Tag Archives: bjp

ముఖ్యమంత్రి, మంత్రిపై పోలీసులకు ఫిర్యాదు

ఆర్మూర్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పై, రాష్ట్ర మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావుపై చట్టరీత్య కేసులు నమోదు చేయాలని కోరుతూ ఆర్మూర్‌ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చౌరస్తా నుండి ర్యాలీగా బయలుదేరి పోలీసు కార్యాలయానికి వెళ్లి ఆర్మూర్‌ ఎస్‌హెచ్‌వో సైదయ్యకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పుప్పాల శివరాజ్‌ కుమార్‌, …

Read More »

వెంకటరమణా రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఈ సందర్బంగా కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా రక్తదానానికి ముందుకు …

Read More »

జివో 317 రద్దు చేయాలి…

ఆర్మూర్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిఓ 317 ను రద్దు చేయాలని కోరుతూ ఆర్మూర్‌ ఎంఆర్‌వో కార్యాలయం ముందు ధర్నా చేసి డిప్యూటీ ఎమ్మార్వోకి డిమాండ్లతో కూడిన పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ కుమార్‌ మాట్లాడారు. ఉమ్మడి …

Read More »

తపస్వి తేజో నిలయంలో వాజ్‌పేయి జయంతి…

ఆర్మూర్‌, డిసెంబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్‌ బిహారీ వాజపేయి 97 వ జయంతిని పురస్కరించుకుని, సుపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధి మామిడిపల్లిలోని తపస్వితేజో నిలయంలో చిన్నారులతో కార్యక్రమం నిర్వహించారు. వాజపేయి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర నాయకులు, ప్రముఖ న్యాయవాది లోక భూపతి రెడ్డి చిన్నారులకు …

Read More »

బిజెపిలో చేరిన యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని 24వ వార్డుకు చెందిన 61 మంది యువకులు బీజేపీ కార్యకర్తలు బీజేపీ అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ బియ్యం కొంటామని ఒప్పందం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం వరి పంట విషయంలో స్పష్టత ఇస్తే ఒక్క కిలో వడ్లు …

Read More »

నిబంధనలు ఉల్లంఘిస్తే ఉద్యమమే…

కామారెడ్డి, డిసెంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్‌ కార్యాలయం నుండి ఆర్‌ అండ్‌ బి గెస్ట్‌ హౌస్‌ వరకు నిర్మిస్తున్న మురికి కాలువ నిర్మాణం పనులను బీజేపీ పట్టణ కౌన్సిలర్‌లతో కలిసి బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మున్సిపల్‌ కార్యాలయం నుండి నూతనంగా నిర్మిస్తున్న మురికాలువ నిర్మాణం విషయంలో …

Read More »

బిజెపిలో చేరిన అడ్లూర్‌ యువకులు

కామారెడ్డి, డిసెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణం 2వ వార్డు అడ్లూరు ఎస్‌సి కాలనీకి చెందిన 48 మంది అధికార పార్టీకి చెందిన నాయకులు, యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. పార్టీ జండా ఆవిష్కరణ చేసి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌కి పూల మాలలు వేశారు. ఈ సందర్భంగా కాటిపల్లి …

Read More »

వడ్లు కొనుగోలు చేయకపోతే ఉద్యమం తప్పదు…

కామారెడ్డి, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపెట్‌ మండల కేంద్రానికి సంబంధించిన 84 మంది బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రమణా రెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ ముందు చూపుతో గ్రామాలు స్వచ్చంగా మారాయాని, తెలంగాణలో సొమ్ము ఒకరిది సోకు ఒకరిధిలా నడుస్తుందని కేంద్ర ప్రభుత్వ 14,15 వ ఆర్థిక …

Read More »

ఆర్మూర్‌లో వినూత్న నిరసన

ఆర్మూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్‌, డిజిల్‌ల వ్యాట్‌ తగ్గించనందుకు నిరసనగా ఆర్మూర్‌ అంబేద్కర్‌ చౌరస్తావద్ద గల భారత్‌ పెట్రోల్‌ బంక్‌ నుండి జాతీయ జెండా, క్లాక్‌ టవర్‌ ముందున్న ఇండియన్‌ పెట్రోల్‌ బంక్‌ వరకు ట్రాక్టర్‌ను తాడుతో లాగి వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ల వ్యాట్‌ ను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ బిజెపి ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్‌ …

Read More »

నేడు చేతకాక శనేశ్వరం…

కామారెడ్డి, నవంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ఆదేశాల ప్రకారం వడ్ల కొనుగోలు త్వరితగతిన పూర్తి చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, యాసంగిలో వరిపంట కొనుగోలు గురించి రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »