కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి మండల కేంద్రంలోని నర్సరీని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. ఎంపీడీవో కార్యాలయం సమీపంలో ఉన్న పల్లె ప్రకృతి వనంను పరిశీలించారు. మొక్కలు వృక్షాలు పెరిగి పచ్చదనాన్ని సంతరించుకున్నాయని పేర్కొన్నారు. ఉపాధి హామీ వర్క్ ఫైళ్లను పరిశీలించారు. ఇసన్నపల్లిలోని పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపిడిఓ విజయ్ కుమార్, ఎంపిఓ సవిత, ఏపీఓ ధర్మారెడ్డి, …
Read More »వ్యాక్సినేషన్ వందశాతం పూర్తిచేయాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం గర్గుల్ పల్లె ప్రకృతి వనం, పాఠశాల ప్రకృతి వనం, కోతుల ఆహార కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సందర్శించారు. పల్లె ప్రకృతి వనంలో పిచ్చిమొక్కలు లేకుండా చూడాలన్నారు. మొక్కలకు సేంద్రియ ఎరువులు వేయాలని సూచించారు. పాఠశాల పకృతి వనంలో ఉన్న వ్యాయామ పరికరాలను పరిశీలించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ గ్రామంలో 100 శాతం …
Read More »బృహత్ పల్లె ప్రకృతి వనం పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లిలో బృహత్ పల్లె ప్రకృతి వనంను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. రైల్వే వంతెన కింద వరద నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. వైకుంఠ రథం, బాడీ ఫ్రీజర్ను పరిశీలించారు. రాజంపేటలో ఊర చెరువు కట్ట కుంగిపోయింది. భారీ వర్షాల కారణంగా చెరువు కట్ట కుంగిపోయిందని గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం
కామరెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో స్వరూప మహిళ రక్తహీనతతో బాధపడుతున్నందున వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, భరత్, అజయ్ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్త దానానికి ముందుకు వచ్చిన యువకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్ చందన్, …
Read More »జిల్లా పోలీసు శాఖ వారి ముఖ్య సూచన
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గులాబ్ తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురిసిన మరియు రానున్న రెండు, మూడు రోజులు కూడా భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినందున జిల్లా ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కామారెడ్డి జిల్లా పోలీసుశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. …
Read More »అంబులెన్స్లో ప్రసవం
కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం రెడ్డిపేట భట్టు తండాకు చెందిన సలావత్ విజయ పురిటి నొప్పులు రావడంతో రాత్రి 12 గంటలకు 108 అంబులెన్స్కు ఫోను చేయగా.. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని, తక్షణమే సలావత్ విజయ (28) ని ఆసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు అధికం అవడంతో, అంబులెన్స్లో సుఖ ప్రసవం చేశారు. రెండవ కాన్పులో ఆడబిడ్డకు …
Read More »శ్రద్దగా ఆలకించిన ప్రజావాణి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో ప్రజల సమస్యలను జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ శ్రద్ధగా విన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల సమస్యలను విన్న కలెక్టర్ వివిధ శాఖల అధికారులను వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మండల ప్రత్యేక అధికారులు అందుబాటులో ఉండి ప్రజలకు ఇబ్బందులు …
Read More »కామారెడ్డిలో లక్ష్మణ్ బాపూజీ జయంతి
కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బడుగు, బలహీన వర్గాల అభివృద్ధికి కొండా లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సోమవారం బాపూజీ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, ఇన్చార్జ్ అదనపు కలెక్టర్ …
Read More »64 వ సారి రక్తదానం చేసిన బాలు
కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన కుంచాల లక్ష్మి (80) ఆపరేషన్ నిమిత్తమై రష్ వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి 64 వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకొకసారి రక్తదానం, …
Read More »హరిత కార్యాలయాలుగా మార్చాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ కార్యాలయాలను హరిత కార్యాలయాలుగా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. పెద్ద కొడప్గల్ ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శిల సమావేశంలో మాట్లాడారు. సమయపాలన పాటించాలని సూచించారు. ఉపాధి హామీ వర్క్ ఫైళ్లను పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వంద శాతం పూర్తి చేసిన తాలాబ్ తండ, లింగంపల్లి పంచాయతీ కార్యదర్శిలకు సన్మానం చేశారు. …
Read More »