Tag Archives: kamareddy

కామారెడ్డిలో మెగా ఉద్యోగ మేళా

కామారెడ్డి, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వారు నిర్వహిస్తున్న టెక్‌ బి ప్రోగ్రాం కొరకు 2022Ê23 ఎంపిసి / ఎంఇసి లో ఇంటర్మీడియట్‌ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 8వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అర్హులైన అభ్యర్థులు అర్హత పదో …

Read More »

ఉచిత శిక్షణ ఉపాధి కల్పన

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండల కేంద్రంలో దేవునిపల్లి, విద్యుత్‌ నగర్‌లో ఉన్న అక్షయ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ టెక్నాలజీ ద్వారా గ్రామీణ మహిళలకు గృహినీలకు స్వయం ఉపాధి శిక్షణ సంస్థగా అక్షయ ఇన్స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో లేడీస్‌ టైలరింగ్‌ మగ్గం వర్క్‌, బ్యూటీ పార్లర్‌ మెహేంది డిజైనింగ్‌, కోర్సులలో అత్యంత ఆధునిక పద్ధతి ద్వారా అనగా కరెంటు మిషన్స్‌ ద్వారా ప్రొజెక్టర్‌ డిజిటల్‌ …

Read More »

నిర్లక్ష్యంగా వ్యవహరించే శాఖలపై చర్యలు తీసుకుంటాం

కామరెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదవ తరగతి పరీక్షల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే శాఖలపై చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల కలెక్టర్లు, సీపీలు, ఎస్పీలు, విద్యాశాఖ అధికారులతో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పరీక్షలు జరిగే సమయంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై వృద్ధురాలికి రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లక్ష్మి (64) వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తమై ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన పైదం భాస్కర్‌ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ఏ పాజిటివ్‌ రక్తాన్ని వీటి ఠాగూర్‌ రక్తనిది కేంద్రంలో అందజేయడం జరిగిందని అన్నారు. …

Read More »

పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. హనుమాన్‌ జయంతి, రంజాన్‌ పండుగలను పురస్కరించుకుని జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. శోభాయాత్ర సమయంలో సమయ పాలన పాటించాలన్నారు. పండగల సమయంలో సంయమనం పాటించాలని, రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించవద్దని సూచించారు. పండగ ప్రశాంత వాతావరణంలో జరిగేలా …

Read More »

పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదో తరగతి పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ఆదేశించారు. మంగళవారం ఆయన తాడ్వాయి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను, పరీక్ష నిర్వహణ తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ …

Read More »

పాస్టర్స్‌ అసోసియేషన్‌ ఏకగ్రీవ ఎన్నిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామరెడ్డి జిల్లా పాస్టర్స్‌ ఫెలోషిప్‌ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నరని నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులు సాప శ్రీనివాస్‌ తెలిపారు. ఉపాధ్యక్షులుగా కే హోసన్న, కె ఇమ్మానుయేల్‌ ప్రశాంత్‌, కే శ్రీనివాస చారి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా కె పాల్‌ సుధాకర్‌, కార్యనిర్వహణ కార్యదర్శిగా ఏజే రత్నాకర్‌, సహాయ కార్యదర్శిగా ఎన్‌ సంజీవ్‌ సామెల్‌ , జిల్లాకోశాధికారిగా ఎన్‌ జ్ఞానేందర్‌, …

Read More »

కామారెడ్డిలో ఏబివిపి వినూత్న నిరసన

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో స్థానిక కొత్త బస్టాండ్‌ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ఉరి తీయడం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి నగర కార్యదర్శి చరణ్‌ మాట్లాడుతూ తెలంగాణలో టెన్త్‌ పేపర్‌ లీకవడం కలకలం రేపుతోందని, తాండూర్‌లో తెలుగు పేపర్‌ లీక్‌ ఘటన మరువక ముందే వరంగల్‌, కరీంనగర్‌ జిల్లాల్లో హిందీ పేపర్‌ …

Read More »

కంటివెలుగులో పరీక్షలు చేయించుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సదాశివనగర్‌ మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పరిశీలించారు. కంటి వెలుగు కార్యక్రమానికి హాజరైన ప్రజల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన కళ్లద్దాల వివరాలు అరా తీశారు. కంటి వెలుగు శిబిరానికి ప్రజల అధిక సంఖ్యలో హాజరై కంటి పరీక్షలు ఉచితంగా చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యులు, మండల …

Read More »

సోనియా శంకర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఉచిత టైలరింగ్‌ క్యాంప్‌

కామారెడ్డి, ఏప్రిల్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణంలోని ఇందిరానగర్‌ కాలనీ, ప్రభుత్వ పాఠశాలలో సోనియా ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్‌ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శంకర్‌ భలేరావు ట్రస్ట్‌ వ్యవస్థాపకులు మాట్లాడుతూ 45 రోజుల ఉచిత శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు ఉచిత టైలరింగ్‌ క్యాంప్‌ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి విద్యార్థినీలకు పార్టిసిపేషన్‌ సర్టిఫికేట్‌లు పంపిణీ చేశామన్నారు. ముఖ్య అతిథులు, ట్రస్టీ సభ్యులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »