మాక్లూర్, ఏప్రిల్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాక్లూర్ మండలంలోని దాస్నగర్ మహాత్మాó జ్యోతిబాపూలే కాలేజీలోని విద్యార్థులు అత్యున్నత మార్కులు సాధించడంతో హైదరాబాదులో మంత్రి పొన్నం ప్రభాకర్ విద్యార్థులను సత్కరించి అభినందతించారు. ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టేట్ 3వ ర్యాంక్ మహేశ్వరి, ఫోర్త్ ర్యాంక్ శృతిక, ఫస్ట్ ఇయర్ స్టేట్ ర్యాంకు సిఇసి విఘ్నేశ్వరి సాధించారు. వీరికి పదివేల నగదు బహుమతి అందించి విద్యార్థులను సత్కరించారు. ఉత్తమ …
Read More »