కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ అద్యక్షుడు విపుల్ జైన్ అధ్యక్షతన రాజారెడ్డి గార్డెన్స్లో నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్ కుంటా లక్ష్మారెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్ అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందని కేంద్ర బడ్జెట్లో …
Read More »బకాయిలు వెంటనే చెల్లించాలి
కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డ్వాక్రా సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాలు, స్త్రీ నిధి రుణాల వడ్డీ బకాయిలు, అభయ హస్తం డబ్బులు వెంటనే విడుదల చేయాలని రాజంపేట మండల కేంద్రంలో మహిళలు పెద్దమ్మ గుడి నుండి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించి ఎంపిడివో కార్యాలయం వరకు చేరుకొని ఎంపిడివోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి …
Read More »ప్రజలు అన్ని గమనిస్తున్నారు… ఓటుతో సమాధానం చెప్తారు
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్నుర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన 18 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. గ్రామంలో ముందుగా బీజేపీ జండా ఆవిష్కరించిన కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని …
Read More »విద్యార్థుల్లో నైపుణ్యాలను గుర్తించడానికి పరీక్ష పే చర్చ
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాన్ని గుర్తించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పరీక్ష పే చర్చ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని బోధన్ నియోజకవర్గ భాజపా సినియర్ నాయకులు వడ్డీ మోహన్ రెడ్డి, మేడపాటి ప్రకాష్ రెడ్డిలు అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. విద్యార్థుల్లో …
Read More »రైతుల ఉద్యమం పట్ల స్పందించక పోతే రాజీనామా చేస్తాం
కామారెడ్డి, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్న రైతులకు మద్దతుగా, ప్రభుత్వ దోరణిలో నిరసనగా తాము 23 వ తేదీన రాజీనామా చేస్తామని బీజేపీ కౌన్సిలర్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మొటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ కొత్త మాస్టర్ ప్లాన్ వల్ల నష్టపోతున్న రైతులు ఎన్నో ఉద్యమాలు చేసిన అనంతరం స్పందన లేకపోవటంతో …
Read More »మా ఊరికి ఒక బస్సు నడపండి సార్…
నందిపేట్, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వము కొత్తగా ఏర్పాటు చేసిన డొంకేశ్వర్ మండలం వెళ్లడానికి మారంపల్లి, గంగాసందర్ గ్రామాలకు బస్సు సౌకర్యం లేదని, ఈ విషయము పలుమార్లు రీజనల్ మేనేజర్ ఆర్టీసీకి, డివిఎం, ఆర్మూర్ డిఎం లకు విన్నవించుకున్న ఫలితం దక్కడం లేదని బిజెపి రాష్ట్ర ఓబిసి మోర్చా ఉపాధ్యక్షులు మారంపల్లి గంగాధర్, జిల్లా బిజెపి కార్యదర్శి సురేందర్, జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షులు …
Read More »పోలీసుల పట్ల చోటా నాయకులు జులుం..
బాన్సువాడ, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు శాంతిభద్రతలను కాపాడేందుకు ఉన్న పోలీసు అధికారుల పట్ల బిఆర్ఎస్ అధికార పార్టీ నాయకుల వైఖరిని బారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కొత్తకొండ భాస్కర్ అన్నారు. ఆదివారం బాన్సువాడ పట్టణంలోని రోడ్డు భవనాల అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. బీర్కుర్ మండల కేంద్రంలో అక్రమ ఇసుక …
Read More »హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోం
కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మొన్నటి రోజున హిందూ దేవి దేవతలను అయ్యప్ప మాల ధారణను అతి దారుణంగా కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడిన బైరి నరేష్ దిష్టి బొమ్మను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తా వద్ద బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి …
Read More »రైతు మోసకారి ప్రభుత్వం
నిజామాబాద్, డిసెంబరు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతాపార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన ధర్నా కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ బీజేపీ నాయకులు వినయ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 ఎన్నికల హామిలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ టిఆర్ఎస్ …
Read More »బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్
నవీపేట్, డిసెంబరు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులుగా పిల్లి శ్రీకాంత్ను నియమిస్తు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అదివారం జరిగిన కార్యక్రమంలో శ్రీకాంత్కు నియమాక పత్రం అందచేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ శ్రీకాంత్ విద్యార్థి దశ నుండి ఏబీవీపీలో క్రియాశీలకంగా జిల్లా, రాష్ట్ర స్థాయిలో పని చేశారని, ఎబివిపి, ఆర్ఎస్ఎస్లో కార్యకర్తగా పని …
Read More »