Tag Archives: kamareddy

మూగజీవాల పట్ల ప్రేమ ఉండాలి

కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జంతువుల ఆరోగ్యం, పోషణ పట్ల శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పెంపుడు జంతువుల, మూగజీవాల సంరక్షణ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మూగజీవాలు, పెంపుడు జంతువుల పట్ల ప్రేమ కలిగి ఉండాలని సూచించారు. జంతువులకు హనీ చేయవద్దని …

Read More »

ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలి

డిచ్‌పల్లి, జూలై 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని డిఆర్డిఓ పిడి సాయన్న అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి ఈ సందర్భంగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖ అధికారులకు పంపి పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో జడ్పీ …

Read More »

జిల్లా కలెక్టర్‌ శ్రమదానం

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ శ్రమదానం చేశారు. ఆవరణలోని పిచ్చి మొక్కలను తొలగించారు. ఎండిపోయిన చోట మొక్కలను నాటారు. మొక్కలు ఎండిపోకుండా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. సమీపంలోని కలెక్టరేట్‌ ప్రకృతి వనాన్ని పరిశీలించారు. మొక్కల చుట్టూ పాదులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. జులై 14 లోపు …

Read More »

వైద్యవృత్తి పవిత్రమైనది

కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమాజంలో అన్ని వృత్తుల కన్నా వైద్య వృత్తి పవిత్రమైనదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్యులకు సన్మానం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అంకిత భావంతో పనిచేసే వైద్యులు ప్రజల మన్ననలు పొందుతారని చెప్పారు. …

Read More »

బహరేన్‌ ఎయిర్‌ పోర్టులో చిక్కుకున్న యువకుడు

నిజామాబాద్‌, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విజిట్‌ వీసాపై వెళ్లిన ఒక యువకుడిని బహరేన్‌ ఎయిర్‌ పోర్టులో అక్కడి ఇమ్మిగ్రేషన్‌ అధికారులు నిలిపివేశారు. నిజామాబాద్‌ జిల్లా జక్రాన్‌పల్లి తండాకు చెందిన బనావత్‌ చక్రవర్తి ఈనెల 27వ తేదీన ‘గల్ఫ్‌ ఏర్‌’ ప్లయిట్‌ జిఎఫ్‌-275 ద్వారా హైదరాబాద్‌ నుండి బహరేన్‌కు వెళ్ళాడు. ఎయిర్‌ పోర్టులోని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అతన్ని ఎందుకు నిలిపివేశారో కారణాలు తెలియడం లేదు. సహాయం …

Read More »

ప్లాస్టిక్‌ వస్తువులకు స్వస్తి పలకాలి

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్లాస్టిక్‌ కవర్లు, వస్తువులకు స్వస్తి పలకాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం ప్లాస్టిక్‌ నిషేధంపై టాస్కుఫోర్సు అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడారు. ప్లాస్టిక్‌ క్యారీ బ్యాగులు వాడితే దుకాణాల యజమానులపై చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్‌ కవర్లకు బదులుగా పేపర్‌, వస్త్రం, జనపనారతో తయారుచేసిన సంచులు …

Read More »

అధునాతన యంత్రాలతో రేషన్‌ పంపిణీ సులభతరం

కామారెడ్డి, జూన్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎదురవుతున్న నెట్వర్క్‌ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం కొత్తగా 4జి నెట్వర్క్‌తో కూడిన విజన్‌ టెక్‌ కంపెనీ ఈ – పాస్‌ మిషన్‌లు, హై రిస్‌ మిషన్‌ యంత్రాలను అమల్లోకి తెచ్చిందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. అధునాతన ఈ- పాస్‌ మిషన్‌లు, హై రిస్‌ మిషన్‌ యంత్రాలలో రేషన్‌ పంపిణీ …

Read More »

గణాంక సర్వే పారదర్శకంగా చేపట్టాలి

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణాంక సర్వేను పారదర్శకంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని మీటింగ్‌ హాల్లో బుధవారం 16వ జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా జిల్లా ముఖ్య ప్రణాళిక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి. సి. మహా లానోబిస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. …

Read More »

అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది ‍‍- విసి రవీందర్‌ గుప్త

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల రక్తనిధి కేంద్రంలో మంగళవారం రెడ్‌క్రాస్‌, ఐవిఎఫ్‌ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో భాగంగా 28 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టియు వైస్‌ ఛాన్సలర్‌ దాచేపల్లి రవీందర్‌ గుప్తా మాట్లాడుతూ అన్ని దానాలలో …

Read More »

దేశసేవకు యువత ముందుకు రావాలి

కామారెడ్డి, జూన్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్నిపథ్‌లో చేరి దేశ సేవ చేయడానికి యువత ముందుకు రావాలని వింగ్‌ కమాండర్‌ సజ్జ చైతన్య అన్నారు. గూగుల్‌ మీట్లో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అగ్నిపథ్‌ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 17 న్నర ఏళ్ళనుంచి 20 ఏళ్ల లోపు యువత సైన్యంలో చేరవచ్చని సూచించారు. ఇంటర్మీడియట్‌, పాలిటెక్నిక్‌, ఐటిఐ చదివినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. నాలుగేళ్లపాటు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »