కామారెడ్డి, మార్చ్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 7న సోమవారం ఉదయం 11:00 గంటలకు రాజీవ్ స్వగృహ (ధరణి టౌన్షిప్) లో ప్లాట్ల బహిరంగ వేలంపై గెలాక్సీ ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. బుధవారం ఆయన ధరణి టౌన్షిప్లో స్థిర వ్యాపారుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 14 నుంచి …
Read More »శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న షబ్బీర్ అలీ
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్దికుంట లోని బుగ్గ రామలింగేశ్వర మందిరంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తే మట్టెలు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రజలు నీరాజనం పలికారు. స్వాగత తోరణం నుండి నుంచి కళ్యాణవేదిక వరకు శోభాయాత్ర …
Read More »రక్తదానం పట్ల అపోహలు వీడండి
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయి కృష్ణ వైద్యశాలలో లింగంపేట మండలము పరమళ్ల గ్రామానికి చెందిన సావిత్రి (28) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలుకు తెలియజేయడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ వెంటనే స్పందించి సకాలములో రక్తాన్ని అందజేసి ప్రాణాలను …
Read More »2న ప్లాట్ల వేలంపై అవగాహన సమావేశం
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మార్చి 2న బుధవారం ఉదయం 11 గంటలకు రాజీవ్ స్వగృహ (ధరణి టౌన్షిప్) లో ప్లాట్ల బహిరంగ వేలంపై అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సమావేశానికి జిల్లాలోని రియల్ ఎస్టేట్ (స్థిరాస్తి వ్యాపారులు), ఇతరులు ఆసక్తి గల వ్యక్తులు హాజరు కావాలని కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Read More »చిన్నారుల వివరాలు యాప్లో నమోదు చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వయసుకు తగ్గ ఎత్తు, బరువు లేని పిల్లలను గుర్తించి వారికి అదనంగా పౌష్టికాహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతి నెల రెండు రోజులపాటు అంగన్వాడి కార్యకర్తలు పిల్లల బరువు, ఎత్తు వివరాలను చూసి యాప్లో నమోదు చేయాలని …
Read More »శివరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న కామారెడ్డి వీక్లి మార్కెట్
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహా శివరాత్రి సందర్భంగా బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో నిర్వహించే శివరాత్రి జాగరణ మహోత్సవం కార్యక్రమ నిర్మాణ పనులను పట్టణ బిజెపి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా బీజేపీ కామారెడ్డి మున్సిపల్ ప్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ శివరాత్రి మహా జాగరణ సందర్భంగా ప్రతి సంవత్సరం …
Read More »ప్రజావాణి ఫిర్యాదులను పరిశీలించి, పరిష్కారం చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను జిల్లా స్థాయి అధికారులు పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. కామారెడ్డి జిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజా సమస్యలను అధికారులు తక్షణమే …
Read More »సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పైడి ఎల్లారెడ్డి స్ఫూర్తిగా నిలిచారు
కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డి ఇతరులకు స్ఫూర్తిగా నిలిచారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తాడువాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం అమెరికా తెలుగు అసోసియేషన్ (అటా) అవార్డు గ్రహీత, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై …
Read More »వందశాతం పిల్లలకు పొలియో చుక్కలు వేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలియో మహమ్మారిని తరిమి వేసేందుకు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై …
Read More »ప్రగతి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో చేపడుతున్న ప్రగతి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వార్డుల వారీగా చేపట్టిన ప్రగతి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వ విప్ సమీక్ష నిర్వహించారు. మురుగు కాలువలు, సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని మునిసిపల్ ఇంజనీరింగ్ …
Read More »