కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తెలిపారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్ నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు, వైద్య శాఖ కమిషనర్ శ్వేత, హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్, హైదరాబాద్ నుంచి వైద్య శాఖ కార్యదర్శి సయ్యద్ …
Read More »అన్ని విషయాలలో అంబేడ్కర్ నిపుణుడు
కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అంబేద్కర్ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జీవిత చరిత్రను విద్యార్థులకు తెలియజేయాలని సూచించారు. అన్ని సబ్జెక్టులలో అంబేద్కర్ నిపుణుడని కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ …
Read More »కామారెడ్డిలో విషాదం… సెల్ టవర్పై రైతు ఆత్మహత్య
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అనే రైతు సమీపంలోని సెల్టవర్ ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పిల్లలు ‘డాడీ..డాడీ.. దిగండి డాడీ’ అని కన్నీరు మున్నీరయినా.. తన నిర్ణయం మార్చుకోలేదు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు సమీపంలోని తన భూమి మీదుగా పంట …
Read More »వేధింపులకు గురైతే 181 కు ఫోన్ చేయండి
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పనిచేసే చోట మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే మహిళా హెల్ప్ లైన్ 181 నెంబర్కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సఖి కేంద్రం, వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల నివారణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సమాజంలో …
Read More »కేసుల పరిష్కారంలో సమష్టి కృషి చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేసుల పరిష్కారంలో అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టులో ఉన్న కేసుల పురోగతిపై పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లేడర్తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వారిగా పెండిరగ్ కేసుల వివరాలను అడిగి …
Read More »అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శం
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచాన్ని నువ్వు చూడడం కాదు ప్రపంచమే నిన్ను చూసేలా కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలమని అబ్దుల్ కలాం నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని అడిషనల్ ఎస్పి అనొన్య అన్నారు. సోమవారం అడ్లూర్ ఎల్లారెడ్డి ఆర్టీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అబ్దుల్ కలాం విగ్రహా ఆవిష్కరణకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు నేడు అబ్దుల్ కలాం అడుగుజాడల్లో నడవాల్సిన …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత..
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట కి మండల కేంద్రానికి చెందిన నవీన్ గౌడ్ (27) కి అత్యవసరంగా ఏబీ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్ రెడ్డి కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, రక్తదానం …
Read More »ఫిర్యాదులు తక్షణమే పరిష్కరించాలి
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంకు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజావాణి సమస్యలపై సంబంధిత శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి …
Read More »తక్కువ ఫీజు, విలువైన వైద్య పరీక్షలు
కామరెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణం సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ యూరో కిడ్నీ హాస్పటల్లో డాక్టర్ పిప్పిరి సాయికుమార్ ఎంబీబీఎస్, డాక్టర్ ఐ వినాయక్ ఎంసీహెచ్, యూరాలజిస్ట్ ఆధ్వర్యంలో యూరాఫ్లోమెట్రి మీటర్ ద్వారా మూత్ర గణన ద్వారా పరీక్షతో పాటు, రక్త పరీక్ష, కిడ్నీకి సంబందించిన రూ. 4 వేలు గల పరీక్షలు కేవలం రూ. 400 లకే నిర్వహించారు. ఒక్కో …
Read More »వ్యర్థాలతో ప్రకృతి కలుషితం… వెంటనే కంపెనీ మూసివేయాలి
భిక్కనూరు, డిసెంబరు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాచాపూర్ గ్రామ శివారులో గల ఎంఎస్ఎన్ కంపెనీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాల ద్వారా చెరువులో చేపలు, తాబేళ్లు చనిపోవడం జరుగుతుందని, కంపెనీ ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాల వలన భూమి కలుషితమైందని, గాలి, నీరు కలుషితం అవుతుందని రిటైర్డ్ ఆర్మీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు భీమ్రెడ్డి, మండల బీఎస్పీ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, గంగపుత్రుల …
Read More »