కామారెడ్డి, సెప్టెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు మాజీ శాసనమండలి ప్రతిపక్షనేత షబ్బీర్ అలీ గురువారం నియామక పత్రాన్ని అందజేశారు. జ్ఞానేశ్వరి కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను గుర్తించి, రాష్ట్ర మాజీ మంత్రి, మాజీ …
Read More »సెప్టెంబర్ 3న దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభ…
నిజామాబాద్, ఆగష్టు 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కమ్మర్ పల్లి మండలంలో సెప్టెంబర్ 3వ తేదీన నిర్వహించే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు మరియు దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా బాల్కొండ సమన్వయకర్త బల్మూరి వెంకట్ పిలుపునిచ్చారు. ఆదివారం కమ్మర్పల్లి మండలం ఊఫ్లూర్ గ్రామం కమ్యూనిటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో బల్మూరి వెంకట్ మాట్లాడారు. దళిత గిరిజన …
Read More »వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి…
కామారెడ్డి, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది, ఇక ఇప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీ చక చక పావులు కదుపు తుంది. ఈ క్రమంలో పలు పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. ముఖ్యంగా అధికార తెరాస పార్టీకి వ్యతిరేక పవనాలు వీస్తున్న క్రమంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం …
Read More »రేవంత్ రెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదు
నిజామాబాద్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిజామాబాద్ ఎన్ఎస్యుఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద మంత్రి మల్లారెడ్డి చిత్రపటానికి చెప్పుల దండ వేసి అనంతరం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్బంగా ఎన్. ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ …
Read More »దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపిన మహనీయుడు రాజీవ్ గాంధీ
నిజామాబాద్, ఆగష్టు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ కార్యదర్శి జగడం సుమన్, నిజామాబాద్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చక్రి దత్తాత్రితో కలిసి నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు, గర్భిణీలకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వరదబట్టు వేణురాజ్ మాట్లాడుతూ రాజీవ్ …
Read More »దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా విజయవంతం చేయండి…
కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, మాజీ ప్రతిపక్ష నాయకులు మహమ్మద్ అలీ షబ్బీర్ ఆదేశాల మేరకు మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు అధ్యక్షతన, కామారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జ్, పీసీసీ కార్యదర్శి మహమ్మద్ మసూద్ హైమద్ ముఖ్య అతిథిగా పాల్గొని బుధవారం …
Read More »ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం 75 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ నగరంలోని 7 వ డివిజన్ లోని చంద్ర నగర్, సూర్య నగర్లో ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా నిజామాబాద్ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ తాహెర్బిన్ హందాన్ హాజరై జాతీయ పతాకాన్ని ఎగరవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలో రాష్ట్ర …
Read More »వీరుడా వందనం…
వేల్పూర్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్ భారతదేశ సరిహద్దుల్లో చైనా ఎదురుకాల్పుల్లో వీరమరణం పొందాడు. మహేష్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నీరడీ భాగ్య మాట్లాడుతూ భారత సరిహద్దుల్లో చైనాతో పోరాడుతూ ఎదురు కాల్పుల్లో మహేశ్ వీరమరణం పొందాడని ఆయన స్ఫూర్తి …
Read More »కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలిగా మాధవి గౌడ్
కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత మొగిలి రావు విడుదల చేసిన ప్రకటనలో భాగంగా కామారెడ్డి జిల్లా నూతన మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎల్లారెడ్డి మండల ఎంపీపీ మాధవి గౌడ్ ఎంపికైనట్లు తెలిపారు.
Read More »ఛలో రాజ్భవన్… నాయకుల అరెస్ట్
వేల్పూర్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు చలో రాజ్ భవన్ కార్యక్రమంలో భాగంగా వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదర్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షులు రమణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరెస్టులతో ఉద్యమాలు ఆగవని అన్నారు.
Read More »