కామారెడ్డి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతియువలకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కలిపించేందుకు ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహము 2 గంటల వరకు కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనాధికారి ఎస్. షబ్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ నందు ప్రముఖ హోటల్ క్రితుంగ …
Read More »14 వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
కామారెడ్డి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేయుటకు వైద్యుల పొస్టులు 14 ఖాళీల కోసం ఎం.బి.బి.ఎస్ విద్యార్హత గల అభ్యర్థుల నుండి మరియు ఒక యస్.టి.యస్. సీనియర్ ట్రీట్ మెంట్ సూపర్ వైజర్ – టి.బి. పోస్టు కోసం ఏదేని బాచిలర్స్ డిగ్రీ లేదా సానిటరీ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ కోర్సు పూర్తి చేసి రెండు నెలల కంప్యూటర్ …
Read More »ఆర్డివో కార్యాలయం తనిఖీ
కామారెడ్డి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. బాన్సువాడ, బిచ్కుంద తహసిల్దార్ కార్యాలయాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బిచ్కుంద లోని శివ బాలాజీ, మహేక్ రైస్ మిల్లను సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని రైస్ మిల్ యాజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డివో రాజా …
Read More »దళితులు వ్యాపారవేత్తలుగా ఎదగాలి
కామారెడ్డి, మార్చ్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితులు రాబోయే రోజుల్లో వ్యాపారవేత్తలుగా ఎదగాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో దళిత బంధుపై లబ్ధిదారులకు అవగాహన సదస్సు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు జీవితంలో స్థిరపడే వ్యాపారాలను …
Read More »ధరణి టౌన్షిప్లో ప్రభుత్వమే వసతులు కల్పిస్తుంది…
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో ప్రభుత్వమే మౌలిక వసతులను కల్పిస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. గురువారం ధరణి టౌన్షిప్లో మండల స్థాయి అధికారులకు అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్లు, తాగునీరు, మురుగు కాలువల నిర్మాణం పనులను ప్రభుత్వం చేపడుతోందని తెలిపారు. మార్చి 7న ప్రీ బిడ్ సమావేశం …
Read More »రక్తహీనత ఉన్న మహిళలను గుర్తించాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రక్తహీనత ఉన్న మహిళలను ఆశ, అంగన్వాడి కార్యకర్తలు గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్లో గురువారం జరిగిన జూమ్ మీటింగ్లో వైద్యులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రక్తహీనత ఉన్న మహిళలకు అవగాహన కల్పించాలని సూచించారు. వారికి మందులు అందే విధంగా చూడాలన్నారు. చిన్నపిల్లలు పోషకాహార లోపం …
Read More »భూగర్భ జలాలను సక్రమంగా వినియోగించుకునేలా చైతన్యం చేయాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలలో భూగర్భ జలాలను పెంపొందించేందుకు కృషిచేసినందుకు లైట్ ఫర్ బ్లైండ్ స్వచ్చంద సేవా సంస్థ మరియు ఎస్ఐడిఎస్ స్వచ్చంద సేవ సంస్థకి తెలంగాణా రాష్ట్ర స్థాయిలో అవార్డ్ లభించింది. అవార్డును ఫిబ్రవరి 27వ తేదిన రాష్ట్ర ఆర్ధిక మంత్రి హరీష్ రావు, వాటర్ మాన్ అఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ చేతులమీదుగా హైదరాబాద్లో తీసుకోవడం …
Read More »లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేయాలి
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మూడు తహసిల్దార్ కార్యాలయాలను గురువారం రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ సందర్శించారు. కామారెడ్డి, రాజంపేట, బిక్కనూర్ తహసీల్దార్ కార్యాలయాలను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ధరణిలో పెండిరగ్ ఫైలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. బిక్కనూర్ శివారులోని రైస్ మిల్లును సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా మిల్లింగ్ చేయాలని రైస్ మిల్ యజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఇన్చార్జి జిల్లా పౌర సరఫరా …
Read More »అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిలో 41వ వార్డ్ అంగన్వాడీ సెంటర్ను బుదవారం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో గుడ్లు, పప్పు, నూనె పదార్ధాలు, పౌష్టికాహార ఆవశ్యకతను వివరించారు. కలెక్టర్ వెంట 41 వార్డ్ కౌన్సిలర్ కాళ్ళ రాజమణి గణేష్, అంగన్వాడీ సిబ్బంది, ఆశ సిబ్బంది, వార్డ్ సభ్యులు ఉన్నారు.
Read More »ఉపకార వేతనాలు వంద శాతం అందేలా చూడాలి…
కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అందేలా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన జూమ్ మీటింగ్లో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులను పూర్తి చేసి ఆన్లైన్లో …
Read More »