Tag Archives: kamareddy

రూ.1434 కోట్ల పంట రుణాల లక్ష్యం

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డిసెంబర్‌ 2022 త్రైమాసికానికి నిర్దేశించుకున్న వార్షిక రుణ ప్రణాళిక రూ.4700 కోట్లు, ఇప్పటివరకు రూ.3023 కోట్లు (64.32 శాతం) రుణ వితరణ సాధించినట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం కెనరా బ్యాంక్‌, జిల్లా లీడ్‌ ఆఫీస్‌ ఆధ్వర్యంలో రుణాల వితరణ పై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి కలెక్టర్‌ …

Read More »

పదో తరగతి విద్యార్థులకు అల్పాహారం

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని పదోతరగతి విద్యార్థులకు మాచారెడ్డి ఎంపీపీ నర్సింగరావు అల్పాహారం అందించేందుకు ముందుకొచ్చారు. నర్సింగరావు మొదట మండలంలోని 11 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లోని 410 మంది విద్యార్థులకు ఉదయం, సాయంత్రం అల్పాహారం అందించే కార్యక్రమాన్ని ఇటీవల ప్రారంభించారు. నియోజకవర్గంలోని 66 బడుల్లో 2,065 మంది విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు అధికారులకు హామీ ఇచ్చారు.

Read More »

రైతును రాజుగా చేయడమే కేసీఆర్‌ లక్ష్యం…

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండలంలో మాందాపూర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ అవరణలో రైతుబంధు సమితి కాలమనిని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో తహశీల్దార్‌ నర్సింలుతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులని రాజుగా చేసే వినూత్న ప్రక్రియ తమ భుజాలపై ఎత్తుకొని రైతులకు పంట పెట్టుబడి సాయం కోసం …

Read More »

సమాజ సేవలో ఉపాధ్యాయులు

కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజ సేవలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని పి ఆర్‌ టి యు భవనంలో పి ఆర్‌ టి ఓ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. రక్తదానం చేసి …

Read More »

28 లోగా సీఎంఆర్‌ బియ్యం అందజేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 28 లోగా రైస్‌ మిల్లుల యజమానులు సీఎంఆర్‌ బియ్యంను అందజేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో బుధవారం జిల్లాలో ఉన్న రైస్‌ మిల్లర్లతో ఖరీఫ్‌ (వానకాలం) 2021-22 సీజన్‌కు చెందిన సిఎంఆర్‌ బియ్యం సరఫరా గురించి రైస్‌ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరి ధాన్యం మిల్లింగ్‌ లక్ష్యాలను పూర్తి …

Read More »

విసికి కృతజ్ఞతలు

కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తాను బుధవారం టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు తెలంగాణ యూనివర్సిటీ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు కావలసిన మౌలిక వసతులను కల్పించినందుకు, ఈ విద్యా సంవత్సరానికి ఎమ్మెస్సీ జువాలజీ కోర్సును ప్రారంభించినందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ దక్షిణ ప్రాంగణంలో విద్యార్థులకు అవసరమైన …

Read More »

అనుమతి లేకుండా నిర్మాణాలు చేపడితే నోటీసులు

కామారెడ్డి, ఫిబ్రవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల్లో అనుమతి లేకుండా గృహాల నిర్మాణం చేపడితే వారికి పంచాయతీ కార్యదర్శులు నోటీసులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మంగళవారం లేఅవుట్‌ రూల్స్‌, బిల్డింగ్‌ రెగ్యులేషన్స్‌ ఇతర కార్యక్రమాలపై పంచాయతీ కార్యదర్శులకు, ఎంపీవో లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై …

Read More »

ఘనంగా గంగామాత ఆలయ వార్షికోత్సవం

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పెద్ద చెరువు అలుగు ప్రాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో సువిశాలంగా గత 21 సంవత్సరాల క్రితం గంగపుత్ర కుల పెద్దలు గంగామాత ఆలయాన్ని నిర్మించుకుని శ్రీ గంగామాత విగ్రహాన్ని ప్రతిష్టించుకున్నారు. మూడు రోజుల పాటు శ్రీ గంగామాత ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. అప్పటినుండి ప్రతి సంవత్సరం మాదిరిగా 21 వ వార్షికోత్సవాన్ని ఈ సంవత్సరం కూడా మూడు రోజుల …

Read More »

స్టడీ మెటీరియల్‌ విడుదల

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్‌ఎస్‌సి పబ్లిక్‌ పరీక్షలు -2023 కు సంబందించిన కొత్త మోడల్‌ పేపర్‌ ప్రకారం స్టడీ మెటీరియల్‌ కామారెడ్డి కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ చేతుల మీదుగా ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్థులకు అందచేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డిఇవో రాజు, ఏసిజిఇ నీలం లింగం, డిసిఇబి సెకెట్రరీ బలరాం, శ్రీకాంత్‌, సాందీపని కాలేజీ యాజమాన్య సభ్యులు …

Read More »

మెడికల్‌ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పొగాకు నియంత్రణ పై జూనియర్‌ కళాశాలల’ డిగ్రీ కళాశాలల విద్యార్థులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో పొగాకు, డ్రగ్స్‌ నియంత్రణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. పొగ తాగడం వల్ల విద్యార్థులకు కలిగే అనర్థాలను వివరించాలని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »