Tag Archives: kamareddy

కామారెడ్డి రక్తదాతలు తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా కేంద్రంలోని కేర్‌ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై అనురాధ (30) ఏ నెగిటివ్‌ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహన్ని గురించి తెలుసుకొని నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన అనిల్‌ రెడ్డి సహకారంతో ఏ నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …

Read More »

గోదాం నిర్మాణాలు త్వరగా పూర్తిచేయాలి

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవీఎం గోదాము నిర్మాణం పనులను జనవరి 31 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డిలో కొత్తగా నిర్మిస్తున్న గోదాం పనులను గురువారం ఆయన పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్‌ అండ్‌ బి ఈఈ రవిశంకర్‌, డిఈ శ్రీనివాస్‌, ఏఈ రవితేజ, ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయి …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం వృద్ధురాలికి రక్తదానం

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కి చెందిన రామవ్వ (65) కు ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం నిజామాబాద్‌, ఆర్మూర్‌లో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి పట్టణానికి చెందిన కిరణ్‌ సహకారంతో ఓ నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా …

Read More »

10 వరకు రైతుబంధు వారోత్సవాలు

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 10వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో రైతుబంధు వారోత్సవాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలో మంగళవారం జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతుబంధు, భీమ, యాసంగిలో పంటల నమోదుపై అధికారులతో జిల్లా కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 3 నుంచి రైతుబంధు వారోత్సవాలు ప్రారంభమయ్యాయని చెప్పారు. …

Read More »

తక్కువ ఖర్చుతో నాణ్యమైన కూరగాయలు పండిరచవచ్చు….

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సేంద్రియ వ్యవసాయం ద్వారా కూరగాయల సాగు చేపట్టి అధిక లాభాలు పొందాలని రాష్ట్ర ఎస్సి డెవలప్‌మెంట్‌ అడిషనల్‌ సెక్రటరీ విజయ్‌ కుమార్‌ అన్నారు. రాజంపేట మండలం శివాయిపల్లిలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు చేయడం …

Read More »

ప్రకృతి వనాల పనులు త్వరిత గతిన పూర్తి చేయాలి

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బృహత్‌ పల్లె ప్రకృతి వనాల పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మంగళవారం మండల స్థాయి అధికారులతో పల్లె ప్రగతి పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాల్లోని నర్సరీలలో బ్యాగ్‌ ఫీలింగ్‌ పూర్తిచేయాలని సూచించారు. మండలాల వారీగా …

Read More »

అర్చరీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలి

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా అర్చరీ క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. దోమకొండ మండల కేంద్రంలో గడికోటలో ఉన్న ఆర్చరీ శిక్షణ కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. క్రీడాకారులు శిక్షణలో తగిన మెళకువలు నేర్చుకోవాలని సూచించారు. క్రీడల వల్ల క్రమశిక్షణ అలవడుతుందని చెప్పారు. క్రీడలు ఆరోగ్య పరిరక్షణకు …

Read More »

వైకల్యం ఉందని బాధపడొద్దు

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివ్యాంగులు వైకల్యం ఉందని బాధపడవద్దని, పట్టుదలతో ఏదైనా సాధించవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో మంగళవారం లూయిస్‌ బ్రెయిలీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అంధుల జీవితాల్లో వెలుగులు నింపిన మహోన్నతమైన వ్యక్తి లూయిస్‌ బ్రెయిలీ కొనియాడారు. అంధులు …

Read More »

వాసవి క్లబ్‌ జిల్లా ఇన్చార్జిగా విశ్వనాధుల మహేష్‌ గుప్తా

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాకు చెందిన వాసవి క్లబ్‌ సభ్యులు విశ్వనాధుల మహేష్‌ గుప్తాను వాసవి క్లబ్‌ జిల్లా వి 130 ఇన్చార్జిగా నియామకం చేసినట్లు వాసవి క్లబ్‌ గవర్నర్‌ వల్లపుశెట్టి శ్రీనివాస్‌ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. వాసవి క్లబ్‌ల బలోపేతానికి కృషిచేయాలని, నూతన క్లబ్‌లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అవకాశం ఇచ్చినందుకు వాసవి క్లబ్‌ గవర్నర్‌కు, …

Read More »

రాజంపేటలో సావిత్రిబాయి జయంతి వేడుకలు

కామారెడ్డి, జనవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాజంపేట మండలం శివాయిపల్లిలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పూలమాలలు వేశారు. సావిత్రిబాయి పూలే చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో సర్పంచ్‌ విట్టల్‌ రెడ్డి, జెడ్‌పిటిసి సభ్యుడు హనుమాన్లు, ఎంపీడీవో బాలకిషన్‌, తాసిల్దార్‌ జానకి, ఎంపీటీసీ సభ్యుడు బాల్‌రాజ్‌ గౌడ్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »