Tag Archives: blood donation

క్యాన్సర్‌ బాధితుడికి రక్తం అందజేత

కామారెడ్డి, మార్చ్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలం కాచాపూర్‌ గ్రామానికి చెందిన కమ్మరి అశోక్‌ (30) క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో ఆపరేషన్‌ నిమిత్తమై నిమ్స్‌ వైద్యశాలలో ఏ పాజిటివ్‌ రక్తం అవసరం ఏర్పడిరది. కాగా విద్యుత్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న సుభాష్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ …

Read More »

రక్తానికి ప్రత్యామ్నాయ మార్గం లేదు…

కామారెడ్డి, మార్చ్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కావ్య (28) గర్భస్రావం కావడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరమని డాక్టర్లు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవా రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలున్న సంప్రదిచారు. వారికి కావలసిన రక్తాన్ని రాజంపేట రెడ్‌ క్రాస్‌ వైస్‌ చైర్మన్‌ ప్రసాద్‌ సహకారంతో అందించారు. ఈ సందర్భంగా …

Read More »

క్యాన్సర్‌ బాధితురాలికి రక్తదానం

కామారెడ్డి, మార్చ్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ముత్యంపేట్‌ గ్రామానికి చెందిన మంగళపల్లి విజయ (51) క్యాన్సర్‌ వ్యాధితో హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్నడంతో వారికి ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి మురికి వంశీకృష్ణ సహకారంతో …

Read More »

25 వ సారి రక్తదానం చేయడం అభినందనీయం..

కామారెడ్డి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న నర్సింగరావు (78) ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు ను సంప్రదించారు. భిక్కనూర్‌ మండలం లక్ష్మీ దేవునిపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్‌ రెడ్డి మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం…

కామరెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో టేక్రియాల్‌ గ్రామానికి చెందిన లక్ష్మీ కి గుండె ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో సింగరాయపల్లి గ్రామానికి చెందిన అంకం బాలకిషన్‌ 8వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నాడని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా …

Read More »

రక్తదానంతో ఆదర్శంగా జమీల్‌ హైమద్‌..

కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న శిల్ప (24) కి బి పాజిటివ్‌ రక్తం అవసరం కావాలని వారి కుటుంబ సభ్యులు సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతన సమూహ అధ్యక్షులు జమీల్‌ హైమద్‌ 28 వ సారి ప్రభుత్వ వైద్యశాల లోని రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం సకాలంలో రక్తాన్నిచ్చిన సాయి

కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై లక్ష్మి (38) బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. నిజామాబాద్‌ రక్తదాతల సమూహ నిర్వాహకులు తెలంగాణ యూనివర్సిటీలో జూనియర్‌ అసిస్టెంట్‌ విధులు నిర్వహిస్తున్న సాయి వెంటనే స్పందించి బి పాజిటివ్‌ …

Read More »

45 వ సారి రక్తదానం చేసిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శాంతకు నిమ్స్‌ వైద్యశాల హైదరాబాదులో బ్రెయిన్‌ ఆపరేషన్‌ నిమిత్తమే ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కాగా సదాశివనగర్‌ మండలం ధర్మారావుపేట గ్రామానికి చెందిన సాఫ్ట్‌ వేర్‌ ఇంజనీర్‌ సంతోష్‌ రెడ్డి మానవతా …

Read More »

రక్తదానం చేసిన పర్వతారోహకుడు బన్ని

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్‌ రక్తనిధి కేంద్రంలో గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థి విస్లావత్‌ బన్నీ రక్తదానం చేశాడని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలలో ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి భారత …

Read More »

బాలికకు సకాలంలో రక్తం అందజేసిన నరేందర్‌ గౌడ్‌..

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సాత్విక (13 ) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు సంప్రదించారు. వారికి కావాల్సిన రక్తాన్ని విజన్‌ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ నరేందర్‌ గౌడ్‌ సహకారంతో ఓ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »