నిజామాబాద్, జనవరి 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవం పురస్కరించుకొని నిజామాబాద్ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటిలో బోధన్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టుపై నిజామాబాద్ బార్ అసోసియేషన్ క్రికెట్ జట్టు విజయం సాధించింది. బోధన్ జట్టు సమ్మయ్య నాయకత్వంలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బోధన్ ఇరవై ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి మొత్తం …
Read More »బాన్సువాడ కోర్టు ఏజీపీగా లక్ష్మీనారాయణ మూర్తి
బాన్సువాడ, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ ప్రభుత్వ న్యాయవాదిగా లక్ష్మీనారాయణమూర్తి గురువారం కోర్టు జడ్జి టిఎస్పి భార్గవి సమక్షంలో పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై నమ్మకంతో ప్రభుత్వ న్యాయవాదిగా నియామకానికి కృషి చేసిన వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ …
Read More »జిల్లా సెషన్స్ కోర్టు పి.పిగా రాజేశ్వర్ రెడ్డి
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా నిజామాబాద్ బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డిని నియమిస్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులు జారీచేశారు. రెడ్డి నేపథ్యం .. ధర్పల్లి గ్రామంలో జన్మించిన రాజేశ్వర్ రెడ్డి ప్రాథమిక, ఉన్నత విద్యాభ్యాసం అదే గ్రామంలో కొనసాగింది. నిజామాబాద్ నగరంలో ఇంటర్, ప్రభుత్వ గిరిరాజ్ …
Read More »కోర్టు ప్రాంగణంలో హరితహారం
కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోర్టుల సముదాయంలో బుధవారం న్యాయమూర్తులు, న్యాయవాదులు మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా అదనపు జిల్లా న్యాయమూర్తి బత్తుల సత్తయ్య, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాస్, జూనియర్ సివిల్ జడ్జి రాజ్ కుమార్, మొబైల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ వెంకటేష్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి మాట్లాడారు. మానవాళికి మొక్కలే ఆధారమని, చెట్లను …
Read More »అన్ లాక్…హైకోర్టు మార్గదర్శకాాలు..
లాక్ డౌన్ మినహాయింపులు… దశల వారి ప్రణాలిక సిద్దం…. పదిహేను రోజుల కోసారి సమీక్ష.. జూన్ 15 నుంచి అమలు… లాక్ డౌన్ నుంచి బయటకు వచ్చేందుకు న్యాయవ్యవస్థ ప్రణాలిక సిద్దం చేసింది. సబార్ఢినేట్ కోర్టుల కోసం మార్గ దర్శకాలను విడుదల చేసింది. ఒక్క సారిగా కాకుండ దశల వారిగా కోర్టులు నడిచేలా ప్రణాలిక సిద్ధం చేసింది. జూన్ 15 నుంచి కోర్టులు పాక్షికంగా నడిపిచాలని బావిస్తున్నారు. అయితే కోర్టుల్లోకి …
Read More »జూన్ 14 వరకు కోర్టుల లాక్ డౌన్
న్యాయస్థానాల్లో్ జూన్ 14 వరకు లాక్ డౌన్ కొనసాగనుంది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు సర్కులర్ విడుదల చేసింది. బెయిల్ పిటిషన్లు, అత్యవసర కేసులను మాత్రం వీడియో కాన్పరెన్స్ ద్వార కొనసాగిస్తారు. ప్రతిరోజు సంగం కోర్టు సిబ్బంది విధులకు హాజరు కావల్సి ఉంటుంది. అత్యవసర కేసులు, బెయిల్ పిటిషన్లను ఆన్ లైన్ ద్వారా గాని నేరుగా గాని దాఖలు చేసే అవకాశం ఉంది. న్యాయమూర్తులు కోర్టు నుంచి గాని, ఇంటి …
Read More »