కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో నిర్వహించే శివరాత్రి జాగరణ మహోత్సవం కార్యక్రమ నిర్మాణ పనులను పట్టణ బిజెపి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి మున్సిపల్ ప్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ శివరాత్రి మహా జాగరణ సందర్భంగా ప్రతి సంవత్సరం …
Read More »బీజేపీ నాయకుల అరెస్ట్
బీర్కూర్, ఫిబ్రవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పర్యటన సందర్బంగా ముందస్తుగా బిజెపి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు మాట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలని భర్తీ చేయాలని, అలాగే ఫీజు రేయంబర్సుమెంట్ బకాయిలను విడుదల చేయాలని పేర్కొన్నారు. కానీ వీటి గురించి ప్రశ్నిస్తే బీజేపీ నాయకులని అరెస్ట్ …
Read More »అర్హులకు రెండు పడక గదుల ఇళ్ళు ఇవ్వాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవనగర్ కాలనిలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎదుట అర్హులకు డబల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రమణ రెడ్డి మాట్లాడుతూ దాదాపు 16 కోట్ల రూపాయలతో నిర్మించిన డబల్ బెడ్రూమ్ …
Read More »నసురుల్లాబాద్లో బిజెపి దీక్ష
నసురుల్లాబాద్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నసురుల్లాబాదు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భీమ్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు మాట్లడుతూ శాంతి యుతంగా దీక్ష చేస్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్ సిగ్గు లేకుండా, …
Read More »కామారెడ్డిలో బీజేపీ భీం దీక్ష
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో డా. బిఆర్. అంబేద్కర్ రూపొందించిన భారత రాజ్యాగాన్ని అవమానించిన సీఎం కేసీఆర్ వైఖరికి నిరసనగా మున్సిపల్ ముందుగల అంబేెడ్కర్ విగ్రహం దగ్గర ‘‘బిజెపి భీం దీక్ష’’ నిర్వహించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Read More »కేంద్ర బడ్జెట్ పూర్తి సంతృప్తినిచ్చింది…
కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం భారత ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తి సంతృప్తినిచ్చిందని ప్రజలకు పూర్తి అనుకూలంగా ఉందని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ డిజిటల్ యుగంలో మారుతున్న పోకడలకు అనుగుణంగా ఈసారి బడ్జెట్లో విద్య, …
Read More »అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధం
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలో నూతన పాలకవర్గం ఏర్పాటు తర్వాత జరిగిన అభివృద్ధి పనుల విషయంలో, అవినీతి విషయంలో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, తేదీ, సమయం, స్థలం అధికార పార్టీ కౌన్సిలర్లు చెప్పాలని బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ అన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత పాలక …
Read More »పట్టణ మైనారిటీ కమిటీ ఏర్పాటు..
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణ బీజేపీ మైనారిటీ మోర్చా కమిటీని పట్టణ అధ్యక్షుడు నేహల్ ఏర్పాటు చేశారు. అనంతరం పట్టణ మైనారిటీ మోర్చా నూతన కమిటీ సభ్యులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం కమిటీ సభ్యులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ఏ ఒక్క …
Read More »ఉత్సాహంగా బిజెపి బిక్కనూరు మండల కార్యకర్తల సమావేశం
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ భిక్కనూరు మండల కార్యకర్తల సమావేశం మండల కేంద్రంలో గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి హాజరై మాట్లాడారు. మండలంలో బీజేపీలో పని చేస్తున్న కార్యకర్తలను అధికార పార్టీ నాయకులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని అయినప్పటికీ పార్టీ కోసం అహర్నిశలు పని చేస్తున్న …
Read More »నిరుద్యోగ భృతి ఇవ్వాలి
నసురుల్లాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో చదువుకున్న వారి పట్ల తెరాస ప్రభుత్వం వివక్ష చూపుతుందని వారికి అన్యాయం చేస్తుందని భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు చందూరి హన్మాండ్లు ఆధ్వర్యంలో బుధవారం తహసిల్దార్కు వినతిపత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగులకు ఇవ్వాల్సిన నిరుద్యోగ భృతిని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ …
Read More »