Breaking News

Tag Archives: blood donation

అత్యవసర పరిస్థితుల్లో బాలుడికి రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిరిసిల్ల జిల్లా వేములవాడ చెందిన పార్షి శివసాయి (18) హైదరాబాదులోని కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ చదువుతున్న బాలుడికి నరాల సమస్యతో సికింద్రాబాద్‌ యశోద వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌ ఐవిఎఫ్‌ రక్తదాతల సమన్వయకర్త అండ్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును …

Read More »

రక్తదాత, అధ్యాపకుడు రమేష్‌ను అభినందించిన బాలు

కామారెడ్డి, ఆగష్టు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సంధ్యారాణికి డెంగ్యూ వ్యాధితో ప్లేట్‌ లేట్స్‌ పడిపోవడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్‌ బ్లడ్‌ ప్లేట్‌ లేట్స్‌ దొరకకపోవడంతో వారు ఐవీఎఫ్‌ అండ్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్న ఎంఎస్‌ రమేష్‌కు తెలియజేయగానే వెంటనే స్పందించి సకాలంలో …

Read More »

ప్రతి మూడునెలలకోసారి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గీరెడ్డి రవీందర్‌ రెడ్డి వైద్యశాలలో డిచ్‌పల్లి మండలం సిర్నాపల్లి గ్రామానికి చెందిన రాజన్న (70) కు ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారి మందుల సంతోష్‌కు తెలియజేయగాని వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారని, రెడ్‌ క్రాస్‌ అండ్‌ ఐవిఎఫ్‌ జిల్లా …

Read More »

ఈ దేశానికి నేనేమీ ఇవ్వాలి అనే భావన ఉండాలి

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కళాభారతి ఆడిటోరియంలో భారత స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్‌ ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా అధ్యక్షులు జితేశ్‌ వి పాటిల్‌ మాట్లాడుతూ ఈ దేశం నాకేమిచ్చిందని కాకుండా ఈ దేశానికి నేనేమి ఇవ్వాలనే భావన నేటి సమాజంలో ఉండాలని, రక్తదానం చేయడం …

Read More »

రక్తదాన శిబిరాలకు వెల్లువెత్తిన స్పందన

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వ యంత్రాంగం పిలుపునందుకుని రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని చాటారు. పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం చేసిన డాక్టర్‌ వేద ప్రకాష్‌

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణ కేంద్రానికి చెందిన లక్ష్మీ (35) కి గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఏ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం బాన్సువాడ రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి తన జన్మదినం …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీటి ఠాకూర్‌ రక్త నిధి కేంద్రంలో శనివారం పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్‌ కుమార్‌ రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయమని ప్రస్తుత తరుణంలో రక్తనిధి కేంద్రాలలో రక్త నిల్వలు లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు, వివిధ …

Read More »

గర్భిణీ స్త్రీకి సకాలంలో రక్తం అందజేత

కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా కూచన్‌పల్లి గ్రామానికి చెందిన నవ్య (26) గర్భిణీకి అత్యవసరంగా ఏబీ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం మెదక్‌ జిల్లా కేంద్రంలో లభించకపోవడంతో వారు ఐవిఎఫ్‌ రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్‌ సహకారంతో రెండు …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తం అందజేత

కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మీ గర్భిణీ స్త్రీకి రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి బంధువులు రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి మెదక్‌ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్‌ గ్రామానికి చెందిన శ్రీధర్‌కు తెలియజేయగానే వెంటనే వచ్చి పట్టణంలోని వీటి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో ఏ పాజిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి …

Read More »

విసి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి ఆపదలో ఉన్న వారికి దాదాపుగా 10 వేలకు యూనిట్లకు పైగా రక్తాన్ని అందించడం జరిగిన విషయం తెలిసిందే. కరోనా సమయంలో కూడా ప్లాస్మాదానం గురించి అవగాహనతో పాటు 100 యూనిట్ల ప్లాస్మాను కూడా అందజేసి వేలాది మంది ప్రాణాలు కాపాడారు. ప్రస్తుత తరుణంలో కామారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలోని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »