Tag Archives: intermediate

సమన్వయంతో ఇంటర్‌ విద్య బోధన జరగాలి..

నిజామాబాద్‌, డిసెంబరు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ విద్య లో ప్రతిష్టవంతమైన ప్రణాళికతో వంద శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ముందుకు వెళ్లేందుకు ఇంటర్‌ బోర్డు 90 రోజుల ప్రణాళికను తీసుకొచ్చిందని నిజామాబాద్‌ జిల్లాకు ఇంటర్‌ బోర్డు నియమించిన రాష్ట్ర ప్రత్యేక అధికారి ఒడ్డెన్న (హైదరాబాద్‌ జిల్లా ఇంటర్‌ విద్య అధికారి, స్పెషల్‌ ఆఫీసర్‌) అన్నారు. నిజామాబాద్‌ జిల్లాలో శనివారం పలు కళాశాలలను తనిఖీ చేసి ఆయన …

Read More »

డ్రాప్‌ ఔట్‌ విద్యార్థులను తిరిగి చేర్పించాలి…

కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ కళాశాల విద్యార్థులు డ్రాప్‌ ఔట్‌ అయిన వారిని గుర్తించి తిరిగి కళాశాలల్లో చేర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం కలెక్టరేట్‌ లోని మినీ సమావేశ మందిరంలో ప్రభుత్వ కళాశాలల ప్రిన్సిపాల్‌, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మధ్యలో కళాశాల మానివేసిన డ్రాప్‌ ఔట్‌ విద్యార్థులను మళ్ళీ తరగతి గదిలో కూర్చోబెట్టలనీ …

Read More »

సిలబస్‌ పూర్తి చేసి ప్రత్యేక తరగతులు నిర్వహించండి

నిజామాబాద్‌, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలలో అన్ని గ్రూప్‌ల తరగతులు సక్రమంగా నిర్వహిస్తూ, అధ్యాపకులచే సిలబస్‌ పూర్తి చేయించి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి తిరుమలపుడి రవికుమార్‌ ప్రిన్సిపాల్‌లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఇంటర్‌ విద్య అధికారి కార్యాలయంలో రవికుమార్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్‌ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాలలకు …

Read More »

ఇంటర్‌ పరీక్ష ఫీజు చెల్లించండి…

నిజామాబాద్‌, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్‌ విద్యార్థుల వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు దీనిని ఇంటర్‌ బోర్డు ప్రకటించిందని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి తిరుమలపూడి రవికుమార్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరు కాబోయే విద్యార్థులు ఈ నెల 26వ తేదీ వరకు పరీక్షల ఫీజులు చెల్లించవచ్చని జిల్లా ఇంటర్‌ …

Read More »

విధుల్లో పాల్గొనకపోతే శాఖ పరమైన చర్యలు….

నిజామాబాద్‌, జూన్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇంటర్‌ మూల్యాంకన కేంద్రంలో ఇంటర్‌ సప్లిమెంటరీ జవాబు పత్రాలు మూల్యాంకనం బుధవారం ప్రారంభమవుతుందని జిల్లా ఇంటర్‌ విద్యా అధికారి రవికుమార్‌ తెలిపారు. మొదటి స్పెల్‌ 5వ తేదీ నుండి ప్రారంభం కానున్న సంస్కృతం, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, గణితము, పౌర శాస్త్రము, ఫిజిక్స్‌, ఎకనామిక్స్‌ సబ్జెక్ట్‌ ల మూల్యాంకనం ప్రారంభం కానుందని తెలిపారు. మూల్యాంకనంలో …

Read More »

స్పాట్‌ వాల్యుయేషన్‌ డబ్బులు వెంటనే విడుదల చేయాలి

ఆర్మూర్‌, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ స్పాట్‌ వాల్యుయేషన్‌ పేమెంట్‌ డబ్బులను వెంటనే విడుదల చేయాలని ఐఎఫ్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు దాసు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. 2023 ఏప్రిల్‌ 21 వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ ముగిసినప్పటికీ ఇప్పటివరకు పేమెంట్‌ ఇవ్వకపోవడం సరికాదని ఆయన అన్నారు. కాంట్రాక్ట్‌ అవుట్‌ సోర్సింగ్‌ ఇంటర్మీడియట్‌ లెక్చరర్‌లకు వేసవిలో వేతనాలు లేక అవస్థలు పడుతున్న విషయం ఈ ప్రభుత్వానికి …

Read More »

ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటర్‌ పరీక్షలు ఈ నెల 15 నుండి ఏప్రిల్‌ 4 వ తేదీ వరకు ప్రతి రోజు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుండగా, పదవ తరగతి వార్షిక పరీక్షలు ఏప్రిల్‌ 3 …

Read More »

15వ తేదీ నుండి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఇంటర్‌ బోర్డు కార్యదర్శి ఆదేశాల మేరకు 2022-23 విద్యా సంవత్సరానికి గాను ఈ నెల 15వ తేదీ నుండి మార్చి రెండవ తేదీ వరకు మూడు దశలలో జిల్లాలోని జూనియర్‌ కళాశాలలో ప్రాక్టికల్‌ పరీక్షలు (ప్రయోగాత్మక పరీక్షలు) నిర్వహించనున్నట్లు జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. ఈనెల 15వ తేదీ నుండి 20వ తేదీ …

Read More »

వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు …

Read More »

26 నుండి ప్రాక్టికల్‌ ఎగ్జామ్స్‌

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2022 విద్యా సంవత్సరంలో ప్రాక్టికల్‌ పరీక్షలు ఫెయిల్‌ అయిన విద్యార్థులకు గైర్హాజరైన విద్యార్థులకు ఈనెల 26వ తేదీ మంగళవారం నుండి 30వ తేదీ శనివారం వరకు ప్రాక్టికల్‌ పరీక్షలను ఇంటర్‌ బోర్డు నిర్వహిస్తుందని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. జనరల్‌ మరియు ఒకేషనల్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరు కావలసిన అభ్యర్థులు తమ తమ కళాశాలలో నుండి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »