Breaking News

Tag Archives: dichpally

తెలంగాణ విశ్వవిద్యాలయంలో అక్రమ నియామకాల రద్దు…

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా జరిగిన నియామకాలను రద్దు చేయాలని కళాశాల విద్యాశాఖ కమిషనర్‌ నవీన్‌ మిత్తల్‌ ఆదేశించారు. ఎవరైనా విధులు నిర్వర్తించి ఉంటే అధికారులు సొంతంగా వేతనాలు చెల్లించాలన్నారు. వర్సిటీలో గత నెలలో పొరుగు సేవల కింద ఉద్యోగాలు భర్తీ చేశారు. రాష్ట్రప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ వందల సంఖ్యలో నియామకాలు జరిగినట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో …

Read More »

రూరల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ భూమి పూజ చేసిన జిల్లా కలెక్టర్‌

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం డిచ్‌పల్లి మండలం బర్దిపూర్‌ శివారులో కాకతీయ సాండ్‌ బాక్స్‌ వారు ఏర్పాటుచేసిన రూరల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌ కలెక్టర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని చేతుల మీదుగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకతీయ సాండ్‌ బాక్స్‌ నుండి చాలా ప్రాజెక్టులు చేయడం వ్యవసాయం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌, విద్య అందులోనూ రూరల్‌ ఏరియాలో బాగా ఉపయోగపడే అవకాశం …

Read More »

టియులో న్యాయ చైతన్య సదస్సు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో న్యాయవిభాగంలో జిల్లా న్యాయసేవ అధికార సంస్థ నిజామాబాద్‌ వారి ఆధ్వర్యంలో న్యాయ చైతన్య సదస్సు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా న్యాయసేవ సంస్థ కార్యదర్శి జె.విక్రమ్‌ న్యాయ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థుల పరిణతి వలన సమాజాన్ని చైతన్యపరచాలని ప్రోత్సహించారు. కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు టియు న్యాయవిభాగాధిపతి డాక్టర్‌ స్రవంతికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్‌ …

Read More »

న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నమూనా న్యాయస్థానం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయశాస్త్ర విభాగం ఆద్వర్యంలో సోమవారం మూట్‌ కోర్ట్‌ ట్రయల్స్‌ (నమూనా న్యాయస్థానం) కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు విభాగ అద్యక్షులు డాక్టర్‌ బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఎల్‌బి ఆరవ సెమిస్టర్‌ విద్యార్థుల కోసం ఉద్దేశించిన నమూనా న్యాయస్థానం కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందని ఆమె వివరించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్‌ స్రవంతి తెలిపారు. …

Read More »

స్థానికులకే ఉద్యోగాలలో అవకాశం ఇవ్వాలి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత నెల రోజులుగా ఔట్‌ సోర్సింగ్‌ ప్రతిపాధికన భర్తీ చేస్తున్న ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని, వేరే జిల్లా వారిచే భర్తీ చేయకూడదని వైస్‌ ఛాన్స్‌లర్‌ రవీందర్‌కి టిఆర్‌ఎస్‌వి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌ గౌడ్‌ వినతి పత్రం అందజేశారు. తెలంగాణ యూనివర్సిటీలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు, జూనియర్‌ అసిస్టెంట్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌, కుక్‌, స్వీపర్‌, అటెండర్‌, సెక్యురిటి …

Read More »

15న ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2021-22 విద్యా సంవత్సరం కొరకు డిగ్రీ స్థాయిలో ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలకు సంబంధించిన సర్టిఫికెట్ల పరిశీలన సెప్టెంబర్‌ 15వ తేదీ బుధవారం ఉంటుందని దోస్త్‌ సమన్వయకర్త డాక్టర్‌ కె.సంపత్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుండి సాయంత్రం 5 వరకు కొనసాగే సర్టిఫికెట్ల పరిశీలనతో కూడిన ప్రత్యేక కేటగిరీ ప్రవేశాలకు పిహెచ్‌. సిఏపి, ఎన్‌సిసి, ఎక్స్‌ట్రా …

Read More »

అర్హులైన అధికారులతో పేద విద్యార్థులకు న్యాయం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ రిజిస్టార్‌గా నియమితులైన సందర్భంగా సీనియర్‌ ప్రొఫెసర్‌ పి. కనకయ్యను తెలంగాణ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి, మాజీ టీయూ జేఏసీ చైర్మన్‌, ప్రస్తుత ఆర్మూర్‌ ఎంపీపీ పస్క నర్సయ్య యూనివర్సిటీ పరిపాలన భవన ప్రాంగణంలోని తన ఛాంబర్‌లో మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. కనకయ్య సార్‌ లాంటి అర్హులైన అధికారులు ఇలాంటి ఉన్నత పదవుల్లోకి రావడం …

Read More »

జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన సుస్మిత

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో చదువుకొని ఇటీవలే జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికైన సుస్మితను వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య డి.రవీందర్‌ అభినందించారు. న్యాయమూర్తిగా భవిష్యత్తులో ఎంతో ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. జగిత్యాల జిల్లాలోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సుస్మిత 2015`18 సంవత్సరాల మధ్య తెలంగాణ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. తాను ఉన్నత స్థాయిని చేరుకునేందుకు తెలంగాణ విశ్వవిద్యాలయం న్యాయశాస్త్ర విభాగంలో …

Read More »

న్యాయశాస్త్ర విభాగం పీఠాధిపతిగా ఆచార్య వినోద్‌కుమార్‌

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆచార్య గాలి వినోద్‌ కుమార్‌ మార్గదర్శకత్వంలో న్యాయశాస్త్ర విభాగం ఎంతో అభివృద్ధిని సాధించాలని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్‌ ఆచార్య డి.రవీందర్‌ ఆకాంక్షించారు. ఆచార్య వినోద్‌కుమార్‌ న్యాయశాస్త్ర విభాగం పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించి విశ్వవిద్యాలయానికి వచ్చిన సందర్భంగా వైస్‌ఛాన్స్‌లర్‌ అభినందించి సన్మానించారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ ఆచార్య పి.కనకయ్య, న్యాయశాస్త్ర విభాగం అధ్యక్షులు డాక్టర్‌ స్రవంతి, ఆచార్యులు డాక్టర్‌ ఎల్లోసా, డాక్టర్‌ …

Read More »

టియు పిఆర్‌వోగా డాక్టర్‌ బాలశ్రీనివాస మూర్తి

డిచ్‌పల్లి, ఆగష్టు 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన విభాగం అసోషియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గుమ్మన్నగారి బాలశ్రీనివాస మూర్తి పిఆర్‌వో (పౌర సంబంధాల అధికారి) గా నియమితులయ్యారు. ఈ మేరకు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం గురువారం మూర్తికి నియామక ఉత్తర్వులు అందజేశారు. డాక్టర్‌ శ్రీనివాసమూర్తి గతంలో కూడా పిఆర్‌వోగా బాధ్యతలు నిర్వహించారు. ఇదివరకు పోటీ పరీక్షల శిక్షణ విభాగం డైరెక్టర్‌తో పాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »