బాన్సువాడ, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిచ్కుంద మండల కేంద్రంలోని ప్రశాంత్ కాలనీకి చెందిన టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం బిజెపి జిల్లా అధ్యక్షురాలు అరుణాతార ఆధ్వర్యంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా స్ట్రీట్ కార్నర్ కార్యక్రమంలో భాగంగా ఆమె మాట్లాడారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు అమలుకాని హామీలను ఇచ్చి …
Read More »క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే
లింగంపేట్, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండల ముంబాజిపేట్ తాండ కి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త పరశురామ్, బానోత్ గోపాల్ బైక్పై వెళ్తుండగా ప్రమాదవశాత్తు ఆటో ఢీ కొని తీవ్ర గాయాలయ్యాయి. గ్రామస్తులు ప్రమాదం జరిగిందని ఎమ్మెల్యే జాజాల సురేందర్కి సమాచారం అందించిన వెంటనే హుటాహుటిన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అపెక్స్ హాస్పిటల్కు వెళ్లి బాధితులను పరామర్శించారు. బాధితులతో మాట్లాడి అధైర్యపడొద్దని తాను అండగా …
Read More »కార్పొరేషన్ అధికారులకు భద్రత లేదు
నిజామాబాద్, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వెంకటేశ్వర్లు, ఎస్ఈ వంటి అధికారులు నిబద్ధతతో పని చేస్తుంటే బిఆర్ఎస్ నాయకులు, మేయర్ భర్త, టిఆర్ఎస్ నాయకులు అడుగడుగునా ఇబ్బందుల పాలు చేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఇదేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ ఆరోపించారు. శనివారం భారతీయ జనతా పార్టీ జిల్లా …
Read More »ఎమ్మెల్యేపై దూషణలు ఖండించిన యూత్ నాయకులు
ఆర్మూర్, ఫిబ్రవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ ఎమ్మెల్యే పియుసి చైర్మన్ జీవన్ రెడ్డి పై సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా అసభ్య కరమైన పోస్టులు పెట్టిన బిజెపి పార్టీకి చెందిన మల్లెల శ్రీనివాస్ రెడ్డి పైన ఆర్మూర్ సిఐకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా యువజన కమిటీ నాయకులు మాట్లాడుతూ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ఇలాంటి అసభ్యకరమైన పోస్టులు పెట్టడం చాలా బాధాకరమని, వారు …
Read More »దారులన్నీ నాందేడ్ వైపే
గులాబీమయమైన నాందేడ్ పట్టణం నిజామాబాద్, ఫిబ్రవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీఆర్ఎస్ సభకు నాందేడ్ పట్టణం సర్వం సిద్ధమైంది. సభస్థలి వేదికను సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. నాందేడ్ పట్టణంతో పాటు సభస్థలికి నలుదిక్కులా కిలోమీటర్ల మేర ఆ ప్రాంతమంతా గులాబీమయంగా మారింది. వరుస క్రమంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగులు, బెలూన్లు, స్టిక్కర్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్రలోని నాందేడ్లో ఆదివారం జరపతలపెట్టిన బీఆర్ఎస్ సభకు …
Read More »ఆడ బిడ్డలకు వరం – కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్
ఎల్లారెడ్డి జనవరి 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్, రామారెడ్డి మండలాలలో రూ. 1 కోటి 45 లక్షల 16 వేల 820 విలువ గల 145 కళ్యాణ లక్షి, షాది ముభారక్ చెక్కులతో పాటు స్వంత ఖర్చులతో ప్రతి లబ్ధిదారురాలికి పట్టు చీరను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ పంపిణీ చేశారు. సదాశివనగర్, రామారెడ్డి మండలాలకు చెందిన 32 మందికి ఆసుపత్రిలో చికిత్స …
Read More »ప్రజలు అన్ని గమనిస్తున్నారు… ఓటుతో సమాధానం చెప్తారు
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్నుర్ మండలం కంచర్ల గ్రామానికి చెందిన 18 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. గ్రామంలో ముందుగా బీజేపీ జండా ఆవిష్కరించిన కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని …
Read More »కేటీఆర్ని సత్కరించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలో బీఆర్ఎస్ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి, బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఘనంగా సత్కరించారు. కేటీఆర్ శనివారం నిజామాబాద్ నగరంలో విస్తృతంగా పర్యటించిన సంగతి విదితమే. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి …
Read More »మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సీపీ
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఐ. టీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్ సి.నారాయణరెడ్డి, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు, అదనపు కలెక్టర్లు చిత్రా మిశ్రా చంద్రశేఖర్ లతో కలిసి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో పాత కలెక్టరేట్ వద్ద …
Read More »సంక్షేమ పథకాల పితామహుడు ‘ కేసీఆర్’
నిజామాబాద్, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సీఎం సహాయ నిధి నుంచి మంజూరైన చెక్కును టిఎస్ ఆర్టిసి చైర్మన్ నిజామాబాద్ గ్రామీణ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్థన్ మంగళవారం జక్రాన్పల్లి గ్రామానికి చెందిన పి. గంగు (మహేందర్ భార్య) కి రూ. ఒక లక్ష చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) …
Read More »