ఆదివారం, మే.4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : సప్తమి మధ్యాహ్నం 12.25 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : పుష్యమి సాయంత్రం 5.44 వరకుయోగం : శూలం ఉదయం 6.30 వరకు తదుపరి గండం తెల్లవారుజామున 5.07 వరకుకరణం : వణిజ మధ్యాహ్నం 12.25 వరకుతదుపరి భద్ర రాత్రి 12.13 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : …
Read More »భూ భారతి దరఖాస్తు వివరాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, మే 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూ భారతి చట్టం ప్రకారం భూ సర్వే చేసి పూర్తి వివరాలను సేకరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. శనివారం లింగంపేట్ మండలం కన్నాపూర్ గ్రామంలో భూ భారతి సర్వే టీమ్ లు క్షేత్ర పర్యటన చేసి సర్వే నెంబర్ 240 లో ఉన్న భూ వివరాలు, పాసు పుస్తకాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి వివరాలను …
Read More »నేటి పంచాంగం
శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి మధ్యాహ్నం 1.20 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : పునర్వసు సాయంత్రం 5.50 వరకుయోగం : ధృతి ఉదయం 8.23 వరకుకరణం : తైతుల మధ్యాహ్నం 1.20 వరకుతదుపరి గరజి రాత్రి 12.53 వరకు వర్జ్యం : ఉదయం 6.05 – 7.39 మరల రాత్రి 1.48 – 3.23దుర్ముహూర్తము …
Read More »నీట్ ప్రవేశ పరీక్ష నిర్వహణకు పటిష్ట కార్యాచరణ అమలు
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూ భారతి చట్టం రూల్స్ ప్రకారం ప్రజల నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌర సంబంధాల శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సిసిఎల్ఏ …
Read More »నేటి పంచాంగం
శుక్రవారం, మే.2, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : పంచమి మధ్యాహ్నం 2.41 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : ఆర్ద్ర సాయంత్రం 6.22 వరకుయోగం : సుకర్మ ఉదయం 10.38 వరకుకరణం : బాలువ మధ్యాహ్నం 2.41 వరకుతదుపరి కౌలువ రాత్రి 2.02 వరకు వర్జ్యం : లేదుదుర్ముహూర్తము : ఉదయం 8.09 – 8.59మరల మధ్యాహ్నం …
Read More »నేటి పంచాంగం
గురువారం, మే.1, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : చవితి సాయంత్రం 4.24 వరకువారం : గురువారం (బృహస్పతివాసరే)నక్షత్రం : మృగశిర రాత్రి 7.16 వరకుయోగం : అతిగండ మధ్యాహ్నం 1.10 వరకుకరణం : భద్ర సాయంత్రం 4.24 వరకుతదుపరి బవ తెల్లవారుజామున 3.34 వరకు వర్జ్యం : తెల్లవారుజామున 3.21 – 4.54దుర్ముహూర్తము : ఉదయం 9.51 …
Read More »నేటి పంచాంగం
బుధవారం, ఏప్రిల్.30, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం -వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : తదియ సాయంత్రం 6.23 వరకువారం : బుధవారం (సౌమ్యవాసరే)నక్షత్రం : రోహిణి రాత్రి 8.27 వరకుయోగం : శోభన మధ్యాహ్నం 3.54 వరకుకరణం : తైతుల ఉదయం 7.29 వరకుతదుపరి గరజి సాయంత్రం 6.23 వరకు ఆ తదుపరి వణిజ తెల్లవారుజామున 5.24 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 12.56 …
Read More »నేటి పంచాంగం
మంగళవారం, ఏప్రిల్.29, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత ఋతువువైశాఖ మాసం – శుక్ల పక్షం తిథి : విదియ రాత్రి 8.36 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : కృత్తిక రాత్రి 9.53 వరకుయోగం : సౌభాగ్యం సాయంత్రం 6.48 వరకుకరణం : బాలువ ఉదయం 9.47 వరకుతదుపరి కౌలువ రాత్రి 8.36 వరకు వర్జ్యం : ఉదయం 10.40 – 12.10దుర్ముహూర్తము : ఉదయం 8.10 …
Read More »లారీల కొరత ఉంది…
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన వరి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ అన్నారు. సోమవారం నిజాంసాగర్ మండలం గోర్గల్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను కలెక్టర్ పరిశీలించారు. అకాల వర్షాలు కురిసే ఆస్కారం ఉన్నందున రైతులకు టార్పాలిన్స్ అందజేయాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటది వెంటనే మిల్లులకు తరలించాలని అన్నారు. ఇప్పటి …
Read More »కామారెడ్డి ప్రజావాణిలో 95 ఆర్జీలు
కామారెడ్డి, ఏప్రిల్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి సత్వర చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ (రెవిన్యూ) వి. విక్టర్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించే వెంటనే డిస్పోస్ చేయాలని అన్నారు. ఈ రోజు ప్రజావాణి లో (95)అర్జీలు …
Read More »