Tag Archives: BRS

బిఆర్‌ఎస్‌కు రాజీనామా

ఎల్లారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గము లింగంపేట మండలం, మాలోత్‌ తండా గ్రామనికి చెందిన సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌, వార్డు మెంబర్స్‌, పాలకవర్గం మొత్తం బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సునీత ప్రకాష్‌ నాయక్‌, ఉప సర్పంచ్‌ సుమన్‌ నాయక్‌, వార్డ్‌ మెంబర్‌ లాల్‌ సింగ్‌ నాయక్‌, మాట్లాడారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్‌ …

Read More »

నూతన తహసీల్దార్‌ను సన్మానించిన బిఆర్‌ఎస్‌ నాయకులు

ఆర్మూర్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండల నూతన తహసిల్దార్‌గా పదవి బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంత్‌ను బిఆర్‌ఎస్‌ నాయకులు శనివారం మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్మూర్‌ మండల మాజీ వైస్‌ ఎంపిపి బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు ఇ.గంగాధర్‌, చేపూర్‌ గ్రామ మాజీ ఎంపిటిసి బిఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు జన్నపల్లీ గంగాధర్‌, ఫతేపూర్‌ గ్రామ ప్రస్తుత ఎంపిటిసి సీనియర్‌ నాయకుడు కొక్కుల …

Read More »

కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ

ఆర్మూర్‌, జూలై 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆర్మూర్‌ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్‌ రెడ్డి కృషితో మంజూరైన కళ్యాణ లక్ష్మి చెక్కులను బిఆర్‌ఎస్‌ నాయకులు పండిత్‌ పవన్‌ లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌, రైతుబంధు, ఆసరా పింఛన్లు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా …

Read More »

రేవంత్‌రెడ్డి ఆర్మూర్‌లో పోటీచేస్తే డిపాజిట్‌ రాకుండా చేస్తాం

ఆర్మూర్‌, జూలై 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిపై ఎవరు పోటీ చేసినా చిత్తుగా ఓడిస్తామని బిఆర్‌ఎస్‌ నాయకులు టెలికాం డైరెక్టర్‌ మీసేవ షహెద్‌, జన్నెపల్లి రంజిత్‌, మీరా శ్రవణ్‌, పృథ్వీ అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త జీవన్‌రెడ్డిపై గెలుస్తాడు అనడన్ని వారు తీవ్రంగా ఖండిరచారు. రేవంత్‌రెడ్డి నీకు దమ్ముంటే …

Read More »

ఎమ్మెల్యే సమక్షంలో బారాసలోకి…

ఎల్లారెడ్డి, జూలై 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం ఎల్లారెడ్డి మండల సాతెళ్లి గ్రామ సర్పంచ్‌ నీరుడి సంగమేశ్‌, వార్డు సభ్యుడు బెగరి సాయిలు ఎల్లారెడ్డి శాసన సభ్యులు జాజాల సురేందర్‌ చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్‌ పార్టీని వీడి బి.ఆర్‌.ఎస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే బి.ఆర్‌.ఎస్‌ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ కే.సత్యనారాయణ, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ …

Read More »

రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మ దగ్దం

సదాశివనగర్‌, జూలై 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సదాశినగర్‌ మండలం లింగంపల్లి రైతుకు వేదిక వద్ద టిఆర్‌ఎస్‌ నాయకులు రైతులు కలిసి రేవంత్‌ రెడ్డి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సదాశివనగర్‌ మాజీ జెడ్పిటిసి పడిగేల రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణలో రైతులు తెల్లబడితే కాంగ్రెస్‌ పార్టీ రేవంత్‌ రెడ్డి ఓర్చుకోవడం లేదని ఆరోపించారు. …

Read More »

ఎంపి సమక్షంలో బిజెపిలోకి…

ఎడపల్లి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం జాన్కంపేట్‌ గ్రామానికి చెందిన బిఆర్‌ఎస్‌ సర్పంచ్‌ పొట్టోళ్ల సాయిలు, ఉపసర్పంచ్‌ వెల్మల విజయ్‌ కుమార్‌ నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో భారతీయ జనతాపార్టీలో చేరారు. సర్పంచ్‌, ఉపసర్పంచ్‌తో పాటు పలువురు గ్రామ యువకులు, మైనార్టీ యువకులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌ రెడ్డిల ఆధ్వర్యంలో బీజేపీలో చేరగా, పార్టీలో చేరిన …

Read More »

బీజేపీలోకి బీఆరెస్‌ సర్పంచ్‌…

ఎడపల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామానికి చెందిన బిఆరెస్‌ సర్పంచ్‌ కోలా ఇంద్ర కరణ్‌ నిజామాబాదు ఎంపీ అరవింద్‌ సమక్షంలో బీజేపీలో చేరారు. సర్పంచ్‌తో పాటు పలువురు పోచారం గ్రామ యువకులు బోధన్‌ నియోజకవర్గం నాయకులు మేడపాటి ప్రకాష్‌ రెడ్డి, వడ్డీ మోహన్‌రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు బీజేపీలో చేరగా వారికి ఎంపీ అరవింద్‌ పార్టీ కండువాలు వేసి సాధారంగా ఆహ్వానించారు. …

Read More »

కాంగ్రెస్‌ పార్టీలో భారీ చేరికలు

ఎల్లారెడ్డి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివ నగర్‌ మండలం ఉత్నూరు, ధర్మారావు పెట్‌, సదాశివ నగర్‌ గ్రామనికి చెందిన బిజెపి, బిఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన సీనియర్‌ నాయకులు, యువకులు కాంగ్రెస్‌ పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో వడ్డెపల్లి సుభాష్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీలో చేరినట్టు వారు తెలిపారు. వీరికి కాంగ్రెస్‌ పార్టీ …

Read More »

బండి సంజయ్‌ పై చర్యలు తీసుకోవాలి

గాంధారి, మార్చ్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని బిఆర్‌ఎస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్బంగా గాంధారి మండల బిఆర్‌ఎస్‌ నాయకులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేశారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న మహిళల కొరకు పోరాడుతున్న కవితను ఎదిరించలేక చౌకబారు కామెంట్లు చేయడం పట్ల ఆగ్రహం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »