Tag Archives: kamareddy

ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మున్సిపల్‌ పరిధిలో ప్రతి వార్డులో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో బుధవారం మున్సిపల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అన్ని వార్డుల్లో క్రీడా ప్రాంగణాలు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి పట్టణంలోని అన్ని వార్డులలో …

Read More »

రాశివనాన్ని పరిశీలించిన అధికారులు

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల ఆవరణలోని రాశివనాన్ని మంగళవారం కేంద్ర ఎడ్యుకేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ ఎస్‌.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సి.బి. సింగ్‌ పరిశీలించారు. రాశి వనంలో మొక్కలను నాటారు. ఇంకుడు గుంతలను, ఊటచెరువును, ఫిష్‌ పాండ్‌ ను సందర్శించారు. వీటి వల్ల సమీపంలోని బోరుల్లో భూగర్భ జలాలు పెరిగాయని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి …

Read More »

ప్రగతికి మార్గదర్శనం.. భారతీయ ఆత్మను ప్రతిఫలింపజేసే రచనలు

నిజామాబాద్‌, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు అధ్యయనశాఖ, తెలంగాణ విశ్వవిద్యాలయం, హోటల్‌ నిఖిల్‌ సాయి ఇంటర్నేషనల్‌ సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. వంగరి త్రివేణి రచించిన మూడు వ్యాససంపుటాలు ‘‘అరుగు, బటువు, భరిణ’’ అనే పుస్తకాల అంకితోత్సవం – పరిచయ సభ నిజామాబాద్‌లోని హోటల్‌ నిఖిల్‌ సాయి ఇంటర్నేషనల్‌లో ఆదివారం వైభవంగా జరిగింది. ‘‘అరుగు’’ పుస్తకాన్ని ఇందూరు యజ్ఞ సమితి …

Read More »

జలశక్తి అభియాన్‌పై పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం జలశక్తి అభియాన్‌పై పవర్‌ ప్రజెంటేషన్‌ నిర్వహించారు. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ జిల్లాలో చేపట్టిన ఊట చెరువులు, చెక్‌ డ్యాములు, ఇంకుడు గుంతలు, కమ్యూనిటీ సోఫిట్స్‌ నిర్మించడం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని కేంద్ర ఎడ్యుకేషన్‌ జాయింట్‌ సెక్రెటరీ ఎస్‌.ఈ. రిజ్వి, సిజిడబ్ల్యూబి ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ సి.బి. సింగ్‌ లకు …

Read More »

ప్రజావాణికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల …

Read More »

పోలింగ్‌ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అడ్లూరులో పోలింగ్‌ కేంద్రాన్ని ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా పోలీస్‌ కేంద్రాన్ని పరిశీలించారు. బూతు స్థాయి అధికారి అందించే సేవలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్‌ జాబితాలో ఉన్న ఓటర్ల వివరాలు, మహిళలు, పురుషుల వివరాలు అరా తీశారు. దివ్యాంగులను గుర్తించి సదరం డేటా ద్వారా ఓటర్‌ …

Read More »

కాంగ్రెస్‌ చూపు బాన్సువాడ వైపు

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ ఐటీ సెల్‌ చైర్మన్‌, జహీరాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ మదన్‌ మోహన్‌ని బాన్స్‌వాడ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆదివారం కలిశారు. మాజీ ఎంపిపి శ్రీనివాస్‌ గౌడ్‌, పిసిసి డెలిగేట్‌ డాక్టర్‌ కూనీపూర్‌ రాజారెడ్డి, దామరంచ సొసైటి చైర్మన్‌ కమలాకర్‌ రెడ్డి, మార్కెట్‌ కమిటి మాజీ ఛైర్మన్‌ మాసాని శ్రీనివాస్‌ …

Read More »

భోజనశాల నిర్మాణానికి భూమిపూజ

సదాశివనగర్‌ నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆదివారం సదాశివ నగర్‌ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో భోజనశాల నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు. దీనికి ప్రముఖ శాస్త్రవేత్త, సామాజికవేత్త డాక్టర్‌ పైడి ఎల్లారెడ్డి తన సొంత డబ్బు సుమారు రూ. 4 లక్షలతో షెడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భూమి పూజ చేశారు. ప్రభుత్వ ఆదర్శ పాఠశాలకు ఇటీవల ఎల్లారెడ్డి …

Read More »

ఆరేపల్లి పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం నిర్వహించినట్టు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు బి విజయలక్ష్మి అన్నారు. కార్యక్రమానికి పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ అంకం శ్యామ్‌ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ భారత రాజ్యాంగం రాసిన తర్వాత మాత్రమే ఈ భూమి మీద బీసీ, …

Read More »

ఓటరు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం ఎర్రపాడు లోని పోలింగ్‌ కేంద్రాన్ని శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. జనవరి ఒకటి 2023 నాటికి 18 ఏళ్లు నిండిన యువతి, యువకులు ఓటర్‌ నమోదు కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. బూతులెవల్‌ అధికారులతో మాట్లాడారు. మృతి చెందిన వారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »