Tag Archives: bjp

బిజెపి అధికారంలోకి వస్తే షుగర్‌ ఫ్యాక్టరీ తెరిపిస్తాం

రెంజల్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల సమయంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని బోధన్‌ నిజం షుగర్‌ ఫ్యాక్టరీని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో తెరిపిస్తామని హామీ ఇచ్చిన టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎనిమిదేళ్లు గడుస్తున్నా షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపించలేదని బిజెపి బోధన్‌ నియోజకవర్గ ఇన్చార్జ్‌ మేడ ప్రకాష్‌ ప్రకాష్‌ రెడ్డి అన్నారు. శనివారం రెంజల్‌ మండలంలోని మౌలాలి తండా, తాడ్‌ బిలోలి, …

Read More »

ప్రధాని చిత్రపటానికి పాలాభిషేకం

నసురుల్లాబాద్‌, డిసెంబరు 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండలంలోని దుర్కి గ్రామంలో శనివారం కేంద్ర ప్రభుత్వం సంవత్సరం పాటు పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ పొడిగించినందుకుగాను భాజపా నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షుడు హాన్మాండ్లు యాదవ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తన …

Read More »

తెలంగాణలో భవిషత్తు బీజేపిదే

కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీజేపీ కామారెడ్డి, జిల్లా కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రెమెందర్‌ రెడ్డి మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీని పటిష్టం చేయాలనీ, పార్టీకి ఆయువు పట్టు బూత్‌ స్థాయి కార్యకర్తలే అని, వారు ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ …

Read More »

బీజేపీకి తెలంగాణలో చోటు లేదు

ఆర్మూర్‌, డిసెంబరు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ దిక్కూదివాణం లేని పార్టీ అని పీయూసీ ఛైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఎద్దేవా చేశారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ మాజీ కౌన్సిలర్‌,బీజేపీ నేత జక్కం పొశెట్టితో పాటు మరి కొందరు నాయకులు బిజెపిని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్‌ బంజారహిల్స్‌ రోడ్‌ నెం.12 లోని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో …

Read More »

జిల్లా కలెక్టర్‌ను కలిసిన బిజెపి నేతలు

నిజామాబాద్‌, డిసెంబరు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పాత కలెక్టరేట్‌ కార్యాలయానికి సంబంధించినటువంటి స్థలాన్ని (కలెక్టర్‌ గ్రౌండ్‌) క్రీడా ప్రాంగణానికి కేటాయించాలని బిజెపి జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు యెండల లక్ష్మి నారాయణ జిల్లా నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మి నర్సయ్య మాట్లాడుతూ ఎంఆర్‌వో కార్యాలయ స్థలాన్ని వెజిటేబుల్‌ మార్కెట్‌, ఫిష్‌ …

Read More »

నిర్మల సీతారామన్‌ దిష్టిబొమ్మ దగ్దం

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్లమెంట్‌ సాక్షిగా కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్‌ రేవంత్‌ రెడ్డి హిందీభాష పైన చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడి తెలుగు వారిని కించపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి నిర్మల …

Read More »

24 గంటల విద్యుత్తు హామీ నెరవేర్చరా..?

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యుత్తు శాఖ ఎస్‌.ఇ కి వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్‌ జిల్లాలో వ్యవసాయం పూర్తిగా విద్యుత్తుపై ఆధారపడి ఉంది, కావున రాష్ట్ర ప్రభుత్వం దేశంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు జిల్లాలో 10 …

Read More »

బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలి

బీర్కూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాద్‌ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా నసురుల్లాబాద్‌ మండలం పర్యటన అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. అనుమాజిపేట్‌, పోతంగల్‌ మండలాలుగా ప్రకటించిన స్పీకర్‌ పోచారం, అదేవిధంగా బాన్సువాడను జిల్లాగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ నాయకులు మాలాద్రి రెడ్డి డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు చందూరి హనుమండ్లు, అసెంబ్లీ …

Read More »

ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ దగ్దం

ఆర్మూర్‌, నవంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేయడాన్ని, అదేవిధంగా టిఆర్‌ఎస్‌ గుండాలచే హైదరాబాదులో ఉన్న అరవింద్‌ ధర్మపురి ఇంటిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ భారతీయ జనతా పార్టీ ఆర్మూర్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి కెనాల్‌ బ్రిడ్జిపై రాస్తారోకో చేసి ఎమ్మెల్సీ కవిత దిష్టిబొమ్మ …

Read More »

మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులకు అస్వస్థత

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం భావానిపేట్‌ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం వికటించి విద్యార్థులు అస్తవ్యస్తకు గురయ్యారు. 30 మంది విద్యార్థుల పరిస్థితి చూసి 108 అంబులెన్స్‌ పిలిపించి విద్యార్థులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని విద్యార్థుల ఆరోగ్య …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »