కామరెడ్డి, నవంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై జిల్లా కలెక్టర్కి, మున్సిపల్ కమిషనర్కి బీజేపీ కౌన్సిలర్లు సోమవారం ఫిర్యాదు చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధికార పార్టీ నాయకుల అండతో అక్రమ నిర్మాణాలు యథేఛ్ఛగా సాగుతున్నాయని, అదే విధంగా వార్డుల్లో సమస్యలు ఎక్కడికక్కడ విలయతాండవం చేస్తున్నాయని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ చొరవ …
Read More »కెసిఆర్ పాలనకు చరమగీతం…
ఆర్మూర్, నవంబర్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన ఆర్మూర్ పట్టణ కార్యవర్గ సమావేశానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, బిజెపి ఆర్మూర్ ఇంచార్జ్ న్యాలం రాజు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ కెసిఆర్ పాలనకు రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడడం మొదలైందని …
Read More »కిసాన్ మోర్చా అధ్యక్షులుగా గొల్ల గంగాధర్
నవీపేట్, అక్టోబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కిసాన్ మోర్చా నూతన అధ్యక్షులుగా గొల్ల గంగాధర్ నియమిస్తున్నట్టు బిజెపి మండల అధ్యక్షులు చిట్యాల ఆదినాథ్ పేర్కొన్నారు. పార్టీ కోసం నిరంతరం కష్టపడే వ్యక్తులను ఏనాడూ మరువమని, మంచి గుర్తింపు ఉన్న వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అయన తెలిపారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి ద్యగాసరిన్, బతురి సాయిలు, మండల కార్యదర్శి …
Read More »బిజెపిలో చేరిన యాడారం యువకులు
దోమకొండ, అక్టోబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపీట్ మండలం యాడారం గ్రామానికి సంబంధించిన 28 మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. గ్రామంలో రమణారెడ్డికి స్వాగతం పలికిన కార్యకర్తలు పెద్దమ్మ గుడిలో పూజల అనంతరం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ పని చేసే …
Read More »భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాడిన వీరవనిత ఐలమ్మ
ఆర్మూర్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లతో పోరాటం చేసిన వీర వనిత ఐలమ్మ 126 వ జయంతి పురస్కరించుకుని ఆర్మూర్ ధోబి ఘాట్ వద్ద చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కిసాన్ మోర్చా …
Read More »ఇదే ఉత్సాహంతో పనిచేయాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కామారెడ్డి జిల్లాలో ముగిసి రాజన్న సిరిసిల్లాలో సాగుతున్న పాదయాత్రలో శుక్రవారం ఉదయం లింగన్నపేట వద్ద జరిగిన యాత్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో సంగ్రామ యాత్ర విజయవంతం చేసినందుకు జిల్లా అధ్యక్షురాలు అరుణతారతో పాటు …
Read More »ఘనంగా వినయ్రెడ్డి జన్మదిన వేడుకలు
ఆర్మూర్, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ జాతీయ శాఖ, రాష్ట్ర శాఖ పిలుపుమేరకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ జన్మదినమైన సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 7 వరకు సేవా సమర్పణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో టీకా తీసుకుంటున్న కేంద్రాన్ని పరిశీలించి వారికి పండ్లు, పండ్ల రసాలు, బిస్కెట్లు అందజేశారు. అనంతరం భారతీయ జనతా …
Read More »ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం
గాంధారి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గాంధారి మండల కేంద్రంలో బీజేపీ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా స్థానిక చౌరస్తా వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల నుండి భారతదేశం 1947 ఆగస్టు 15 న స్వాతంత్రం పొందినా, తెలంగాణకు నిరంకుశ నిజాం కబంద హస్తాలలో ఉందని అన్నారు. భారతదేశం మొత్తం …
Read More »22న మాచారెడ్డిలో సభ
కామారెడ్డి, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన 38మంది యువకులు బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకొని భారతీయ జనతాపార్టీలో చేరారు. గ్రామంలో పార్టీ జండా ఆవిష్కరణ అనంతరం వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై, రాష్ట్ర రథసారథి బండి సంజయ్ న్యాయకత్వంలో పని …
Read More »వేల్పూర్ తహసీల్దార్కు బిజెపి వినతి
వేల్పూర్, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించాలని వేల్పూరు మండల తహశీల్దార్కు బీజేపీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా నాయకులు మల్కన్న గారి మోహన్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి ప్రభుత్వం నిర్వహించాలని డిమాండ్ చేశారు. 1948 సెప్టెంబర్ 17న నిజాం పాలనుండి తెలంగాణ విమోచన జరిగిందని తెలిపారు. నిజాం …
Read More »