Tag Archives: bjp

పొందుర్తిలో వన్‌ డే వన్‌ బూత్‌ కార్యకమ్రం

కామరెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా పిలుపు మేరకు బూత్‌ సశక్తికరణ్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం వన్‌ డే వన్‌ బూత్‌ కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం పొందుర్తి గ్రామంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార ప్రారంభించారు. ఈ సందర్భంగా అరుణా తార మాట్లాడుతూ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ క్షేత్ర స్థాయిలో బలోపేతం …

Read More »

బండి సంజయ్‌ పై చర్యలు తీసుకోవాలి

గాంధారి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా గాంధారి మండల బిఆర్‌ఎస్‌ నాయకులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళల కొరకు పోరాడుతున్న కవితను ఎదిరించలేక చౌకబారు కామెంట్లు చేయడం పట్ల ఆగ్రహం …

Read More »

బీర్కూర్‌లో బిజెపి దీక్ష

బీర్కూర్‌, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ కుమార్‌ చేపట్టిన ప్రీతి నాయక్‌ మృతి విషయంలో దీక్షకు మద్దతుగా నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో బిజెపి నాయకులు దీక్ష చేపట్టారు. ప్రీతి నాయక్‌ మృతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరమని, రోజుకో ప్రకటన చేస్తూ కేసు ప్రక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి …

Read More »

కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి

గాంధారి, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకు రాగా వాటితోనే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు ఏనుగు రవీందర్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా గాంధారి మండలంలోని శక్తి కేంద్రాలలో నిర్వహించిన కార్నర్‌ సమావేశాలలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్బంగా మండలంలోని సితాయిపల్లి …

Read More »

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ప్రచారం ఉదృతం చేసిన భాజపా

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్‌ మండలంలోని విఠలాపురం, ఎల్కూరు, పాలాయి, తాటికుంట, రావులచెరువు జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో, మల్దకల్‌ మండల కేంద్రంలో ఉన్నటువంటి జూనియర్‌ కళాశాల, జడ్పిహెచ్‌ఎస్‌ పాఠశాలలో బిజెపి బృందం విస్తృతంగా పర్యటించి బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎవిఎన్‌ రెడ్డికి ఓటు వేయాలని ప్రచారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు …

Read More »

ఏఆర్పి క్యాంప్‌లో బీజేపీ కార్నర్‌ మీటింగ్‌

ఎడపల్లి, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ మోసపూరిత హామీలిస్తూ ప్రజలను వంచిస్తున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు మోహన్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం ఎడపల్లి మండలంలోని ఏఆర్పి క్యాంప్‌ గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ కార్నర్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పల్లె గంగారెడ్డి, మోహన్‌ రెడ్డి లు మాట్లాడారు. ఇప్పటికే ఏడేళ్ల …

Read More »

బీజేపీ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యం

కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా గోస బీజేపీ భరోసాలో బాగంగా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మచారెడ్డి మండలంలోని ఏళ్ళంపెట్‌, వొడ్డెగూడెం, మర్రితండా, బంజేపల్లీ, నెమలి గుట్ట తండా, సర్థాపూర్‌ తండా, సోమారిపెట్‌, రత్నగిరి పల్లి, గ్రామాల్లో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రజల …

Read More »

45వ డివిజన్‌లో శక్తి కేంద్ర సమావేశం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా గోస – బిజెపి భరోసా శక్తి కేంద్ర కార్నర్‌ మీటింగ్‌లో భాగంగా ఆదివారం నిజామాబాద్‌ పట్టణం 45 వ డివిజన్‌ శక్తి కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బిజెపి ఆర్మూర్‌ నియోజకవర్గ నాయకులు ప్రొద్దుటూరి వినయ్‌ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వినయ్‌ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రావాలంటే భూత్‌ స్థాయి …

Read More »

కార్పొరేషన్‌ అధికారులకు భద్రత లేదు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, ఎస్‌ఈ వంటి అధికారులు నిబద్ధతతో పని చేస్తుంటే బిఆర్‌ఎస్‌ నాయకులు, మేయర్‌ భర్త, టిఆర్‌ఎస్‌ నాయకులు అడుగడుగునా ఇబ్బందుల పాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్తా ఇదేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా …

Read More »

ఎమ్మెల్యేపై దూషణలు ఖండించిన యూత్‌ నాయకులు

ఆర్మూర్‌, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే పియుసి చైర్మన్‌ జీవన్‌ రెడ్డి పై సోషల్‌ మీడియాలో వ్యక్తిగతంగా అసభ్య కరమైన పోస్టులు పెట్టిన బిజెపి పార్టీకి చెందిన మల్లెల శ్రీనివాస్‌ రెడ్డి పైన ఆర్మూర్‌ సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువజన కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డిపై ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం చాలా బాధాకరమని, వారు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »