నికగా ఉండేలా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి హితవు పలికారు. భీంగల్‌ మండలంలో అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ …

Read More »

బాల్కొండ నియోజకవర్గానికి 5 బెడ్లతో కూడిన నూతన డయాలసిస్‌ సెంటర్‌

వేల్పూర్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే కిడ్నీ బాధిత ప్రజలు డయాలసిస్‌ చేయించుకోవడానికి వెళ్లాలంటే వారు దూర ప్రయాణం చేసి నిజామాబాద్‌ లేదా హైదరాబాద్‌ హాస్పిటల్స్‌కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తన బాల్కొండ నియోజకవర్గ కిడ్నీ బాధిత ప్రజల కోసం భీంగల్‌ …

Read More »

ఎంబీబీఎస్‌ సీటు సాధించిన విద్యార్థికి సన్మానం

భీమ్‌గల్‌, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలం బాచన్‌ పల్లి గ్రామనికి చెందిన ఫహిం స్థానికంగా హోటల్‌ నడుపుకుంటాడు. అతని కూతురు మాహేక్‌ ఇటీవల విడుదల చేసిన నీట్‌ పరీక్ష ఫలితాల్లో 3076 ర్యాంక్‌తో ఎంబీబీఎస్‌ సీటు సాధించింది. మంగళవారం ఆరెంజ్‌ ట్రావెల్స్‌ అధినేత ముత్యాల సునీల్‌ కుమార్‌ బాచన్‌పల్లి గ్రామంలో విద్యార్థినిని కలుసుకొని అభినందించి సన్మానించారు. కోర్సును పూర్తిచేసి డాక్టర్‌గా పేద ప్రజలకు …

Read More »

ఎంబిబిఎస్‌లో సీట్‌ సాధించిన విద్యార్థులకు సన్మానం

భీమ్‌గల్‌, నవంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణం కేంద్రంలోని బాబాపూర్‌కి చెందిన సోమా శ్రావ్య (తెలంగాణలో 73, అల్‌ ఇండియాలో 1,369) అలాగే బచన్‌-పల్లి కి చెందిన సుమయ్యా మహిక్‌ (తెలంగాణ 3076, అల్‌ ఇండియాలో 1,21,822) ర్యాంక్‌ సాధించి శ్రావ్య అనే అమ్మాయి హైదరాబాద్‌ గాంధీ మెడికల్‌ కాలేజ్‌లో, సుమయ్యా అనే అమ్మాయి అయాన్‌ మెడికల్‌ కాలేజ్‌లో సీటు దక్కించుకున్నారు. మధ్య తరగతి …

Read More »

కేజీబీవి విద్యార్థినీలకు క్రీడా సామాగ్రి అందజేత

భీమ్‌గల్‌, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ కస్తూర్బా బాలికల విద్యా కేంద్రంలో చదువుకుంటున్న బాలికల కోసం రెండు వాలీబాల్‌లను, వలను, రెండు ఖోఖో స్తంభాలను ముత్యాల సునీల్‌ కుమార్‌ ఉచితంగా పంపిణీ చేసినట్లు దైడి సురేష్‌ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్‌ బాలికల కోసం మంచి సందేశం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులు కేవలం మంచిగా చదువుకోవడమే కాకుండా మానసిక ఉల్లాసానికి …

Read More »

కన్నుల పండువగా రథోత్సవం… స్వామివారి సేవలో మంత్రి

భీమ్‌గల్‌, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భావనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. నిజామాబాద్‌ జిల్లా ప్రజలు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని లింబాద్రి లక్ష్మి నరసింహ స్వామిని ప్రార్థించారు. రథోత్సవంలో …

Read More »

మన ఊరు – మన బడి పనులను తనిఖీ చేసిన కలెక్టర్‌

భీమ్‌గల్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శనివారం క్షేత్రస్థాయి సందర్శన జరిపి పరిశీలించారు. భీంగల్‌ పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను, ఇదే మండలంలోని పల్లికొండ జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ను సందర్శించి పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించి అధికారులకు వివరాలు …

Read More »

శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్‌

బీమ్‌గల్‌, నవంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ మండలం లింబాద్రిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ నింబాచల క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మకర్త నంబి లింబాద్రి కలెక్టర్‌ కు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ చరిత్ర, …

Read More »

ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారిని సింధూజ

భీమ్‌గల్‌, ఏప్రిల్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భీంగల్‌ పట్టణం కేంద్రంలోని బోయవాడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న మన్మల సింధూజ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అండర్‌ 20 కబడ్డీ జిల్లా స్థాయి టీమ్‌లో ఎంపిక అయ్యి ఈ నెల 9, 10, 11 తేదీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు హాజరు కానుంది. కావున తనను ప్రోత్సాహిస్తూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »