Tag Archives: bjp

ఆర్మూర్‌లో సత్యాగ్రహ దీక్ష…

ఆర్మూర్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా కిసాన్‌ మోర్చ ఆర్మూర్‌ పట్టణ, ఆర్మూరు మండల శాఖల ఆధ్వర్యంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ వ్యతిరేక విధానాలకు నిరసనగా ఆర్మూర్‌ పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం ముందు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా భారతీయ కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి, ఆర్మూర్‌ పట్టణ, ఆర్మూరు మండల కిసాన్‌ …

Read More »

మోడీ ప్రభుత్వానికి కామారెడ్డి రైతుల కృతజ్ఞత

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో సోమవారం ప్రధాన మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా పెట్టుబడి సాయంగా దేశంలోని రైతుల బ్యాంక్‌ ఖాతాల్లో 2 వేల రూపాయలు జమచేసిన సందర్బంగా జిల్లా రైతుల తరపున కృతజ్ఞత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ రైతుల పక్షపాతి నరేంద్రమోడీ అని రైతులకు …

Read More »

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

ఆర్మూర్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని మామిడిపల్లి చౌరస్తాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ జిల్లా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి, కిసాన్‌ మోర్చా ఆర్మూర్‌ పట్టణ అధ్యక్షులు పాలెపు రాజు మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన …

Read More »

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం….

ఆర్మూర్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు అలె భాస్కర్‌, రాష్ట్ర ఓబీసీ అధికార ప్రతినిధి స్వామి యాదవ్‌ పిలుపు మేరకు దేశ ప్రధాని మోదీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అన్ని వర్గాల అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని ఓబిసి విద్యార్థుల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోని 27 శాతం ఆర్థిక బలహీనమైన విభాగానికి చెందిన విద్యార్థులకు 10 శాతం యుజి, పిజి మెడికల్‌, డెంటల్‌ …

Read More »

రుణమాఫీ అమలులో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలం

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కిసాన్‌ మోర్చా జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కిషన్‌ రావు, హార్టికల్చర్‌ కన్వీనర్‌ గంగారెడ్డి మాట్లాడుతూ టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల రుణమాఫీ అమలులో విఫలం అయిందని ఎన్నికల సమయంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి అమలు చేయకుండా రైతులను మోసం చేసిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం …

Read More »

ప్రతినెల 5 వేల పెన్షన్‌ ఇవ్వాలి…

ఆర్మూర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా దళిత మోర్చా ఆర్మూరు పట్టణ శాఖ అధ్యక్షులు పులి యుగంధర్‌ ఆధ్వర్యంలో డప్పు కొట్టే వారికి, చెప్పులు కుట్టే మోచీ వారికి, కాటికాపరి వారికి నెల-నెలా 5 వేల రూపాయల పెన్షన్‌ ఇవ్వాలని ఎంఆర్‌ఓ కార్యాలయం ముందు ధర్నా చేసి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్మూర్‌ బిజెపి పట్టణ అధ్యక్షులు జెస్సు …

Read More »

కరోనా నుండి కాపాడేది వ్యాక్సిన్‌…

కామారెడ్డి, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రాజీవ్‌ నగర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధాని మోదీ అందిస్తున్న కోవిడ్‌ ఉచిత వాక్సినేషన్‌ను సందర్శించి వైద్యులతో వ్యాక్సినేషన్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ వ్యాక్సిన్‌ కరోనా రాకుండా కాపాడే రక్షణ …

Read More »

దెబ్బతిన్న పంటలు పరిశీలించిన కిసాన్‌ మోర్చా నాయకులు

మోర్తాడ్‌, జూలై 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు మోర్తాడ్‌ మండలం తిమ్మాపూర్‌ గ్రామంలో దెబ్బతిన్న వరి పొలాలు, సొయా, పసుపు పంటలను నిజామాబాద్‌ జిల్లా భారతీయ జనతా కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ జిల్లా బీజేపీ కిసాన్‌ మోర్చా అధ్యక్షులు నూతుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారీ వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ఎకరాకి 25 వేల రూపాయల …

Read More »

యువతకు చేరువయ్యేలా పార్టీ సిద్ధాంతాలు

కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం జిల్లా కార్యాలయంలో పట్టణ ఇంచార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి రాము ఆధ్వర్యంలో నిర్వహించారు. మొదట పట్టణ అధ్యక్షుడు విపుల్‌ జైన్‌ జిల్లా కార్యాలయం ఎదుట జండా ఆవిష్కరించి అనంతరం పార్టీ కార్యవర్గ సమావేశం ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్‌చార్జి, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల రాము మాట్లాడుతూ పోలింగ్‌ …

Read More »

కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

వేల్పూర్‌, జూలై 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల కార్యవర్గ సమావేశం మండల అధ్యక్షులు రమేష్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు హందాపూర్‌ రాజేష్‌ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు పరుస్తున్న పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో తీసుకువెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »