Tag Archives: kamareddy

పద్మశాలి యువజన సంఘం ఏకగ్రీవ ఎన్నిక

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ పద్మశాలి యువజన సంఘం నూతన కమిటీ 2023-26 కొరకు గత నెల జనవరి 31 నాడు నామినేషన్లు స్వీకరించడం జరిగింది. దాదాపు 23 నామినేషన్లు వస్తే పద్మశాలి యువజన సంఘ సభ్యులు అందరూ కూర్చొని మాట్లాడుకొని సహకరించి యువజన సంఘ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీలో గౌరవ అధ్యక్షుడిగా ఐరేని సందీప్‌ కుమార్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా చెలిమల …

Read More »

విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో గ్రూప్‌ 2,3,4 ప్రత్యేక ఫౌండేషన్‌ కోర్స్‌ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రణాళిక బద్ధంగా విద్యార్థులు …

Read More »

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తామన్నారు. వాటిని సంబంధిత …

Read More »

పేదప్రజల ఆర్యోగం కోసమే ఉచితమెగా వైద్య శిబిరం

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని ఇస్లాంపూర కాలనీలో షబ్బీర్‌ అలీ ఫౌండేషన్‌, సహాయత ట్రస్ట్‌ ఇండో యుఎస్‌ ఆస్పత్రి సౌజన్యంతో అమెరికా ప్రసిద్ధ, హైదరాబాద్‌ చెందిన 30 మంది వైద్య బృందంతో నిరుపేదలకు వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలి షబ్బీర్‌ మాట్లాడారు. కామారెడ్డి పట్టణంతోపాటు పలు గ్రామలలోని నీరు …

Read More »

స్కానింగ్‌ కేంద్రాలను తనిఖీ చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గర్భస్థ పిండ పరీక్ష నియంత్రణ పై స్కానింగ్‌ కేంద్రాల నిర్వహకులకు, ఐఎంఏ, రెడ్‌ క్రాస్‌ ప్రతినిధులకు, జిల్లా అధికారులకు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులకు వైద్య శాఖ అధికారులు అవగాహన కార్యక్రమాన్ని మూడు నెలలకు ఒకసారి నిర్వహించాలని జిల్లా న్యాయమూర్తి శ్రీదేవి అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం గర్భధారణ, గర్భస్థ పిండ ప్రక్రియ నియంత్రణ …

Read More »

ప్రతి శక్తి కేంద్రం స్థాయిలో స్ట్రీట్‌ కార్నర్‌ సమావేశం నిర్వహించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ అద్యక్షుడు విపుల్‌ జైన్‌ అధ్యక్షతన రాజారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించారు. సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ కన్వీనర్‌ కుంటా లక్ష్మారెడ్డి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉందని కేంద్ర బడ్జెట్‌లో …

Read More »

ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్‌ ముట్టడి

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళిత బంధు అభ్యర్థుల ఎంపికలలో నిరుపేద దళితులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి తెలంగాణ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ముట్టడిరచారు. కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్‌ హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద దళిత కుటుంబాలకు మొదటగా ప్రాధాన్యతగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు ప్రక్రియలో …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని ఉషా ముల్లపూడి గుండే వైద్యశాలలో శుక్రవారం చత్తీస్‌ గడ్‌ రాష్ట్రానికి చెందిన అజింతా సాహూ (48) కి గుండె ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర పిఆర్‌ఓ దొమ్మాటి శ్రీధర్‌ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. …

Read More »

అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం…

కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం సురాయిపల్లి గ్రామానికి చెందిన నూర్‌ సింగ్‌ అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవిఎఫ్‌ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ …

Read More »

విద్యారంగానికి బడ్జెట్‌ కేటాయింపులు అభినందనీయం..

కామారెడ్డి, ఫిబ్రవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కేంద్ర పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2023-24 ఆర్థిక బడ్జెట్‌ కేటాయింపుల్లో విద్యారంగానికి చేయూతనిచ్చే కేటాయింపులను చేయడం అభినందనీయమని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బాలు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుతే ఈసారి విద్యా రంగానికి నిధుల కేటాయింపులు ఎక్కువగా ఉన్నాయని దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలలో 38 వేల ఉపాధ్యాయుల నియామకం,740 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »