బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం బాన్సువాడ మండల పరిధిలోని బోర్లం క్యాంప్ గ్రామంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేశారు. బోర్లం క్యాంప్ గ్రామస్థుల అభ్యర్థన మేరకు తెలంగాణ శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ (ఎస్డిఎఫ్) నిధుల ద్వారా బోర్లం …
Read More »కళాశాల భూములు కాపాడాలి
కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణపై సోమవారం రెవిన్యూ, సర్వే ల్యాండ్, మున్సిపల్, పంచాయతీ అధికారులు, కళాశాల అధ్యాపకులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమావేశమయ్యారు. డిగ్రీ కళాశాల భూముల పరిరక్షణకు స్థలాల చుట్టూ తక్షణమే కందకాలు తవ్వించాలని సూచించారు. పంచాయతీరాజ్ అధికారులు, సర్వే ల్యాండ్ అధికారులు సమన్వయంతో పనిచేసి భూములను కాపాడాలని పేర్కొన్నారు. సమావేశంలో …
Read More »మృత్యుంజయ హోమంలో పాల్గొన్న ఎంపి
కామారెడ్డి, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్యసమాజ్లో ప్రధాని ఆరోగ్యం బాగుండాలని బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మృత్యుంజయ హోమం కార్యక్రమంలో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఏడున్నర సంవత్సరాల్లో దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రధాని మోడీ అని, అలాంటి వ్యక్తిని నడిరోడ్డుపై 20 నిమిషాల పాటు ఉంచిన ఘటనపై అక్కడి …
Read More »దోమకొండలో కుల బహిష్కరణ
కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలో కుల బహిష్కరణ చేశారని జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, కామారెడ్డి డిఎస్పీలకు ఫిర్యాదు చేశారు. పెరిక కులానికి చెందిన నల్లపు చంద్రం, నల్ల రాజు, నల్లపు నరేష్ కుటుంబాలను పెరిక సంఘం నుంచి కుల బహిష్కరణ చేశారని జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. తమ సొంత భూమి విషయంలో వివాదం జరిగిందని …
Read More »కామారెడ్డిలో కారుణ్య నియామకాలు
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ది నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ దేవునిపల్లి శాఖలో అసిస్టెంట్ మేనేజర్గా విధులు నిర్వహించిన దాసరి రమేష్ గత ఏడాది ఏప్రిల్ నెలలో కోవిడ్ సోకి మరణించడం వలన కారుణ్య నియామకంగా తన కుమారుడు అయిన ప్రదీప్ కుమార్కు అటెండర్గా, అదేవిధంగా కామారెడ్డి శాఖలో అటెండర్గా విధులు నిర్వహించిన రవీందర్ గత ఏడాది మే నెలలో కోవిడ్ …
Read More »రేపు ముగ్గుల పోటీలు
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రేపు శనివారం కామారెడ్డి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో గాంధీ గంజ్లో ఉదయం 11 గంటలకు రైతు బంధు వారోత్సవాలలో బాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ హాజరు కానున్నట్టు కామారెడ్డి నియోజకవర్గ తెరాస పార్టీ అధికార ప్రతినిధి బలవంతరావు తెలిపారు. పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
Read More »ఓటరు చైతన్యవంతుడైనప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుంది
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు చైతన్యవంతుడైనప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎన్నికల విభాగం ఆధ్వర్యంలో ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, డిగ్రీ, వృత్తివిద్య కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ప్రొజెక్టర్ల ద్వారా విద్యార్థులకు ప్రదర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా నమోదైన ఓటర్లు ఓటుహక్కును నిజాయితీతో వినియోగించుకోవాలని …
Read More »సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం…
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా మున్సిపల్ పరిధిలో గల నరసన్న పల్లి శివారులో గల ఇందిరమ్మ ఇళ్లలో పేద ప్రజలకు జీవ్ ఆయుర్వేదిక్ అనువంశిక వైద్యులు ఎంవీ భాస్కర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించినట్టు అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ జిల్లా ఇంచార్జ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్ రావు అన్నారు. ఈ …
Read More »ఆరేపల్లి పాఠశాలలో సంక్రాంతి సంబరాలు…
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆరేపల్లి ప్రాథమిక పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారని, కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట మండల తాసిల్దార్ జానకి హాజరయ్యారని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా తాసిల్దార్ జానకి మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతి ఒక్కరు గౌరవించాలని, నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పాఠశాల స్థాయిలో ఇలాంటి …
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి నియోజికవర్గంలోని 27 మందికి ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరైన 27 లక్షల 44 వేల 500 రూపాయల చెక్కులను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండవ సారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజికవర్గంలో ఇప్పటివరకు 1101 మందికి 7 కోట్ల 97 లక్షల 8 వేల రూపాయల చెక్కులను …
Read More »