Tag Archives: hanuman jayanthi

కోనాపూర్‌లో ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

బాన్సువాడ, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌ గ్రామంలో శనివారం హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని పాటి హనుమాన్‌ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి ఆధ్వర్యంలో భజన కీర్తనలు ఆలపించారు. అనంతరం ఆలయ ఆవరణలో మాజీ సర్పంచ్‌ వెంకటరమణారావు దేశ్ముఖ్‌ భక్తులకు మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భజన మండలి సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు, మహిళలు …

Read More »

ఏప్రిల్‌ 12న వీర హనుమాన్‌ విజయయాత్ర

నిజామాబాద్‌, మార్చ్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విశ్వహిందూ పరిషత్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏప్రిల్‌ 12న హనుమాన్‌ జన్మోత్సవం సందర్భంగా చేపట్టే వీర హనుమాన్‌ విజయయాత్రలు జిల్లాలో ఇందూరు నగరంతో పాటు ఆర్మూర్‌, బోధన్‌ లలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తామని సిపికి వారి కార్యాలయంలో కలిసి వివరించి మెమొరండం సమర్పించారు. విశ్వహిందూ పరిషత్‌ 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజరామర …

Read More »

ఘనంగా హనుమాన్‌ జన్మోత్సవ వేడుకలు…

ఎడపల్లి, ఏప్రిల్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలంలోని ఆయా గ్రామాల్లోని పలు హనుమాన్‌ దేవాలయాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లి మండల కేంద్రంలో హనుమాన్‌ జయంతి సందర్బంగా పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. యువకులు కాషాయ జండాలను చేత బట్టుకొని డీజే లతో గ్రామంలోని వీధుల గుండా బయలుదేరి శోభయాత్ర నిర్వహించారు. అలాగే జాన్కంపేట్‌, ఠా ణా కలాన్‌, …

Read More »

పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. హనుమాన్‌ జయంతి, రంజాన్‌ పండుగలను పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శోభాయాత్ర సమయంలో సమయ పాలన పాటించాలన్నారు. పండగల సమయంలో సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు. పండగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా …

Read More »

హనుమాన్‌ జయంతికి పటిష్ట ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హనుమాన్‌ జయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం, జరగనున్న ఊరేగింపు వేడుకలను సజావుగా నిర్వహించుటకు, హైదరాబాద్‌ పోలీసు ఛీఫ్‌ సి.వి.ఆనంద్‌ అధ్యక్షతన, తన కార్యాలయం బషీర్‌ బాగ్‌ నందు ఏర్పాటుచేసిన అంతర్‌ శాఖా సమన్వయ సమావేశానికి సైబరాబాద్‌, రాచకొండ పోలీసు కమీషనరేట్‌ పరిధిలోని పోలీసు అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులు, ఇఏంఆర్‌ఐ, ఆర్‌అండ్‌బీ, విద్యుత్‌, అగ్నిమాపక శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సిపి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »