జక్రాన్పల్లి, మార్చ్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 8న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్లికొండ విద్యార్థులు ఎడ్యుకేషనల్ టూర్లో భాగంగా బాసర సరస్వతి అమ్మవారి దేవాలయం, రాజీవ్ గాంధీ టెక్నాలజీ యూనివర్సిటీ బాసర ఐఐటి, కదిలి పాపేశ్వరాలయం, కాల్వ నరసింహస్వామి దేవాలయం, నిర్మల్ కొయ్య బొమ్మల పరిశ్రమ మరియు పోచంపాడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం, డ్యాం లను సందర్శించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు మండల …
Read More »