Tag Archives: kamareddy

మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సమాజంలోని ప్రజలు నడుచుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో గురువారం డాక్టర్‌ బాబాసాహెబ్‌ అంబెడ్కర్‌ జయంతి వేడుకలు జిల్లా షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యాలను కల్పిస్తుందని చెప్పారు. పట్టుదలతో …

Read More »

66 సారి రక్త దానం చేసిన బాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త,కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలు అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకుని 66 సారి రక్త దానం చేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రక్తం లేని కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పో కూడదనీ, …

Read More »

కొత్త జోనల్‌ విధానంతో కామారెడ్డి ఉద్యోగులకు తీవ్ర నష్టం

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన జోనల్‌ విధానం వల్ల ఇటీవల జరిగిన పోలీసు హెడ్‌ కానిస్టబుల్‌ పదోన్నతుల్లో కామారెడ్డి జిల్లా కానిస్టేబుల్‌ మిత్రులకు తీవ్ర అన్యాయం జరిగిందని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడితే సరిjైున న్యాయం జరుగుతుందని ఆశించిన ఉద్యోగులకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన నూతన జోనల్‌ …

Read More »

కామారెడ్డిలో 345 కొనుగోలు కేంద్రాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో 345 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర రోడ్లు, భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ పై కామారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. యాసంగి సీజన్‌ లో జిల్లా రైతులు పండిరచిన ధాన్యాన్ని కొంటామని రాష్ట్ర ముఖ్యమంత్రి …

Read More »

14 నుండి అగ్నిమాపక వారోత్సవాలు

కామారెడ్డి, ఏప్రిల్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అగ్నిమాపక శాఖ వారోత్సవాల వాల్‌ పోస్టర్లను బుధవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ఆవిష్కరించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో షాపింగ్‌ మాల్స్‌, …

Read More »

కామారెడ్డిలో వంటా వార్పు

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ చౌక్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాస్‌ రావ్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే రాష్ట్రప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలు, యాసంగి వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్రంపై …

Read More »

వారం రోజుల్లో ఆయుష్‌ వెల్‌ నెస్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తి చేయాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి లో నిర్మిస్తున్న ఆయుష్‌ వెల్‌ నెస్‌ సెంటర్‌ ను వారం రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం గాంధారీ కమ్మ్యూనీటి హెల్త్‌ సెంటర్‌ సమీపంలో పైలట్‌ ప్రాజెక్టుగా నిర్మిస్తున్న ఆయుష్‌ వెల్‌ నెస్‌ సెంటర్‌ నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్‌ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆయుష్‌ వెల్‌ నెస్‌ …

Read More »

కల్కి భగవాన్‌ ఆలయంలో అన్నదానం..

కామారెడ్డి, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి భగవాన్‌ ఆలయంలో మంగళవారం సందర్భంగా అన్నదాన కార్యక్రమము జరిగింది. అన్నదాన కార్యక్రమానికి ఆన్నదాతలుగా ప్రకాష్‌ మౌనిక, ఉప్పల అంతయ్య నాగమణి దంపతులు, గజవాడ నాగరాజు, గజవాడ అరవింద్‌ సహాయం చేశారు. వీరికి ఆలయ భక్తబృందం ఆధ్వర్యంలో సన్మానించారు. ప్రతి మంగళవారం అన్నదానానికి ముందుకు వచ్చేవారు ఆలయంలో సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు …

Read More »

రెడ్‌ క్రాస్‌ సభ్యుడికి ఘన నివాళి

దోమకొండ, ఏప్రిల్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపేట్‌ మండల కేంద్రానికి చెందిన ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జీవితకాల సభ్యుడు డాక్టర్‌ హన్మయ్య పరమపదించి నేటికీ సంవత్సరం అయిన తరుణంలో ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని మండలంలోని ప్రజలకు వైద్యుడిగా అయన చేసిన సేవలు కొనియాడి నివాళులు అర్పించారు ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌ అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌, మండల టీఆర్‌ఎస్‌ …

Read More »

భావితరాలకు స్ఫూర్తి ప్రదాత జ్యోతిబా ఫూలే

కామారెడ్డి, ఏప్రిల్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మ జ్యోతిబాపూలే నిస్వార్థంగా సేవలు అందించారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో సోమవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జ్యోతిబా పూలే 196 వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. భావితరాలకు స్ఫూర్తి ప్రదాతగా మహాత్మ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »