భీమ్గల్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్గల్ పట్టణంలోని దయాల రామాగౌడ్ క్యారం కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో తెరాస రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ దివంగత వేముల సురేందర్ రెడ్డి స్మారక భీమ్గల్ పట్టణ స్థాయి క్యారం టోర్ని నిర్వహిస్తున్నట్టు టోర్ని కన్వీనర్ మందుల హన్మాండ్లు, కో కన్వీనర్ కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈనెల 22,23,24 తేదీల్లో మూడురోజుల పాటు టోర్ని నిర్వహించనున్నామని, ఈనెల 25న …
Read More »భీమ్గల్లో స్వచ్ఛ సర్వేక్షన్
ఆర్మూర్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వఛ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా భీమ్గల్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి ప్రారంభించారు. భీంగల్ క్లిన్ సిటీగా ఉండాలని దానికి అందరూ సహకరించాలని కోరుతూ ప్రజలకు అవగాహన సదస్సు, తడి చెత్త పొడి చెత్తపై వివరించారు. ప్లాస్టిక్ వాడకం బంద్ చెయ్యాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ ఏ.ఇ. రఘు, …
Read More »లింబాద్రి గుట్టకి పోటెత్తిన భక్తులు
భీమ్గల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతర మహోత్సవం కార్తీక పౌర్ణమి ముగించుకుని తరువాత వచ్చిన శనివారం 4వ శనివారం సెలవు దినం కావడంతో లింబాద్రి గుట్ట కి భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నృసింహుని దర్శనం కోసం ఉదయం నుండే బారికెట్ల మధ్యలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం దేవస్థానం వారు ఏర్పరచిన అన్నదాన కార్యక్రమంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి …
Read More »శర వేగంగా రోడ్డు విస్తరణ పనులు
భీమ్గల్, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రంలోని పుణ్యక్షేత్రం అయిన శ్రీ లింబాద్రి గుట్టపైన నాలుగు లైన్ల రోడ్డు విస్తరణ, గిరి ప్రదక్షణ పనులు శర వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు లింబాద్రి జాతర ప్రారంభం అయ్యే సమయం వరకు నాలుగు లైన్ల రోడ్డు, సెంటర్ లైటింగ్, గ్రినరి రోడ్డు పనులు పూర్తి కావాలని సూచించారు. ఆయా …
Read More »చివరి క్షణంలో ప్రాణాలు కాపాడిన భీంగల్ పోలీసులు
భీమ్గల్, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్యాస్ సిలిండర్ సప్లై చేసే వ్యక్తి తెల్లవారుజామున తన గ్యాస్ వాహనముతో గొనుగొప్పుల గ్రామం రోడ్డుపై వెళ్తుండగా నీటి ప్రవాహములో చిక్కుకొని ఉండగా సంఘటన స్థలానికి ఎస్ఐపి ప్రభాకర్ ఎస్హెచ్వో భీంగల్ చేరుకొని తన సిబ్బంది లింబాద్రి, సురేష్, సుధీర్, మధు, కిశోర్, గ్రామస్థుల సహకారంతో అట్టి వ్యక్తి ప్రాణం కాపాడారు.
Read More »ఘనంగా ఎన్ఎస్ఎస్ డే
నిజామాబాద్, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సేవా పథకం ప్రారంభించి 52 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భీమ్గల్ జూనియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ యునిట్ 1, 2 ఆధ్వర్యంలో కళాశాల ఆవవరణలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి ప్రోగ్రాం అధికారులు కృష్ణదాస్, ప్రిన్సిపాల్ అబ్బ చిరంజీవి మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థుల మొదటి కర్తవ్యం విద్యాభ్యాసమే కానీ భావి భారతాన్ని నిర్మించేవారు …
Read More »మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుల్
భీమ్గల్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుర్తుతెలియని మతిస్థిమితం సరిగా లేని ఒక మహిళ భీంగల్ బస్టాండ్ ఏరియాలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉండగా చూసి చలించిన భీంగల్ పోలీసు స్టేషన్ మహిళా కానిస్టేబుల్ మౌనిక ఆ మహిళకు హెయిర్ కటింగ్ చేయించి, కొత్త బట్టలు వేసి, స్వయంగా ఆహారాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.
Read More »14న రైతు సదస్సు
వేల్పూర్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 14 న భీంగల్లో జరిగే రైతు సదస్సును విజయవంతం చేయాలని వేల్పూర్లో సదస్సుకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. కార్యక్రమంలో న్యూడెమోక్రసీ ఆర్మూర్ సబ్ డివిజన్ నాయకులు యం.సుమన్, అఖిల భారత రైతు కూలీ సంఘం వేల్పూర్ మండల కార్యదర్శి ఇస్తారి రమేష్, నాయకులు సంగెం కిషోర్, తోకల రాజేశ్వర్, కిషన్, గంగాధర్, పివైఎల్ అధ్యక్షుడు రాకేష్, …
Read More »లింబాద్రి గుట్టకి పోటెత్తిన భక్తజనం… అన్నదానం ప్రారంభం
భీమ్గల్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రావణమాసం చివరి శనివారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. భీంగల్ ఎస్ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించి ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు, భక్తుల తోపులాట తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు… శ్రావణమాసం చివరి శనివారం పురస్కరించుకుని భీంగల్ మండల కేంద్రం లోని శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి లింబాద్రి గుట్ట పైన శనివారం లక్ష్మి నృసింహ స్వామి …
Read More »షీ టీం ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన
భీమ్గల్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ వన్ టౌన్ సెంటర్ షి టీం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో మహిళలకి జరుగుతున్న అన్యాయాలు, అరాచకాలు, సెక్సువల్ అర్రస్మెంట్స్, వరకట్న వెధింపుల వల్ల బాధపడే మహిళలకు నిజామాబాద్ సఖి సెంటర్ అవగాహన సదస్సు నిర్వహించారు. నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో లింబాద్రి గుట్ట పుణ్యక్షేత్రంపై మహిళలకి అవగాహన, భీంగల్లో సఖి సెంటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. సఖి ఓఎస్సి సర్వీసులు, …
Read More »