నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోవిడ్ నిబంధనలతో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ విద్యాధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని, విద్యార్థులు ఎలాంటి ఆందోళన లేకుండా పరీక్షలు రాయవచ్చని అడిషనల్ కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. ఈనెల 25వ తేదీ నుండి ప్రారంభం కానున్న మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షల నిర్వహణ నిమిత్తం సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారుల సమావేశం బుధవారం న్యూ అంబేద్కర్ భవన్లో …
Read More »పకడ్బందీగా ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు
నిజామాబాద్, అక్టోబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 25 నుండి నిర్వహించే ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు అన్ని ముందస్తు ఏర్పాట్లతో పకడ్బందీగా నిర్వహించుటకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ఛాంబర్లో పరీక్షలపై సంబంధిత అధికారులతో ఏర్పాట్ల కొరకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో గత విద్యా సంవత్సరంలో మొదటి …
Read More »