ఆర్మూర్, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ స్కూల్ చేపూర్ నందు (స్పోర్ట్ మీట్) క్రీడా పోటీల కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ క్రీడా పతాకాన్ని ఆవిష్కరించి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించినారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడలకు కుడా ప్రాధాన్యత …
Read More »గోమాత సేవలో తరించిన క్షత్రియ విద్యార్థులు
ఆర్మూర్, సెప్టెంబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్షత్రియ పాఠశాల, చేపూర్ నందు గోమాత వైభవం పూజ కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. పూజ కార్యక్రమాన్ని క్షత్రియ విద్యా సంస్థల డైరక్టర్ అల్జాపూర్ పరీక్షిత్ నిర్వహించారు. వేదికపైన స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి నరసింహస్వామి, వైస్ ప్రిన్సిపాల్ జ్యోత్స్న పాండే ఉన్నారు. గోమాతకు పూజ గావించిన అనంతరం డైరక్టర్ అల్జాపూర్ పరీక్షిత్ మాట్లాడుతూ గోమాత భారతీయుల దైవమని, ముక్కోటి …
Read More »