Tag Archives: bjp

కామారెడ్డిలో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ జయంతి

కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి జిల్లా కార్యాలయంలో డాక్టర్‌ శ్యాం ప్రసాద్‌ ముఖర్జీ జయంతి సందర్భంగా మహనీయుని చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ స్వతంత్ర భారత దేశంలో జాతీయవాద రాజకీయాలకు నాంది పలికిన మహానేత శ్యాంప్రసాద్‌ ముఖర్జీ అని, 1934లో 33 ఏళ్ల చిన్న …

Read More »

అక్రమ అరెస్టులతో ప్రారంభోత్సవాలా

గాంధారి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని సమస్యలను మంత్రి ద్రుష్టికి తీసుకొనివెళ్తున్న బీజేపీ నాయకులను అరెస్ట్‌ చేయడం సిగ్గుచేటని బీజేపీ నాయకులు ధ్వజమెత్తారు. అంతేకాకుండా బీజేపీ నాయకులను అరెస్టు చేసి ప్రారంభోత్సవాలు చేయడం అంతకంటే సిగ్గుచేటని అన్నారు. సోమవారం గాంధారి మండల కేంద్రంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి పర్యటన సందర్బంగా మండలంలో నెలకొన్న సమస్యలు తెలుపడానికి వినతి పత్రంతో వెళ్తున్న బీజేపీ …

Read More »

కరోనా కాలంలో వైద్య సిబ్బంది సేవలు మరువలేనివి

వేల్పూర్‌, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్స్‌ డే సందర్భంగా వేల్పూర్‌ మండలం పడగల గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో ఆరోగ్య ఉప కేంద్రంలో వైద్య సిబ్బందిని పూలమాలలు, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు రమేష్‌ మాట్లాడుతూ కరోనా కష్టకాలంలో రాత్రి పగలు గ్రామ ప్రజలకు వైద్య సిబ్బంది సేవలు అందించారని, వారి సేవలు ఎన్నటికీ మర్చిపోలేనివని అన్నారు. గ్రామంలో వైద్య …

Read More »

రైతు సమస్యలపై కిసాన్‌మోర్చా వినతి

కామారెడ్డి, జూన్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భారతీయ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. రైతులకు బ్యాంకు రుణాలు వెంటనే మాఫీ చేయాలని, నకిలీ, నాసిరకం విత్తనాలు అరికట్టాలని, అన్ని రకాల నాణ్యమైన విత్తనాలు రైతులకు సబ్సిడీపై సకాలంలో అందించాలని, రైతులకు ఎరువులు ఉచితంగా అందించాలని, వరి ధాన్యం విక్రయించిన రైతుల డబ్బులు వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో …

Read More »

శ్యామ ప్రసాద్‌ ముఖర్జీకి ఘన నివాళి

వేల్పూర్‌, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూరు మండల కేంద్రంలో మండల బిజెపి పార్టీ నాయకులు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల బిజెపి పార్టీ అధ్యక్షులు ఏలేటి రమేష్‌ రెడ్డి మాట్లాడుతూ ఏక్‌ తా అనే నినాదం అందరిని ఏక తాటి పైకి తీసుకురావడానికి చేసిన డాక్టర్‌ శ్యాంప్రసాద్‌ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా …

Read More »

కామారెడ్డిలో శ్యామ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌

కామారెడ్డి, జూన్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని స్నేహపూరి కాలనిలో జనసంఫ్‌ు వ్యవస్థాపక అధ్యక్షులు శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ బలిదాన్‌ దివస్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వృక్షారోపన్‌ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ …

Read More »

ఫీజుల నియంత్రణకు ప్రత్యేక జీవో తీసుకురావాలి

కామారెడ్డి, జూన్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేట్‌ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకురావాలని డిమాండ్‌ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో కామారెడ్డి డిఇవోకు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందఠరేగా బిజెవైఎం జిల్లా అధ్యక్షుడు బంగ్లా చైతన్య గౌడ్‌ మాట్లాడుతూ ఒక వైపు కరోనాతో ప్రజలు అల్లాడిపోతుంటే రాష్ట్రంలోని కొన్ని కార్పొరేట్‌ పాఠశాలలు ఆన్‌ లైన్‌ క్లాసుల …

Read More »

అది పూర్తిగా అవాస్తవం

కామారెడ్డి, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఇటీవల తను బీజేపీ లో చేరుతున్నట్లు సోషల్ మిడియాలో వస్తున్న ప్రచారంపై ఎంపీ బిబి పాటిల్ ఖండించారు. అది పూర్తిగా అవాస్తవమ‌ని, తనపై వస్తున్న దుష్ప్రచారాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామ‌న్నారు. పార్లమెంట్ నియోజకవర్గం లో ఎమ్మెల్యేలతో తనకి ఎలాంటి విభేదాలు లేవ‌ని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో పార్లమెంట్ నియోజకవర్గంలో ని ప్రజబలందరి మద్ధతుతో తను రెండవసారి ఎంపీ గా …

Read More »

రజకులకు,నాయి బ్రాహ్మణులకు మొండిచేయి చూపించిన కేసీఆర్

హైద‌రాబాద్‌, జూన్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వడం తర్వాత అమలు వీలుకాని జి .ఓ. లను ఇవ్వడాన్ని బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు ఆలే భాస్కర్ వ్యతిరేకించారు. గ్రేటర్ మున్సిపల్ ఎన్నికల్లో ముందు రాష్ట్రంలోని రజక నాయిబ్రాహ్మణ చెందిన లాండ్రి సెలూన్‌లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ప్రకటన ఆచరణకు వీలుకాని (డిజైన్ టు …

Read More »

ఆనంద్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్‌, జూన్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ ‌జిల్లా‌ టీఆర్ఎస్ ‌నాయకులు కేశ్‌పల్లి (గడ్డం) ఆనంద్‌ రెడ్డి‌ కుటుంబాన్ని హైదరాబాద్ లో ఎమ్మెల్సీ ‌కల్వకుంట్ల‌ కవిత పరామర్శించారు. ఆనంద్‌ రెడ్డి కొద్ది రోజుల ‌క్రితం గుండెపోటుతో ‌మరణించారు. ఆనంద్ రెడ్డికి ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, జాజిరెడ్డి గోవర్ధన్, ‌ఎమ్మెల్సీ‌లు కవిత, రాజేశ్వర్ రావ్ , మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత, అరికెల‌ నర్సా రెడ్డి నివాళులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »