ఖమ్మం, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖమ్మం 1 టౌన్ అధ్యక్షులు గడీల నరేష్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ముస్తఫానగర్ గుర్రాల సెంటర్ ఏరియాలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక, యోగతత్వంలో వారి ఆశయాలను యువత పాటించాలని సత్ప్రవర్తనతో ప్రతీ ఒక్కరు దేశ భద్రతను కాపాడటంలో ముందుండాలని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రుద్ర ప్రదీప్, …
Read More »నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు పంపిణి
ఖమ్మం, జనవరి 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖమ్మం గట్టయ్య సెంటర్ రోటరీ లింబ్ సెంటర్లో డిస్ట్రిక్ట్ ఎన్నారై ఫౌండేషన్, ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో 23 మంది దివ్యాంగులకు కృత్రిమ పాదాలు, 10 మంది మహిళలకు కుట్టు మిషన్లు, 6 వికలాంగులకు ట్రై సైకిళ్ళు ఉచితంగా పంపిణీ చేశారు. వీటి విలువ సుమారు రెండు లక్షల రూపాయలు ఉంటాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా …
Read More »సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే తుమ్మల ధ్యేయం
ఖమ్మం, జనవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఖమ్మం జిల్లా ఖమ్మం నగర సమగ్ర అభివృద్దే ధ్యేయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు పనిచేస్తున్నారని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు.ప్రజా సమస్యలన్నింటిని ప్రజా సర్కార్ పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు తమ దృష్టికి రాగానే వెను వెంటనే చర్యలు తీసుకుంటున్నారని …
Read More »గంగపుత్రుల క్యాలెండర్ ఆవిష్కరణ
ఖమ్మం, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్థానిక వైరా రోడ్ కోణార్క్ హోటల్లో జిల్లా గంగపుత్ర సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగంధర్, రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి పాల్గొన్నారు. నగర మేయర్ పునుకొల్లు నీరజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగపుత్రులకు …
Read More »