Breaking News

Tag Archives: Intermediate exams

ప్రశాంతంగా ఇంటర్‌ పరీక్షలు

కామారెడ్డి, మార్చ్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం వార్షిక పరీక్షలలో భాగంగా ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. మంగళవారం ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ పరీక్షలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. జిల్లాలోని 38 కేంద్రాలలో 8423 మంది విద్యార్థులకు గాను 8243 మంది విద్యార్థులు హాజరు కాగా, 180 …

Read More »

పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి…

కామారెడ్డి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు సజావుగా, ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌ కు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్టుమెంటల్‌ అధికారులకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ నెల 5 నుండి 25 వరకు ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు జరుగుతున్న దృష్ట్యా పరీక్ష కేంద్రాల్లో అన్ని …

Read More »

పకడ్బందీగా వార్షిక పరీక్షలు

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌, పదవతరగతి వార్షిక పరీక్షలు పకడ్బందీగా, ఎలాంటి మాల్‌ ప్రాక్టీస్‌కు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మార్చి 5 నుండి 25 మార్చి వరకు ఇంటర్మీడియట్‌ మొదటి, రెండవ సంవత్సరం వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, …

Read More »

రాబోవు పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం తన చాంబర్లో సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశమై పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, మార్చి నెల 5వ తేదీ నుండి 25వ తేదీ వరకు ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రతి రోజు ఉదయం …

Read More »

24 నుంచి ఇంటర్‌ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్షలు

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ స్లప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చీఫ్‌ సూపెరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్‌ అధికారులకు సూచించారు. ఈ నెల 24 నుండి జూన్‌ 3 వరకు ఉదయం 9 గంటల నుండి మధ్యాన్నం 12 గంటల వరకు కొనసాగనున్న ఇంటర్మీడియట్‌ ప్రధమ, ద్వితీయ పరీక్షలు, ఒకేషనల్‌ పరీక్షల నిర్వహణపై సోమవారం …

Read More »

నాలుగో రోజు ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం నాలుగో రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంటర్‌ మొదటి, రెండవ సంవత్సరం గణితం, జీవశాస్త్రం, చరిత్ర, సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ ఉదయం ఆర్మూర్‌, బాల్కొండ పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్‌లోని పలు కళాశాలలు తనిఖీ చేసి సమీక్షించారు. ఉదయం …

Read More »

రెండవ రోజు ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌ సప్లిమెంటరీ పరీక్షలు మంగళవారం రెండవ రోజు ఉదయం, మధ్యాహ్నం ఇంగ్లీషు సబ్జెక్టు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ నిజామాబాద్‌ పట్టణంలోని నాగారం మైనారిటీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలను, విశ్వశాంతి జూనియర్‌ కళాశాలను, కాకతీయ జూనియర్‌ కళాశాలలను తనిఖీ చేసి సమీక్షించారు. అలాగే మధ్యాహ్నం నిజామాబాద్‌ బాలుర జూనియర్‌ కళాశాల (ఖిల్లా), …

Read More »

సప్లిమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. ఈసారి వర్షాకాలంలో సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతున్నందున అందుకు అనుగుణంగా 36 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటిలో 15 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, ఒక ఎయిడెడ్‌ జూనియర్‌ …

Read More »

సి.ఎస్‌.,డి.వో.లు చాకచక్యంగా వ్యవహరించాలి

నిజామాబాద్‌, జూలై 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు ఒకటవ తేదీ నుండి ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్డ్‌ సప్లిమెంటరీ పరీక్షలలో చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్‌ అధికారులు చాకచక్యంగా వ్యవహరిస్థూ పరీక్షలు నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ అన్నారు. గురువారం ఉదయం నిజామాబాద్‌ ప్రభుత్వ బాలుర జూనియర్‌ కళాశాల (ఖిల్లా) లో నిర్వహించిన చీఫ్‌ సూపరింటెండెంట్‌లు, డిపార్ట్మెంటల్‌ అధికారుల సమావేశంలో జిల్లా ఇంటర్‌ విద్య అధికారి …

Read More »

పరీక్షల సందర్భంగా కోవిడ్‌ నిబంధనలు పక్కాగా పాటించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తున్న సందర్భంగా కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు థర్మల్‌ స్క్రీనింగ్‌తో టెంపరేచర్‌ పరీక్షించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి అన్ని కేంద్రాల ఛార్జీలను, అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన పరీక్షలు జరుగుతున్న కేంద్రాలలో పర్యటించి పరిశీలించారు. స్థానిక కంఠేశ్వర్‌లో గల ఉమెన్స్‌ కాలేజ్‌, గంగాస్థాన్‌లో గల ఎస్‌ఆర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »