Breaking News

Tag Archives: congress party

కాంగ్రెస్‌ ప్రభుత్వం పేద ప్రజల నేస్తం

నిజామాబాద్‌, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ అర్బన్‌లో ఆరు గ్యారంటీ దరఖాస్తు స్వీకరణను మాజీ మంత్రి, నిజామాబాద్‌ అర్బన్‌ ఇంచార్జ్‌ మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది దొరల ప్రభుత్వం కాదని, ప్రజల ప్రభుత్వం అని, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామన్నారు. ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని, అర్హత ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. గత పాలకుల …

Read More »

బిఆర్‌ఎస్‌ పార్టీకి భారీ షాక్‌

బాన్సువాడ, డిసెంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో బీఆర్‌ఎస్‌ పార్టీ కు భారీ షాక్‌ తగిలింది. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని కాంగ్రెస్‌ పార్టీ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్‌ ఏనుగు రవీందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 80 మంది బిఆర్‌ఎస్‌ కార్యకర్తలు పార్టీ నుండి కాంగ్రెస్‌ పార్టీలోకి చేరగా వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏనుగు …

Read More »

కాంగ్రెస్‌ నాయకులకు సన్మానం

నిజామాబాద్‌, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రగతి నగర్‌ మున్నూరు కాపు సంఘంలో కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ ని, బోధన్‌ శాసనసభ్యులు మాజీ మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డిని, పిసిసి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌ కుమార్‌ గౌడ్‌ని కలిసి శాలువా, బొకేలతో సిపిఐ బృందం పి. సుధాకర్‌, వై.ఓమయ్య, ఇమ్రాన్‌ అలీ, రాధాకుమార్‌, భాను చందర్‌, ఏఐటియుసి …

Read More »

మంత్రి సీతక్కను కలిసిన కూనిపూర్‌ రాజారెడ్డి

బాన్సువాడ, డిసెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిగా సీతక్క గురువారం సచివాలయంలో పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌ మోహన్‌ రావు కలిసి టీపీసీసీ డెలిగేట్‌ కూనిపూర్‌ రాజారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

Read More »

తెలంగాణ వరదాయిని సోనియా గాంధీ

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రదాత సోనియా గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా శనివారం కాంగ్రెస్‌ భవన్‌లో జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి అధ్యక్షతన కేక్‌ కట్‌ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్‌ రెడ్డి గారు మాట్లాడుతూ ఏ లక్ష్యంతో అయితే సోనియా గాంధీ ప్రత్యేక …

Read More »

రాజీవ్‌ ఆరోగ్యశ్రీ, మహాలక్ష్మి పథకాలను ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, మహిళలకు ఉచిత ప్రయాణ వసతి కల్పిస్తూ అందుబాటులోకి తెచ్చిన మహాలక్ష్మి పథకాలను జిల్లా స్థాయిలో కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో ముందుగా రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకాన్ని ప్రారంభించిన అనంతరం మహాలక్ష్మి పథకానికి శ్రీకారం …

Read More »

కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు ఇవే

మహాలక్ష్మి పథకం – పేద మహిళలకు నెలకు రూ. 2,500. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రూ. 500కే గ్యాస్‌ సిలిండర్‌. గృహజ్యోతి – ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌. రైతు భరోసా – రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి రూ. 15,000. వ్యవసాయ కూలీలకు రూ. 12,000. వరి పంటకు రూ 500 బోనస్‌. యువ వికాసం – ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్‌ …

Read More »

రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌, డిసెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని రాష్ట్ర డీజీపీ రవి గుప్తా స్పష్టం చేశారు. ఎల్‌బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లను సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్‌ శాండిల్య, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రోస్‌ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సీఎం ప్రమాణ స్వీకార కార్య …

Read More »

జిల్లా ప్రజలకు ధన్యవాదాలు

నిజామాబాద్‌, డిసెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించడం అనేది శుభ సూచకం అని, అదే విధంగా జిల్లాలో జరిగిన విజయాలను, అపజయాలను స్వీకరిస్తూ మాజీ మంత్రివర్యులు సుదర్శన్‌ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో ప్రజా సంక్షేమమే దిశగా కాంగ్రెస్‌ పార్టీ ముందుకు వెళుతుందని మానాల మోహన్‌ రెడ్డి అన్నారు. అదేవిధంగా జిల్లాలో బిఆర్‌ఎస్‌ నాయకులు చేసిన ఆగడాలను, అవినీతిని సమీక్షిస్తూ మాజీ …

Read More »

సంగం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ ఇంటింటి ప్రచారం..

నసురుల్లాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నస్రులాబాద్‌ మండలంలోని సంగం గ్రామంలో మంగళవారం కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్‌ కుమార్‌ రెడ్డి (నందు) మాట్లాడుతూ.. బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఏనుగు రవీందర్‌ రెడ్డికి ప్రజలు ఓటు వేసి ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »